కౌన్సిలర్ లక్ష్మీ శ్రీనివాస్ ను సన్మానించిన ప్రశాంతి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్ గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 9 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ 14 వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ శ్రీమతి గుంటుకు లక్ష్మి శ్రీనివాస్ కు మహిళా దినోత్సవం సందర్భంగా వారి స్వగృహంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు సిద్దిపేట జిల్లా మహిళ కాంగ్రెస్ నాయకురాలు, ఐ హెచ్ ఆర్ సి ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలు సామ ప్రశాంతి. ఈ సందర్భంగా కౌన్సిలర్ గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్ కు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఆఫ్ ఇండియా నూతన ఆంగ్ల నామ సంవత్సర డైరీ ని అందజేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గుంటుకు లక్ష్మీ మాట్లాడుతూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో నిర్విఘ్నంగా పాల్గొంటూ రాజకీయాలలో చురుకుగా ఉంటూ ఐ హెచ్ ఆర్ సి ఐ జిల్లా అధ్యక్షురాలు గా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న సామ ప్రశాంతి కి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ నాకు డైరీ ని అందించిన ఐ హెచ్ ఆర్ సి ఐ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో గజ్వేల్ ప్రజాపూర్ కాంగ్రెస్ నాయకుడు గుంటుకు శ్రీనివాస్ , మహిళా కాంగ్రెస్ నాయకురాలు శిరీష, సినీ బాలనటి సాయి నికిత, కాంగ్రెస్ యువ నాయకుడు గుంటుకు అభిరామ్ తదితరులు పాల్గొన్నారు.
కౌన్సిలర్ లక్ష్మీ శ్రీనివాస్ ను సన్మానించిన ప్రశాంతి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్ గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 9 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ 14 వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ శ్రీమతి గుంటుకు లక్ష్మి శ్రీనివాస్ కు మహిళా దినోత్సవం సందర్భంగా వారి స్వగృహంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు సిద్దిపేట జిల్లా మహిళ కాంగ్రెస్ నాయకురాలు, ఐ హెచ్ ఆర్ సి ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలు సామ ప్రశాంతి. ఈ సందర్భంగా కౌన్సిలర్ గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్ కు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఆఫ్ ఇండియా నూతన ఆంగ్ల నామ సంవత్సర డైరీ ని అందజేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గుంటుకు లక్ష్మీ మాట్లాడుతూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో నిర్విఘ్నంగా పాల్గొంటూ రాజకీయాలలో చురుకుగా ఉంటూ ఐ హెచ్ ఆర్ సి ఐ జిల్లా అధ్యక్షురాలు గా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న సామ ప్రశాంతి కి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ నాకు డైరీ ని అందించిన ఐ హెచ్ ఆర్ సి ఐ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో గజ్వేల్ ప్రజాపూర్ కాంగ్రెస్ నాయకుడు గుంటుకు శ్రీనివాస్ , మహిళా కాంగ్రెస్ నాయకురాలు శిరీష, సినీ బాలనటి సాయి నికిత, కాంగ్రెస్ యువ నాయకుడు గుంటుకు అభిరామ్ తదితరులు పాల్గొన్నారు.
- రాష్ట్ర చరిత్రలో తొలిసారి పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్1
- ఖమ్మం అంబేద్కర్ భవన్ లో వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా సోమవారం రాత్రి డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ తో కలిసి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన జాగృతి అధ్యక్షురాలు. మంగళవారం ఉదయం కవిత, విశారదన్ తో పాటు నిరాహార దీక్ష చేపట్టిన వారిని అరెస్ట్ చేసిన పోలీసులు. కవితతో పాటు దీక్ష చేస్తున్న వారిని హైదరాబాద్ రోడ్డులో తరలిస్తున్న ఖమ్మం పోలీసులు.1
- **గజ్వేల్, సిద్దిపేట జిల్లా మార్చి 9:** ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ నియోజకవర్గంలోని మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి కొండపోచమ్మ సాగర్కు నీటిని వెంటనే పంపాలని బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. అకారం పంప్హౌస్ను తక్షణం స్టార్ట్ చేసి, కొండపోచమ్మ సాగర్లోకి నీళ్లు వదిలి, కెనాల్ ప్రాంతంలో 2-3 కిలోమీటర్ల రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అదే సమయంలో, గజ్వేల్ ఏరియా 132 కెవీ సబ్స్టేషన్ ద్వారా రైతులకు 24 గంటల మెరుగైన విద్యుత్ సరఫరా చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ రైతు సమస్యల పరిష్కారానికి గజ్వేల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరూ పాల్గొన్న సమావేశంలో ఈ తీర్మానాలు ఆమోదించబడ్డాయి. కాలేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో మల్లన్నసాగర్కు ప్రాధాన్యత ఉన్నప్పటికీ, స్థానిక రైతుల సాగునీటి అవసరాల కోసం ఈ నీటి రిలీజ్ అత్యవసరమని వంటేరు ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.4
- Termites existence, not to be ignored, love your home.1
- Amjad ullah khan (spokeman) #MBT Raidurgam ps limet 3 log #mar_peeta gaya Bin na waajen1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చు 10 ప్రజా తెలంగాణ న్యూస్/ విద్యతో పాటు, శాస్త్ర సాంకేతికత సమాజం పట్ల గౌరవం ఉండే విధంగా ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు వెళ్లాలని కావేరి వ్యవసాయ యూనివర్సిటీ వ్యవస్థాపకులు భాస్కర్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గౌరారం వద్ద గల కావేరి వ్యవసాయ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో గుర్తింపు పొందిన మహిళలకు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే లక్ష్యంతో ఉన్నతమైన శిఖరాలకు చేరే విధంగా పట్టుదలతో చదువుకోవాలని సూచించారు అనంతరం వివిధ రంగాల్లో గుర్తింపు పైన మహిళలకు శాలువాలతో సన్మానం చేశారు విద్యార్థులచే వివిధ నాటక కళారూపాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.4
- అశోక్ నగర్ వినాయకుని ఆలయంలో చోరీ సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలయంలో చోరీ జరిగింది. అశోక్ నగర్ వినాయక ఆలయంలో మంగళ వారం తెల్లవారుజామున దొంగలు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. స్థానికుల సమాచారం ప్రకారం దొంగలు ఆలయంలోని సుమారు 3 తులాల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి వస్తువులు అపహరించారు. అంతేకాకుండా ఆలయ హుండీని పగులగొట్టి అందులో ఉన్న సుమారు 90 వేల రూపాయల నగదును కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఉదయం ఆలయానికి వచ్చిన స్థానికులు తాళాలు పగులగొట్టబడినట్టు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు ప్రారంభించారు. క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు మరియు ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తూ దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఈ ఘటనపై రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.4
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 9 ప్రజా తెలంగాణ న్యూస్ / రంజాన్ ఉపవాసాల సందర్బంగా సిద్దిపేటలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు. మాజీ హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ. తదితర నాయకులు పాల్గొన్నారు.1