Shuru
Apke Nagar Ki App…
నామినేషన్ దాఖలు చేసిన బిఆర్ఎస్ అభ్యర్థి అనసూయ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం చిన్న దడిగి గ్రామపంచాయతీలో శుక్రవారం రోజున బిఆర్ఎస్ జుక్కల్ మాజీ శాసనసభ్యులు హన్మంత్ షిండే బలపరిచిన చిన్నదడిగి సర్పంచ్ అభ్యర్థి కె.అనసూయ సాయి రెడ్డి, నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కొరకు కష్టపడే వ్యక్తిత్వం గల అనసూయను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని దీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అనిత విట్టల్ రెడ్డి, గణపతి రెడ్డి, హనుమంత్ రెడ్డి కిష్టారెడ్డి, మాజీ సర్పంచ్ నారాయణ, తదితరులు కార్యకర్తలు ఉన్నారు.
Press
నామినేషన్ దాఖలు చేసిన బిఆర్ఎస్ అభ్యర్థి అనసూయ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం చిన్న దడిగి గ్రామపంచాయతీలో శుక్రవారం రోజున బిఆర్ఎస్ జుక్కల్ మాజీ శాసనసభ్యులు హన్మంత్ షిండే బలపరిచిన చిన్నదడిగి సర్పంచ్ అభ్యర్థి కె.అనసూయ సాయి రెడ్డి, నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కొరకు కష్టపడే వ్యక్తిత్వం గల అనసూయను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని దీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అనిత విట్టల్ రెడ్డి, గణపతి రెడ్డి, హనుమంత్ రెడ్డి కిష్టారెడ్డి, మాజీ సర్పంచ్ నారాయణ, తదితరులు కార్యకర్తలు ఉన్నారు.
More news from Telangana and nearby areas
- Post by Nirmal KR NEWS 3691
- ఆలోచించండి హిందువులారా హిందువుల ఓట్ల తో గెలిచి హిందూ దేవతలను ద్వేషించే రెహమత్ ఖాన్ నీ ఏమనాలి హిందువులకు శత్రువులు ఎక్కడో ఉండరు హిందువుగా పుట్టి సెక్యులర్ ముసుగులో ఉన్న సెక్యులర్ హిందువులు కమ్మీ ఖాన్ గ్రేస్ పార్టీ నాయకులే హిందువులకు శత్రువులు కమ్మీ ఖాన్ గ్రేస్ పార్టీ లో ఉన్న హిందువులు ఆలోచించాలి ఖాన్ గ్రేస్ పార్టీ లో ఉన్న హిందువులు మీ ఇండ్లలో పూజ కార్యక్రమం లో కూడా ఇదే విధంగా రెహమత్ ఖాన్ నీ పిలిచి హిందువులను హిందూ దేవులన్నీ అనుచిత వాక్యలు చేయించండి మీ ఇంట్లో వాళ్ళకు హిందూ దేవుళ్ల పేరు ఉంటే వారిని కూడా దూషించమనండి మీకు మీ కుటుంబ సభ్యులకు సంతోషంగా ఉంటుంది రెహమత్ ఖాన్ హిందూ దేవుళ్ల పై అనుచిత వాక్యలు చేస్తుంటే వేదిక పై ఉన్న హిందూ మహిళలు నవ్వుతున్నారు అది చూస్తుంటే వీళ్ళు హిందువులేన అని అనిపిస్తుంది కమ్మీ ఖాన్ గ్రేస్ పార్టీ దేశంలో ఉంటే భారత దేశం మొత్తం ఇస్లామిక్ దేశం అవుతదేమో....2
- ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్న బ్యాలెట్ బాక్సులు జన్నారం మండలంలోని ఎంపీడీవో కార్యాలయానికి బ్యాలెట్ బాక్సులు చేరుకున్నాయి. మొదటి దశ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా డిసెంబర్ 11న జన్నారం మండలంలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో మంచిర్యాల కలెక్టరేట్ నుండి ఎంపీడీవో కార్యాలయానికి బ్యాలెట్ బాక్సులు ఎన్నికల సామాగ్రి చేరుకున్నాయి. ఆ బాక్సులను సామాగ్రిని నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు చేరవేసేలా చర్యలు తీసుకుంటున్నామని మండల ఎంపీడీవో ఉమర్ షరీఫ్ తెలిపారు.1
- Post by Ravi Poreddy1
- *పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, గురజాల టౌన్ నందు గురజాల గ్రామదేవత పాతపాటేశ్వరమ్మ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా "గురజాల టౌన్ లోని బస్టాండ్" ఎదురుగా ఏర్పాటు చేసిన సభలో గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు మాట్లాడటం జరిగింది*1
- Post by KLakshmi Devi1
- #trendingvedios #shaee #comment #follow #thursady #eveningvibes #trending #follower #newrelesaes1
- Post by Nirmal KR NEWS 3691