Shuru
Apke Nagar Ki App…
పాఠశాలను పరిశీలించిన బృందం సభ్యులు దండేపల్లి మండలంలోని వెల్గనూరు జడ్పీ పాఠశాలను స్వచ్ఛ ఏవం సేవ బృందం సభ్యులు పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయం రేటింగ్ పై వెల్గనూరు ఉన్నత పాఠశాలను సోమవారం బృంద సభ్యులు పరిశీలించారు. పాఠశాలలో తాగునీరు, మరుగుదొడ్లు, పాఠశాల నిర్వహణ వసతులపై సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బృందం సభ్యులు శివరాజం, రఘునాథం తదితరులు పాల్గొన్నారు.
P.G.Murthy
పాఠశాలను పరిశీలించిన బృందం సభ్యులు దండేపల్లి మండలంలోని వెల్గనూరు జడ్పీ పాఠశాలను స్వచ్ఛ ఏవం సేవ బృందం సభ్యులు పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయం రేటింగ్ పై వెల్గనూరు ఉన్నత పాఠశాలను సోమవారం బృంద సభ్యులు పరిశీలించారు. పాఠశాలలో తాగునీరు, మరుగుదొడ్లు, పాఠశాల నిర్వహణ వసతులపై సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బృందం సభ్యులు శివరాజం, రఘునాథం తదితరులు పాల్గొన్నారు.
More news from Medchal Malkajgiri and nearby areas
- జై హొ సనాతన ధర్మం3
- *అయ్యప్ప స్వామి పడిపూజలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు* డిసెంబర్ 13 : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దంపతులు శనివారం నాడు శ్రీకాకుళంలోని తన స్వగృహంలో జరిగిన అయ్యప్ప పడిపూజ, భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు తో పాటు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, తదితరులు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని ధర్మశాస్త సన్నిధానంలో ప్రధాన అర్చకులుగా ఉన్న శంకర శర్మ బృందం ఆధ్వర్యంలో పడిపూజ మహోత్సవం, విశేష అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిగాయి. అయ్యప్ప మాలధారుల శరణు ఘోష మధ్య అత్యంత భక్తి శ్రద్ధలతో కార్యక్రమం జరిగింది. వివిధ సన్నిధానల నుండి పాల్గొన్న అయ్యప్ప మాలధారులు పడిపూజ, భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణ మధ్య పడిపూజ ఘనంగా పూర్తయిన తరువాత అయ్యప్ప భజన రెట్టించిన ఉత్సాహంతో జరిగింది. మణికంఠుడిని కీర్తిస్తూ గొంతెత్తిన స్వామి భక్తులు.. ఆధ్యాత్మికతను ఉట్టిపడేలా అయ్యప్ప కీర్తనలు పాడారు. మధ్యలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అయ్యప్ప కీర్తనలు, నామ సంకీర్తనను భక్తితో ఆలపించారు. కఠిన నియమాల మధ్య జరిగే అయ్యప్ప స్వామి మాలధారణ ఎంతో మానసిక ప్రశాంతతను అందిస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. తాను కూడా గతంలో అయ్యప్ప మాలను వేసి ఆ ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందానని తెలిపారు. దేశ వ్యాప్తంగా అయ్యప్ప మాల ధారణ వేసిన భక్తులు వారి దీక్షను నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని ఆ మణికంఠుడు ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు.4
- Post by Omnamashivaya S1