Shuru
Apke Nagar Ki App…
మిర్యాలగూడ : జనావాసాల మధ్య తీవ్రగాయాలతో జాతీయ పక్షిని గుర్తించిన స్థానికులు | BT
Vimlesh Ravi
మిర్యాలగూడ : జనావాసాల మధ్య తీవ్రగాయాలతో జాతీయ పక్షిని గుర్తించిన స్థానికులు | BT
More news from Suryapet and nearby areas
- సివిల్స్ లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా అంటూ దివ్యంగుల కోటపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వెంటనే వికలాంగుల సమాజానికి క్షమాపణ చెప్పాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ గరిడేపల్లో స్మితా సబర్వాల్ చిత్రపటానికి రక్తాభిషేకం చేసి దిష్టిబొమ్మను దగ్ధం చేసి రోడ్డుపై బైఠాయించి వినూత్న రీతిలో నిరసన తెలిపిన రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ బృందం వికలాంగులను అవమానపరిచిన స్మితా సబర్వాల్ పై కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వలు వెంటనే చర్యలు తీసుకొని ఆమె ఐఏఎస్ ను రద్దు చేసి వికలాంగుల హక్కుల చట్టం 2016 నిబంధనల మేరకు ఆమెను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్* సివిల్స్ ఉద్యోగాలలో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా అంటూ దివ్యంగుల కోటపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వెంటనే వికలాంగుల సమాజానికి క్షమాపణ చెప్పాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం నరేష్ రెడ్డి జిల్లా అధ్యక్షులు కుర్ర గోపి యాదవ్ లతో కలిసి వికలాంగులను అవమానపరిచిన సీనియర్ ఐఏఎస్ అధికారి తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ నెంబర్ స్మితా సబర్వాల్ చిత్రపటానికి కోడి రక్తంతో రక్తాభిషేకం చేసి దిష్టిబొమ్మను దగ్ధం చేసి రోడ్డుపై బైఠాయించి వినూత్న రీతిలో నిరసన తెలిపిన అనంతరం నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ మాట్లాడుతూ సివిల్స్ ఉద్యోగాలలో వికలాంగులకు రిజర్వేషన్ అవసరం లేదంటూ వికలాంగుల సమాజాన్ని అవహేళన చేసి మాట్లాడిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తన ఉద్యోగానికి రాజీనామా చేయాలని 24 గంటల్లోగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్ర లోని రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు ఆమెపై చర్యలు తీసుకోవాలని లేకుంటే భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అత్యున్నత పదవిలో ఉండి దివ్యాంగ సమాజం ఆత్మగౌరవం దెబ్బతీసేలా ట్వీట్ చేసిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను సమర్థిస్తూ అది ఆమె వ్యక్తిగత అభిప్రాయమని దానికి ప్రభుత్వానికి సంబంధం లేదని విచక్షణారహితంగా మాట్లాడటం దురదృష్టకరమని జ్యూడిషల్ వ్యవస్థను పార్లమెంటరీ వ్యవస్థను తప్పుబట్టేలా మాట్లాడిన ఆమెపై చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు రాకపోవడంతోనే ఆమె వ్యాఖ్యల వెనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర కూడా ఉన్నట్లు తాము భావిస్తున్నామని తెలిపిన ఆయన సంఘం నేతలతో కలిసి గరిడేపల్లి పోలీస్ స్టేషన్లో స్మిత సబర్వాల్ పై కేసు నమోదు చేయాలని ఎస్ఐ ని కలిసి ఫిర్యాదు చేశారు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు కుర్ర గోపి యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికీ బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు రాపోలు నవీన్ మద్దతు ప్రకటించారు సంఘం జిల్లా మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు1
- కట్టర్ #బీఎస్పీ#సూర్యాపేట #1
- The CLUE TODAY News//*సివిల్స్ లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా అంటూ దివ్యంగుల కోటపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వెంటనే వికలాంగుల సమాజానికి క్షమాపణ చెప్పాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ గరిడేపల్లో స్మితా సబర్వాల్ చిత్రపటానికి రక్తాభిషేకం చేసి దిష్టిబొమ్మను దగ్ధం చేసి రోడ్డుపై బైఠాయించి వినూత్న రీతిలో నిరసన తెలిపిన రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ బృందం వికలాంగులను అవమానపరిచిన స్మితా సబర్వాల్ పై కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వలు వెంటనే చర్యలు తీసుకొని ఆమె ఐఏఎస్ ను రద్దు చేసి వికలాంగుల హక్కుల చట్టం 2016 నిబంధనల మేరకు ఆమెను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్* సివిల్స్ ఉద్యోగాలలో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా అంటూ దివ్యంగుల కోటపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వెంటనే వికలాంగుల సమాజానికి క్షమాపణ చెప్పాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం నరేష్ రెడ్డి జిల్లా అధ్యక్షులు కుర్ర గోపి యాదవ్ లతో కలిసి వికలాంగులను అవమానపరిచిన సీనియర్ ఐఏఎస్ అధికారి తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ నెంబర్ స్మితా సబర్వాల్ చిత్రపటానికి కోడి రక్తంతో రక్తాభిషేకం చేసి దిష్టిబొమ్మను దగ్ధం చేసి రోడ్డుపై బైఠాయించి వినూత్న రీతిలో నిరసన తెలిపిన అనంతరం నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ మాట్లాడుతూ సివిల్స్ ఉద్యోగాలలో వికలాంగులకు రిజర్వేషన్ అవసరం లేదంటూ వికలాంగుల సమాజాన్ని అవహేళన చేసి మాట్లాడిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తన ఉద్యోగానికి రాజీనామా చేయాలని 24 గంటల్లోగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్ర లోని రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు ఆమెపై చర్యలు తీసుకోవాలని లేకుంటే భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అత్యున్నత పదవిలో ఉండి దివ్యాంగ సమాజం ఆత్మగౌరవం దెబ్బతీసేలా ట్వీట్ చేసిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను సమర్థిస్తూ అది ఆమె వ్యక్తిగత అభిప్రాయమని దానికి ప్రభుత్వానికి సంబంధం లేదని విచక్షణారహితంగా మాట్లాడటం దురదృష్టకరమని జ్యూడిషల్ వ్యవస్థను పార్లమెంటరీ వ్యవస్థను తప్పుబట్టేలా మాట్లాడిన ఆమెపై చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు రాకపోవడంతోనే ఆమె వ్యాఖ్యల వెనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర కూడా ఉన్నట్లు తాము భావిస్తున్నామని తెలిపిన ఆయన సంఘం నేతలతో కలిసి గరిడేపల్లి పోలీస్ స్టేషన్లో స్మిత సబర్వాల్ పై కేసు నమోదు చేయాలని ఎస్ఐ ని కలిసి ఫిర్యాదు చేశారు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు కుర్ర గోపి యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికీ బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు రాపోలు నవీన్ మద్దతు ప్రకటించారు సంఘం జిల్లా మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు1
- తుంగతుర్తి వ్యవసాయ క్షేత్రంలో ట్రాక్టర్ నడిపిన మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ *రాంరెడ్డి దామోదర్ రెడ్డి* గారు1
- జూలై 25న అస్సాంలో అమరుడైన యువ జవాన్ మహేష్.. నేడు ఆ జవాన్ అంతిమయాత్ర సందర్భంగా..యువ జవాన్ మహేష్ స్పూర్తి ని ఎత్తి పడదాం....దేశ రక్షణ కోసం కల్లోల కడలిలో నిలబడిన వీర జవాన్ మహేష్ ను ఎముకలు కొరికే చలి కబలించివేసింది.మనం హాయిగా స్వేచ్ఛావాయువులు పీలుస్తూ బతుకుతున్నామంటే దానికి కారణం సైనికులు.వారు తమ కుటుంబాలను విడిచి రాత్రింబవళ్లు కళ్లలో ఒత్తులేసుకొని దేశాన్ని కాపాడుతుంటేనే మనం గుండెలపై చేయివేసుకొని కంటినిండా నిద్రపోగలుగుతున్నాం.ఇలా దేశ సేవలో ఎండనకా వాననకా ఎనిమిది నెలలకోసారి మాత్రమే ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది. దేశ సరిహద్దుల్లో ఏలాంటి సౌకర్యాలు లేని ప్రతికూల ప్రదేశాలలో విధులు నిర్వర్తిస్తూ అనారోగ్యం బారిన పడి కన్ను మూసిన యువ జవాన్ ఈరటి మహేష్.నల్లగొండ జిల్లా అనుముల మండలం మదారిగూడెం గ్రామానికి చెందిన ఈరటి యాదయ్య -పార్వతమ్మలకు మూడవ సంతానం మహేష్.నల్లగొండ లో డిగ్రీ చదువుతున్నప్పుడే ఎన్.సి.సి లో చేరి ఆర్మీ లో చేరాలనే కృత నిశ్చయంతో ముంధుకు సాగాడు.ఆ వైపు గా 2022 లో తన లక్ష్యాన్ని చేరుకున్నాడు.ఇతడు ఒక సైనిక కెరటం.దేశ రక్షణ కోసం రక్త తర్పణం చేసిన త్యాగ ధనుల మట్టిని గుండెలకు హత్తుకున్నాడు.ఆ నేలను ముద్దాడాడు.అమరవీరుల ఆశయాలను అణువణువునా నింపుకొని మూడు రంగుల జెండా నీడన ధైర్యాన్ని సానబట్టిన సాహాసి.యుద్దాలలో సైనికులు నడిచిన దారిలో చెరగని ముద్రలు అతని మనసును కలవరపాటుకు గుర్తు చేశాయి.ముగ్గురి సంతానంలో ఇద్దరు దేశ రక్షణ కై అంకితం అయ్యారు.తన త్యాగంతో దేశ చిత్ర పటాన్ని గీయాలని కళలు కన్నాడు.ఆ స్వప్నావిష్కరణ కోసం తపన పడ్డాడు.అదే స్వప్నం నిదురలోను, మెళకువ లోను,అందుకే తన జీవితాన్ని ఈ దేశ ప్రజలకు అంకితం ఇవ్వాలనుకున్నాడు.అతనిది వెలుగు దారి, అతనిది గెలుపు దారి.కోట్ల మంది ప్రజల నోళ్లలో హోరెత్తిన నినాదం జై జవాన్ ఆతని ఆయుధమైంది.అతను నడుస్తున్న దారంతా సైనికులంతా కదం తొక్కుతూ సాగిపోతున్న కవాతులు,వారు నడుస్తున్న దారంతా జై జవాన్ నినాదాలు,ఎగిసిన రక్తం చినుకులు, నింగి నేలను ఏకం చేస్తూ హోరెత్తిన నినాదాలలో మహేష్ స్వరం అర్ధాంతరంగా ఆగిపోయింది.ఒక పేదింటి బిడ్డ ఆర్మీ జవాన్ ఐ 24 సంవత్సరాల వయస్సులోనే మరణించడందురధృష్ఠకరం.ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి దేశ సైనికున్ని చేసిన తల్లిదండ్రుల సంతోషం అనతి కాలంలోని ఆవిరైపోయింది..నా కుమారుడు దేశ సేవలో పాలు పంచుకుంటున్నాడని గర్వంగా చెప్పుకునే తల్లిదండ్రులకు మహేష్ కన్నీటి ధారలు మిగిలిచి వెళ్లి పోయాడు.ఎదిగి వచ్చి,ఒక స్థాయిలో స్థిరపడ్డ కొడుకును చూస్తే ఏ తల్లిదండ్రుల కైనా గర్వంగా ఉంటది.చిన్న వయసులోనే దేశం కోసం నిలబడ్డతీరు,అతని కలుపుగోలుతనం ఆ గ్రామ ప్రజలందరి గుండెల్లో సజీవంగా ఉంచిపోయాడు.బౌతికంగా దూరమైన మహేష్ ను ఎవ్వరం తెచ్చి ఇవ్వలేం,ఆ కుటుంభంలో మహేష్ లేని లోటును ఎవ్వరం పూడ్చలేం.కాని ఆ యువ సైనికుడు దేశసేవకై పూనిన స్ఫూర్తిని ఎత్తిపట్టడమే మహేష్ కు మనం ఇచ్చే ఘన నివాళి.ఈరటి మహేష్ కు జోహార్లు..జై జవాన్........జై హింద్...బరువెక్కిన హృదయంతో...నీ జ్ఞాపకాల యాదిలో..1
- సూర్యాపేట జిల్లా కోదాడలో ఘనంగా కార్గిల్ విజయ్ దివాస్....||95News1
- ఐసిడిఎస్ పథకం పైన తెలంగాణ సాంస్కృతిక సారధి సూర్యాపేట జిల్లా కళాకారుల ఆటపాట1
- సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘరానా మోసగాళ్లు కొత్తరకం స్కాంతో తెరమీదకి .1