Shuru
Apke Nagar Ki App…
పక్కింటోళ్ల మెంటల్ స్టేటస్..
Dr.Gangu Manmadharao
పక్కింటోళ్ల మెంటల్ స్టేటస్..
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- fack loves1
- ఓటు అమ్ముకున్న వాడికి నాయకులను ప్రశ్నించే దమ్ము ఉందా? Shot News:ఎంపీటీసీ/జడ్పీటీసీ/కార్పరెట్ /ఎమ్మెల్యే /ఎంపీ ఇలా అన్ని ఎన్నికల్లో... నాయకులు ఇచ్చే డబ్బులకు అమ్ముడు పోయి.. వాళ్ళు ఇచ్చే ఎంగిలి బిర్యానీ మెతుకులకు వాళ్ళు పొసే మద్యానికి బానిసయ్యే.. ఓటును అమ్ముకునే ప్రతి ఓటర్కు నాయకులను ప్రశ్నించే దమ్ము ఉందా?1
- భారత్ మాత కి జై 🇮🇳1
- *ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన కానిస్టేబుల్ బాగోతం* శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీస్....రోడ్డు మీద తాగి తందనాలు ఆడుతూ ఉన్నత అధికారిమీద చేయి వేస్తే విధులనుండి తొలగించారా???? చీరాల టూ టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్లో పిల్లి రవి అనబడే కానిస్టేబుల్ గత రాత్రి చీరాల సెంటర్ లో కారు ఆపి అక్కడే మద్యం సేవిస్తూ ఉండగా ప్రశ్నించిన సిఐ ని మిగతా సిబ్బందిని దుర్భాషలాడుతూ చెయ్యి చేసుకోవటం జరిగింది డ్యూటీ లో ఉన్న పోలీస్ ను కొడితే అదీ మద్యం మత్తులో కనీసం కేసు నమోదు చేయని బాపట్ల జిల్లా పోలీసు యంత్రాంగం అని వినికిడి సామాన్య ప్రజలు పోలీస్ మీద చేయి వేస్తే చట్ట పరంగా ఎటువంటి చర్యలు వుంటాయో అలాగే ఆ పోలీస్ మీద తీసుకున్నారా???? పూర్తి సమాచారం తెలియాల్సి వుంది.1
- అభివృద్ధిని అడ్డుకోవడమే జగన్ నైజం తిరుపతి స్థానిక ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన సమావేశంలో భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ మధుసూదన్ గారు మాట్లాడుతూ—ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న అభివృద్ధి చర్యలను ప్రశంసించారు. ముఖ్యంగా సామాజిక న్యాయం, పారదర్శక పరిపాలన, ప్రజల జీవన ప్రమాణాల పెంపు దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో తిరుపతి సహా రాష్ట్రవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి సాగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజల మద్దతుతో ఈ సేవా యజ్ఞం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు.1
- Shot News: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారత్మాల ప్రాజెక్ట్ ఇది పూర్తి ఐతే ఆంధ్రాప్రదేశ్ భవిషత్తు పూర్తిగా మారి పోతుంది.2
- SHOT NEWS: నాయుడు గారి మిలటరీ హోటల్, గుంటూరు1
- Shot News: రాగి ముద్ద నాటు కోడి జీవితంలో ఒకసారి ఐన తినాల్సిన మంచి ఆరోగ్య కరమైన ఆహారం...ఒక సారి ఐనా తిన్నారా? తింటే ఎలా ఉందో కామెంట్ చేయండి.1
- నల్లగొండ జిల్లాలో బీజేపీ నాయకుడు పిల్లి రామ రాజు యాదవ్ గారికి మద్దతు గా అగ్ర కులాల వారికి వ్యతిరేకంగా బిసి వ్యతిరేకులను పార్టీ నుండి ఉద్వాసన పలకాలని యాదవ సంఘాల JAC వైస్ చైర్మన్ చిలుకల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు1