పెన్షన్ భరోసా నిరుపేదలకు అండ కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం తగదు సిద్ధవటం, ఆగస్టు 1 రాష్ట్ర ప్రభుత్వం ఖజానా లోటు బడ్జెట్ లో ఉన్న చెప్పిన మాట ప్రకారం ప్రతి నెల అవ్వ తాతలకు వికలాంగులకు, వితంతువులకు, పెన్షన్ పంపిణీ చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర దూదేకుల సంక్షేమ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ వీరభద్రుడు తెలిపారు మండలంలోని, మాధవరం,1 గ్ పరిధిలోని పార్వతిపురం, మహబూబ్ నగర్, ఎస్ కే ఆర్ నగర్, ఆలీ నగర్, వెంకటేశ్వరపురం, గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రాజంపేట నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ చమ్మర్థి జగన్మోహన్ రాజు ఆదేశాలతో శనివారం పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర దూదేకుల సంక్షేమ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ వీరభద్రుడు పాల్గొని పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రంలో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర అభివృద్ధి చేపడుతుంటే కూటమి ప్రభుత్వంపై కొంతమంది విష దానం చేయడం తగదని, డీఎస్సీ పై వైసిపి తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు ఏపీ రాష్ట్ర అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం సహకారంతో అభివృద్ధి వైపు వెళుతుందని ఉత్తరాంధ్రలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు అమరావతి లేని రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రిపై వైసిపి దుష్ట ప్రచారం మానుకోవాలని మీ వైఖరి మార్చుకోకపోతే ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారని రాష్ట్ర దూదేకుల సంక్షేమ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ వీరభద్రుడు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ పంచాయతీ సెక్రటరీలు లక్ష్మీ నరసయ్య, నాన్సీ, మండల ముస్లిం మైనారిటీ మహిళా అధ్యక్షురాలు కమల్ బి, స్టేట్ మైనారిటీ అధ్యక్షులు,, ఖాదర్ బాషా,, యూనిట్ ఇంచార్జి, బషీర్ భాష, ఎస్సీ సెల్ నాయకులు సుబ్బరామయ్య, గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి మురళి తదితర టిడిపి నాయకులు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు పెన్షన్ భరోసా నిరుపేదలకు అండ కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం తగదు సిద్ధవటం, ఆగస్టు 1 రాష్ట్ర ప్రభుత్వం ఖజానా లోటు బడ్జెట్ లో ఉన్న చెప్పిన మాట ప్రకారం ప్రతి నెల అవ్వ తాతలకు వికలాంగులకు, వితంతువులకు, పెన్షన్ పంపిణీ చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర దూదేకుల సంక్షేమ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ వీరభద్రుడు తెలిపారు మండలంలోని, మాధవరం,1 గ్ పరిధిలోని పార్వతిపురం, మహబూబ్ నగర్, ఎస్ కే ఆర్ నగర్, ఆలీ నగర్, వెంకటేశ్వరపురం, గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రాజంపేట నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ చమ్మర్థి జగన్మోహన్ రాజు ఆదేశాలతో శనివారం పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర దూదేకుల సంక్షేమ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ వీరభద్రుడు పాల్గొని పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రంలో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర అభివృద్ధి చేపడుతుంటే కూటమి ప్రభుత్వంపై కొంతమంది విష దానం చేయడం తగదని, డీఎస్సీ పై వైసిపి తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు ఏపీ రాష్ట్ర అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం సహకారంతో అభివృద్ధి వైపు వెళుతుందని ఉత్తరాంధ్రలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు అమరావతి లేని రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రిపై వైసిపి దుష్ట ప్రచారం మానుకోవాలని మీ వైఖరి మార్చుకోకపోతే ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారని రాష్ట్ర దూదేకుల సంక్షేమ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ వీరభద్రుడు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ పంచాయతీ సెక్రటరీలు లక్ష్మీ నరసయ్య, నాన్సీ, మండల ముస్లిం మైనారిటీ మహిళా అధ్యక్షురాలు కమల్ బి, స్టేట్ మైనారిటీ అధ్యక్షులు,, ఖాదర్ బాషా,, యూనిట్ ఇంచార్జి, బషీర్ భాష, ఎస్సీ సెల్ నాయకులు సుబ్బరామయ్య, గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి మురళి తదితర టిడిపి నాయకులు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు
పెన్షన్ భరోసా నిరుపేదలకు అండ కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం తగదు సిద్ధవటం, ఆగస్టు 1 రాష్ట్ర ప్రభుత్వం ఖజానా లోటు బడ్జెట్ లో ఉన్న చెప్పిన మాట ప్రకారం ప్రతి నెల అవ్వ తాతలకు వికలాంగులకు, వితంతువులకు, పెన్షన్ పంపిణీ చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర దూదేకుల సంక్షేమ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ వీరభద్రుడు తెలిపారు మండలంలోని, మాధవరం,1 గ్ పరిధిలోని పార్వతిపురం, మహబూబ్ నగర్, ఎస్ కే ఆర్ నగర్, ఆలీ నగర్, వెంకటేశ్వరపురం, గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రాజంపేట నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ చమ్మర్థి జగన్మోహన్ రాజు ఆదేశాలతో శనివారం పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర దూదేకుల సంక్షేమ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ వీరభద్రుడు పాల్గొని పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రంలో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర అభివృద్ధి చేపడుతుంటే కూటమి ప్రభుత్వంపై కొంతమంది విష దానం చేయడం తగదని, డీఎస్సీ పై వైసిపి తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు ఏపీ రాష్ట్ర అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం సహకారంతో అభివృద్ధి వైపు వెళుతుందని ఉత్తరాంధ్రలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు అమరావతి లేని రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రిపై వైసిపి దుష్ట ప్రచారం మానుకోవాలని మీ వైఖరి మార్చుకోకపోతే ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారని రాష్ట్ర దూదేకుల సంక్షేమ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ వీరభద్రుడు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ పంచాయతీ సెక్రటరీలు లక్ష్మీ నరసయ్య, నాన్సీ, మండల ముస్లిం మైనారిటీ మహిళా అధ్యక్షురాలు కమల్ బి, స్టేట్ మైనారిటీ అధ్యక్షులు,, ఖాదర్ బాషా,, యూనిట్ ఇంచార్జి, బషీర్ భాష, ఎస్సీ సెల్ నాయకులు సుబ్బరామయ్య, గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి మురళి తదితర టిడిపి నాయకులు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు పెన్షన్ భరోసా నిరుపేదలకు అండ కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం తగదు సిద్ధవటం, ఆగస్టు 1 రాష్ట్ర ప్రభుత్వం ఖజానా లోటు బడ్జెట్ లో ఉన్న చెప్పిన మాట ప్రకారం ప్రతి నెల అవ్వ తాతలకు వికలాంగులకు, వితంతువులకు, పెన్షన్ పంపిణీ చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర దూదేకుల సంక్షేమ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ వీరభద్రుడు తెలిపారు మండలంలోని, మాధవరం,1 గ్ పరిధిలోని పార్వతిపురం, మహబూబ్ నగర్, ఎస్ కే ఆర్ నగర్, ఆలీ నగర్, వెంకటేశ్వరపురం, గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రాజంపేట నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ చమ్మర్థి జగన్మోహన్ రాజు ఆదేశాలతో శనివారం పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర దూదేకుల సంక్షేమ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ వీరభద్రుడు పాల్గొని పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రంలో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర అభివృద్ధి చేపడుతుంటే కూటమి ప్రభుత్వంపై కొంతమంది విష దానం చేయడం తగదని, డీఎస్సీ పై వైసిపి తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు ఏపీ రాష్ట్ర అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం సహకారంతో అభివృద్ధి వైపు వెళుతుందని ఉత్తరాంధ్రలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు అమరావతి లేని రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రిపై వైసిపి దుష్ట ప్రచారం మానుకోవాలని మీ వైఖరి మార్చుకోకపోతే ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారని రాష్ట్ర దూదేకుల సంక్షేమ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ వీరభద్రుడు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ పంచాయతీ సెక్రటరీలు లక్ష్మీ నరసయ్య, నాన్సీ, మండల ముస్లిం మైనారిటీ మహిళా అధ్యక్షురాలు కమల్ బి, స్టేట్ మైనారిటీ అధ్యక్షులు,, ఖాదర్ బాషా,, యూనిట్ ఇంచార్జి, బషీర్ భాష, ఎస్సీ సెల్ నాయకులు సుబ్బరామయ్య, గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి మురళి తదితర టిడిపి నాయకులు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు
- ప్రొద్దుటూరులో ప్లాస్టిక్ వినియోగంపై తనిఖీలు: మున్సిపల్ కమిషనర్ ప్రొద్దుటూరు పట్టణంలో నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగంపై కమిషనర్ విశ్వనాథ్ శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. శానిటేషన్ విభాగం సిబ్బందితో కలిసి కమిషనర్ చేపలు, కోళ్లు, మాంసం దుకాణాలను తనిఖీ చేశారు. పర్యావరణానికి హాని కలిగించే, క్యాన్సర్ వ్యాధికి కారణమయ్యే నిషేధిత సింగిల్ ఈజ్ ప్లాస్టిక్ కవర్లు,కప్పులు, ఇతర ఉత్పత్తులను వ్యాపారులు స్వచ్ఛందంగా అప్పగించాలని ఆదేశించారు.1
- వై.ఎస్. షర్మిల త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని అలిపిరి మెట్ల మార్గంలో మోకాళ్లపై నడిచి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి కలికిరి నేస్తం న్యూస్.. పీలేరు: 31జూలై 2026: ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల ఇటీవల అనారోగ్యానికి గురై శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం కోలుకుంటున్న నేపథ్యంలో, ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో చురుకుగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి శుక్రవారం అలిపిరి మెట్ల మార్గంలో మొకాళ్లపై నడిచి తిరుమల చేరుకుని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. ఈ సందర్భంగా బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తున్న వై.ఎస్. షర్మిల సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని, మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో కొనసాగాలని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం శ్రీవారికి టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కలకడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ భాష, రాష్ట్ర లీగల్ సెల్ సభ్యుడు రవి, మంగునాయక్, శ్రీనివాస్, అనిల్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు షర్మిల అభిమానులు పాల్గొని వై.ఎస్. షర్మిల త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.1
- తిరుపతిలో బిర్యానీ ఫ్యాక్టరీ రెస్టారెంట్ సీజ్ బైరాగిపట్టేడలో బిర్యానీ ఫ్యాక్టరీ రెస్టారెంట్పై ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు.బిర్యానీ ఫ్యాక్టరీ రెస్టారెంట్ సీజ్ చేసిన కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్వేష్.ట్రేడ్ లైసెన్స్ లేదు, ఫుడ్ సేఫ్టీ మేజర్స్ పాటించకుండా నిర్లక్ష్యంగా ఉన్నారన్న డాక్టర్ అన్వేష్ తిరుపతిలో బిర్యానీ ఫ్యాక్టరీ రెస్టారెంట్ సీజ్ బైరాగిపట్టేడలో బిర్యానీ ఫ్యాక్టరీ రెస్టారెంట్పై ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు.బిర్యానీ ఫ్యాక్టరీ రెస్టారెంట్ సీజ్ చేసిన కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్వేష్.ట్రేడ్ లైసెన్స్ లేదు, ఫుడ్ సేఫ్టీ మేజర్స్ పాటించకుండా నిర్లక్ష్యంగా ఉన్నారన్న డాక్టర్ అన్వేష్1
- భవిష్యవాణి పేరుతో మా ఊరి ప్రజలను మోసం చేస్తున్నారు: గ్రామస్తులు భవిష్య వాణి పేరుతో తమ గ్రామంలో ఓ వ్యక్తి ప్రజల నుంచి రూ 5 నుంచి 10 వేల వరకు వసూలు చేస్తున్నాడని యాదమరి మండలం, జంగాలపల్లి గ్రామస్తులు శుక్రవారం ఆరోపించారు. 'దేవుడి పేరుతో మాయ మాటలు చెప్పి నగదు తీసుకుంటున్నాడు. ప్రజలు ఇలాంటి మాయమాటలకు మోసపోకూడదని సదరు వ్యక్తిని ప్రశ్నిస్తే నా వద్ద లక్ష మంది ఇన్స్టా ఫాలోవర్స్ ఉన్నారు, మీపైనే నెగిటివ్ ప్రచారం చేస్తా అని బెదిరించినట్లు తమ దృష్టికి వచ్చింది' అని స్థానికులు తెలియజేశారు.1
- మదనపల్లి కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున ఆశ కార్యకర్తలు ధర్నా... అన్నమయ్య జిల్లా. మదనపల్లి తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు మదనపల్లి కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ధర్నాలో పాల్గొన్న కార్యకర్తలు తమకు నెలకు కనీస వేతనంగా రూ.26 వేల చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్న తమకు గ్రాట్యూటీ, పింఛన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు ఇతర ఉద్యోగ భద్రతా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం తాము అందుకుంటున్న పారితోషికంతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని, పెరుగుతున్న జీవన వ్యయాలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని వారు పేర్కొన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.ధర్నా నేపథ్యంలో కలెక్టరేట్ పరిసరాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షించారు. కార్యక్రమం శాంతియుతంగా కొనసాగింది.1
- విశేష అలంకారం లో ప్రత్యేక పూజలు అందుకున్న శ్రీ విరూపాక్షి మారెమ్మ తల్లి. పుంగనూరు బస్టాండ్ కు సమీపాన వెలసిన శ్రీ విరూపాక్షి మారెమ్మ తల్లి ఆలయంలో శనివారం నాడు ఉదయత్పూర్వమే పంచామృతాలు, సుగంధ ద్రవ్యములతో అభిషేకము గావించి,ఫల పుష్పాలను సమర్పించి అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి విశేష అలంకరణ చేసి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. ఆపై ఆలయ అర్చకులు అమ్మవారి తీర్ధప్రసాదాలను భక్తులకు పంచిపెట్టారు.1
- వైయస్ ఆనంద్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ నివాళి పులివెందులలో వైఎస్ జగన్ పెదనాన్న వైఎస్ ఆనంద్ రెడ్డి నిన్న మృతిచెందిన విషయం తెలిసిందే.ఆయన నివాసానికి మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ చేరుకున్నారు. అనంతరం ఆయన మృతదేహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.1
- అన్నమయ్య జిల్లా, పుంగనూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్లు చేపట్టిన నిరసన శుక్రవారం 11వ రోజుకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా డాక్యుమెంట్ రైటర్లు మాట్లాడుతూ కొత్త విధానంతో తమ ఉపాధితో పాటు ప్రజలకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పట్టణంలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి గోకుల్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని తిరిగి ఆలోచించాలని, సేవా కేంద్రాల ఏర్పాటును విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ముందుకు కదిలారు.1
- పుంగనూరు లో దస్తావేజు లేఖరులు స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్లు సహాయకులు ర్యాలీ.. అన్నమయ్య జిల్లా. పుంగనూరు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 20 వ తేదీ నుండీ ఈ రోజు అంగ 31 వ తేదీ వరకు దస్తావేజు లేఖరులు స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్లు సహాయకులు అందరూ పెన్ డౌన్ కార్యక్రమాలు చేస్తున్నాము. చివరి రోజు అయిన ఈ రోజు పుంగనూరు దస్తావేజు లేఖరుల సంఘం వారి ఆధ్వర్యంలో ఈ రోజు మధ్యాహ్నం 12.30. లకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుండీ గోకుల్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నా ము. కనుక మీరు ఈ కార్యక్రమములో పాల్గొని మాకు సహకరించగలరు. నమస్కారములతో.... పుంగనూరు దస్తావేజు లేఖరుల సంఘం. పుంగనూరు......2