ఈ నెల 24 నుంచి గంగాభవాని అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సిద్ధవటం ఏప్రిల్ 21 కడప చెన్నై జాతీయ రహదారి మాధవరం-1 గ్రామపంచాయతీ బంగారు పేటలో వెలసిన శ్రీ గంగాభవాని అమ్మవారి 34 వ వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలు ఈ నెల 24, 25,26 తేదీలలో ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఫ్యామిలీ ట్రస్ట్ అధ్యక్షుడు మాడా పెద్ద సుబ్బరాయుడు రామకృష్ణ లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 24 శుక్రవారం ఉదయం 8 గంటల నుండి గణపతి పూజ, స్వస్తివాచనము- మాతృకాపూజ ఆచార్యాది ఋత్విక్ వరణము, రక్షాబంధనము- పంచగవ్య ప్రాశనము - నవగ్రహ -వాస్తు - సర్వతోభద్ర మండల ఆరాధనలు- అష్టోత్తర శత కలశాభిషేకం - అర్చన - మంగళహారతి- మంత్ర పుష్పం. మద్యాహ్నం 3 గంటలకు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన పూజ 'లక్ష కుంకుమార్చన' (పుణ్య స్త్రీ వ్రతం), అనంతరం పూజలో పాల్గొన్న పుణ్యస్త్రీలందరికి అమ్మవారి ప్రసాదంగా మంగళప్రదమైన గాజులు, పసుపు కుంకుమలు అందజేయబడును.ఏప్రిల్ 25 శనివారం ఉదయం 6-00 గంటల నుండి గణపతి హోమం రుద్రస్వాహాకారహోమం- లక్ష్మీసహస్రనామ హోమము- వాస్తు, సర్వతోభద్రమండల హోమములు- శ్రీసూక్త -సరస్వతీ అష్టోత్తర శతనామహోమం దుర్గా- మహోమం దుర్గా సరస్వతీ సూక్త హోమములు - నవగ్రహ చండీహోమము - దేవి సూక్త హోమము -శాంతి హోమము - దిగ్బలి కూష్మాండ బలి ప్రధానము. ఉదయం 8 గంటల నుండి 9 గంటల లోపు “మహాపూర్ణాహుతి" - కుంభాజల ప్రోక్షణం-మంగళ హారతి - మంత్రపుష్పం- మహదాశీర్వచనము.మధ్యాహ్నం 12 గంటల నుండి “అన్నదాన మహోత్సవము” రాత్రి 5-00 గంటల నుండి అమ్మవారి “గ్రామోత్సవము” ఏప్రిల్ 26 ఆదివారం ఉదయం 8 గంటలకు నుండి “బోణాల తిరుణాల" (భక్తుల మొక్కుబడుల చెల్లింపులు) ముఖ్య గమనిక : భక్తులు తప్పనసరిగా మాస్క్ ధరించి రావలెను. ఈ నెల 24 నుంచి గంగాభవాని అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సిద్ధవటం ఏప్రిల్ 21 కడప చెన్నై జాతీయ రహదారి మాధవరం-1 గ్రామపంచాయతీ బంగారు పేటలో వెలసిన శ్రీ గంగాభవాని అమ్మవారి 34 వ వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలు ఈ నెల 24, 25,26 తేదీలలో ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఫ్యామిలీ ట్రస్ట్ అధ్యక్షుడు మాడా పెద్ద సుబ్బరాయుడు రామకృష్ణ లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 24 శుక్రవారం ఉదయం 8 గంటల నుండి గణపతి పూజ, స్వస్తివాచనము- మాతృకాపూజ ఆచార్యాది ఋత్విక్ వరణము, రక్షాబంధనము- పంచగవ్య ప్రాశనము - నవగ్రహ -వాస్తు - సర్వతోభద్ర మండల ఆరాధనలు- అష్టోత్తర శత కలశాభిషేకం - అర్చన - మంగళహారతి- మంత్ర పుష్పం. మద్యాహ్నం 3 గంటలకు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన పూజ 'లక్ష కుంకుమార్చన' (పుణ్య స్త్రీ వ్రతం), అనంతరం పూజలో పాల్గొన్న పుణ్యస్త్రీలందరికి అమ్మవారి ప్రసాదంగా మంగళప్రదమైన గాజులు, పసుపు కుంకుమలు అందజేయబడును.ఏప్రిల్ 25 శనివారం ఉదయం 6-00 గంటల నుండి గణపతి హోమం రుద్రస్వాహాకారహోమం- లక్ష్మీసహస్రనామ హోమము- వాస్తు, సర్వతోభద్రమండల హోమములు- శ్రీసూక్త -సరస్వతీ అష్టోత్తర శతనామహోమం దుర్గా- మహోమం దుర్గా సరస్వతీ సూక్త హోమములు - నవగ్రహ చండీహోమము - దేవి సూక్త హోమము -శాంతి హోమము - దిగ్బలి కూష్మాండ బలి ప్రధానము. ఉదయం 8 గంటల నుండి 9 గంటల లోపు “మహాపూర్ణాహుతి" - కుంభాజల ప్రోక్షణం-మంగళ హారతి - మంత్రపుష్పం- మహదాశీర్వచనము.మధ్యాహ్నం 12 గంటల నుండి “అన్నదాన మహోత్సవము” రాత్రి 5-00 గంటల నుండి అమ్మవారి “గ్రామోత్సవము” ఏప్రిల్ 26 ఆదివారం ఉదయం 8 గంటలకు నుండి “బోణాల తిరుణాల" (భక్తుల మొక్కుబడుల చెల్లింపులు) ముఖ్య గమనిక : భక్తులు తప్పనసరిగా మాస్క్ ధరించి రావలెను.
ఈ నెల 24 నుంచి గంగాభవాని అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సిద్ధవటం ఏప్రిల్ 21 కడప చెన్నై జాతీయ రహదారి మాధవరం-1 గ్రామపంచాయతీ బంగారు పేటలో వెలసిన శ్రీ గంగాభవాని అమ్మవారి 34 వ వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలు ఈ నెల 24, 25,26 తేదీలలో ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఫ్యామిలీ ట్రస్ట్ అధ్యక్షుడు మాడా పెద్ద సుబ్బరాయుడు రామకృష్ణ లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 24 శుక్రవారం ఉదయం 8 గంటల నుండి గణపతి పూజ, స్వస్తివాచనము- మాతృకాపూజ ఆచార్యాది ఋత్విక్ వరణము, రక్షాబంధనము- పంచగవ్య ప్రాశనము - నవగ్రహ -వాస్తు - సర్వతోభద్ర మండల ఆరాధనలు- అష్టోత్తర శత కలశాభిషేకం - అర్చన - మంగళహారతి- మంత్ర పుష్పం. మద్యాహ్నం 3 గంటలకు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన పూజ 'లక్ష కుంకుమార్చన' (పుణ్య స్త్రీ వ్రతం), అనంతరం పూజలో పాల్గొన్న పుణ్యస్త్రీలందరికి అమ్మవారి ప్రసాదంగా మంగళప్రదమైన గాజులు, పసుపు కుంకుమలు అందజేయబడును.ఏప్రిల్ 25 శనివారం ఉదయం 6-00 గంటల నుండి గణపతి హోమం రుద్రస్వాహాకారహోమం- లక్ష్మీసహస్రనామ హోమము- వాస్తు, సర్వతోభద్రమండల హోమములు- శ్రీసూక్త -సరస్వతీ అష్టోత్తర శతనామహోమం దుర్గా- మహోమం దుర్గా సరస్వతీ సూక్త హోమములు - నవగ్రహ చండీహోమము - దేవి సూక్త హోమము -శాంతి హోమము - దిగ్బలి కూష్మాండ బలి ప్రధానము. ఉదయం 8 గంటల నుండి 9 గంటల లోపు “మహాపూర్ణాహుతి" - కుంభాజల ప్రోక్షణం-మంగళ హారతి - మంత్రపుష్పం- మహదాశీర్వచనము.మధ్యాహ్నం 12 గంటల నుండి “అన్నదాన మహోత్సవము” రాత్రి 5-00 గంటల నుండి అమ్మవారి “గ్రామోత్సవము” ఏప్రిల్ 26 ఆదివారం ఉదయం 8 గంటలకు నుండి “బోణాల తిరుణాల" (భక్తుల మొక్కుబడుల చెల్లింపులు) ముఖ్య గమనిక : భక్తులు తప్పనసరిగా మాస్క్ ధరించి రావలెను. ఈ నెల 24 నుంచి గంగాభవాని అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సిద్ధవటం ఏప్రిల్ 21 కడప చెన్నై జాతీయ రహదారి మాధవరం-1 గ్రామపంచాయతీ బంగారు పేటలో వెలసిన శ్రీ గంగాభవాని అమ్మవారి 34 వ వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలు ఈ నెల 24, 25,26 తేదీలలో ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఫ్యామిలీ ట్రస్ట్ అధ్యక్షుడు మాడా పెద్ద సుబ్బరాయుడు రామకృష్ణ లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 24 శుక్రవారం ఉదయం 8 గంటల నుండి గణపతి పూజ, స్వస్తివాచనము- మాతృకాపూజ ఆచార్యాది ఋత్విక్ వరణము, రక్షాబంధనము- పంచగవ్య ప్రాశనము - నవగ్రహ -వాస్తు - సర్వతోభద్ర మండల ఆరాధనలు- అష్టోత్తర శత కలశాభిషేకం - అర్చన - మంగళహారతి- మంత్ర పుష్పం. మద్యాహ్నం 3 గంటలకు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన పూజ 'లక్ష కుంకుమార్చన' (పుణ్య స్త్రీ వ్రతం), అనంతరం పూజలో పాల్గొన్న పుణ్యస్త్రీలందరికి అమ్మవారి ప్రసాదంగా మంగళప్రదమైన గాజులు, పసుపు కుంకుమలు అందజేయబడును.ఏప్రిల్ 25 శనివారం ఉదయం 6-00 గంటల నుండి గణపతి హోమం రుద్రస్వాహాకారహోమం- లక్ష్మీసహస్రనామ హోమము- వాస్తు, సర్వతోభద్రమండల హోమములు- శ్రీసూక్త -సరస్వతీ అష్టోత్తర శతనామహోమం దుర్గా- మహోమం దుర్గా సరస్వతీ సూక్త హోమములు - నవగ్రహ చండీహోమము - దేవి సూక్త హోమము -శాంతి హోమము - దిగ్బలి కూష్మాండ బలి ప్రధానము. ఉదయం 8 గంటల నుండి 9 గంటల లోపు “మహాపూర్ణాహుతి" - కుంభాజల ప్రోక్షణం-మంగళ హారతి - మంత్రపుష్పం- మహదాశీర్వచనము.మధ్యాహ్నం 12 గంటల నుండి “అన్నదాన మహోత్సవము” రాత్రి 5-00 గంటల నుండి అమ్మవారి “గ్రామోత్సవము” ఏప్రిల్ 26 ఆదివారం ఉదయం 8 గంటలకు నుండి “బోణాల తిరుణాల" (భక్తుల మొక్కుబడుల చెల్లింపులు) ముఖ్య గమనిక : భక్తులు తప్పనసరిగా మాస్క్ ధరించి రావలెను.
- *కడప జిల్లా :* వీరబల్లి మండలంలో ఉద్రిక్తత... సంగంవాండ్లపల్లి వద్ద వీరబల్లి-రాయచోటి రహదారి పై బైఠాయించిన సంగంవాండ్లపల్లి, పెద్దివీడు గ్రామాల ప్రజలు... నిలిచిపోయిన రాకపోకలు... ఆక్రమణకు గురైన తిమ్మారెడ్డి చెరువును కబ్జాదారుల నుంచి కాపాడాలి అంటూ నినాదాలు... కబ్జాదారులకు వీరబల్లి రెవిన్యూ అధికారులు సహకరిస్తున్నారంటూ గ్రామస్తులు ఆరోపణ...1
- Post by T. Raja simha1
- బద్వేలు:సరస్వతి శిశు మందిరంలో వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం అంకితభావంతో కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు ఈ వేదికపై ఘనంగా సన్మానం జరిగింది. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధానంతో పాటు, విద్యా విలువలను చాటిచెప్పే పలు కార్యక్రమాలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. క్రమశిక్షణ, విద్య మరియు సంస్కృతుల కలయికగా సాగిన ఈ ఉత్సవం అందరినీ అలరించింది. ఈ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న పలువురికి సరస్వతి శిశు మందిరం కమిటీ సభ్యులు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు, అనంతరం శిశు మందిరం వార్షికోత్సవ వేడుకల్లో ఉపాధ్యాయులతో పాటు కమిటీ సభ్యులు పలువురు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు2
- శ్రీ సత్య సాయి జిల్లా కదిరి రూరల్ మండలం ఎర్రదొడ్డి తాండ గ్రామంలో యూరియా కలిపిన నీరు త్రాగి దాదాపు 40 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల రైతు బోజే నాయక్ గొర్రెలను మేపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. గొర్రెలను తీసుకెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో పంట పొలాలకు యూరియా కలిపి ఉంచిన నీరు గొర్రెలు త్రాగి 40 గొర్రెలు మృతి చెందాయని గ్రామస్తులు తెలుపుతున్నారు. సుమారు గొర్రెలు 4 లక్షల రూపాయలు విలువ చేస్తా అన్నారు. బతుకుదెరువు కోసం ఉన్న గొర్రెలు ఒక్కసారిగా అన్ని మృతి చెందడంతో ఇంటిని ఎలా పోషించుకోవాలని రైతు కన్నీరు పెట్టుకున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించి ఆ రైతును ఆదుకోవాలని వేడుకుంటున్నారు.1
- కోవూరు అన్న క్యాంటీన్ లో ఘనంగా సిఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు - ఆకలి లేని సమాజాన్ని నిర్మించాలన్న సిఎం చంద్రబాబు నాయుడులక్ష్యం. - చంద్రన్న జన్మదినం సందర్భంగా అన్నా క్యాంటీన్ల పేదలు ఒక రోజు ఉచితంగా భోజనం చేసేందుకై నారా భువనేశ్వరి 76 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. - నాయకులు అభిమానంతో తీసుకొచ్చే బొకేలు, పూల మాలలకు బదులు నారా భువనేశ్వరి స్ఫూర్తిగా ఆ డబ్బులు అన్న క్యాంటీన్లకు విరాళంగా ఇవ్వండి. - విడవలూరు మండలంలో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రారంభించిన విపిఆర్ నేత్ర బస్సు మరియు బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో పి4 ద్వారా నిర్మించిన మార్కెట్ కాంప్లెక్స్ సిఎం చంద్రబాబు జన్మదిన కానుకగా అందిస్తున్నాం. - కోవూరు అన్నా క్యాంటీన్లో సామాన్యులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా అన్న క్యాంటీన్లో భోజనం చేసే పేదల ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో ఆయన సతీమణినారా భువనేశ్వరి 76 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానుల మధ్య ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరు అన్న క్యాంటీన్ లో సిఎం చంద్రబాబు నాయుడు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్నా క్యాంటీన్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేసారు. అనంతరం అన్నా క్యాంటీన్లో భోజనం చేసేందుకు వచ్చిన వారికి స్వయంగా భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చడమే పరమావధిగా భావించే నాయకుడు చంద్రబాబు ఆలోచనల నుంచి పుట్టిన అన్నా క్యాంటీన్లు నేడు లక్షలాది మందికి ఆకలి తీరుస్తున్నాయని కొనియాడారు. అన్ని దానాలలో కెల్లా అన్నదానం గొప్పదని అభిమానంతో తీసుకొచ్చే బొకేలు, పూలమాలలకు బదులు నారా భువనేశ్వరి స్ఫూర్తిగా ఆ డబ్బులు అన్న క్యాంటీన్లకు విరాళంగా యివ్వాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి నాయకులకు హితోపదేశం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన కానుకగా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విడవలూరు మండలంలో ఈరోజు ప్రారంభించిన విపిఆర్ నేత్ర గురించి ప్రస్తావించారు. అలాగే బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో సిఎం చంద్రబాబు నాయుడు డ్రీమ్ ప్రాజెక్ట్ పి4 ద్వారా నిర్మించిన మార్కెట్ కాంప్లెక్స్ కూడా జన్మదిన కానుకగా అందివ్వనున్నట్టు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కోవూరు మండల తెలుగుదేశం ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.4
- చంద్రబాబు నాయుడు తోనే రాష్ట్ర అభివృద్ధి : పతిరాజు కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాదిరాజు లక్ష్మణ పతి రాజు అన్నారు సోమవారం ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను స్థానిక బస్టాండ్ నందు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బస్టాండ్ నందు భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ మేరకు ఆయన ప్రసంగిస్తూ ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితిలో కూటమి ప్రభుత్వ రథసారథి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ సిక్స్ అదేవిధంగా ప్రకటించనటువంటి కార్యక్రమాలను పూర్తి చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు దేశంలోనే ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు చేరువయ్యారన్నారు నవీన రాజకీయ నాయకులకు ఆయన ఆదర్శప్రాయుడని కొనియాడారు అనంతరం అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ హరీ రాయల్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవుల రామచంద్రయ్య వేలూరు సుబ్రహ్మణ్యం కార్తీక్ మురళి విద్యాసాగర్ బోయకొండ పవన్ రామకృష్ణ శివప్ప పునీత్ రాజు కుంచి నరేష్ బోయకొండ గణేష్ తదితరులు పాల్గొన్నారు3
- 2026-2027 విద్యా సంవత్సరానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 17 నుండి 23 వరకు ఏర్పాటు చేసిన"బడి పిలుస్తోంది" "విద్యార్థుల ఎన్రోల్మెంట్ డ్రైవ్"లో భాగంగా నందికొట్కూరు పట్టణంలోని స్థానిక బైరెడ్డి నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ; కోట (బాలురు) ప్రధానోపాధ్యాయులు ; ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు నేటి ఉదయ కాల సమయంలో బైరెడ్డి నగర్ కాలనీ నందు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.. ఇందులో భాగంగా బైరెడ్డి నగర్ కాలనీలోని వీధుల గుండా రంగు రంగుల జెండాలు చేత బట్టి,విద్యకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేయబడుతున్న పథకాలు, విద్య ఆవశ్యకత తెలిపే బ్యానర్లు పట్టుకుని, పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగాంచారు.అనంతరం బైరెడ్డి నగర్ కూడలి లో మానవ హారంగా ఏర్పడి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాలనీ లోని ఇళ్ల v వద్ద ప్రధానోపాధ్యాయులు కౌసల్యా బాయి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు ఉన్నాయని,అత్యున్నత విద్యార్హతలు , అపార అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని కావున బడి ఈడు పిల్లలను ప్రభుత్వ బడిలో తప్పకుండా చేర్పించాలని తల్లి తండ్రులను కోరారు.* పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ పెరుమాళ్ళ శ్రీనాథ్ నిర్వహణలో జరిగిన.ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్ ర్యాలీ లో పాఠశాప్రధానోపాధ్యాయురాలు కౌసల్యా బాయి, పాఠశాల ప్రథమ సహాయకులు సాలమ్మ , ఉపాధ్యాయినులు విజయ కుమారి, లలితమ్మ, లలిత కుమారి, సరోజిని దేవి, క్రాఫ్ట్ టీచర్ అనిత ఉపాధ్యాయులు వెంకట రమణ,ఈశ్వరయ్య, మల్లికార్జున రెడ్డి,వెంకటేశ్వర్లు, రామి రెడ్డి, నాగేశేషులు కంప్యూటర్ ఆపరేటర్ అజయ్ తదితరులు పాల్గొన్నారు.*1
- ప్రెస్ నోట్ ఆరు సంవత్సరముల పాపకు గుండెల్లో రంద్రం దీర్ఘకాలిక సమస్య పి ఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులు దృష్టికి రావడంతో తక్షణం స్పందించి బాధితులు సొంత గ్రామానికి వెళ్లి పాప గుండె ఆపరేషన్ కై పాప తల్లికి ధైర్యం కౌన్సిలింగ్ ఇస్తున్న రాష్ట్ర అధ్యక్షులు చౌటూరు శ్రీనయ్య P N YNADI MAHANADU కందమూరు ఎస్టి యానాది కాలని నెల్లూరు రూరల్ మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్ర ప్రదేశ్1