Shuru
Apke Nagar Ki App…
కల్వకుర్తిలో ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కారు నడుపుతూ ప్రమాదవశాత్తు ఇద్దరికి గాయపరిచిన యువకుడు భయపడి ఆత్మహత్య.. కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం కొట్ర రెవెన్యూ శివారులో రహదారి పక్కన ఉన్న ఓ చెట్టు కు తెల్లజామున ఉరివేసుకొని విగత జీవిగా కనిపించగా గమనించిన చుట్టుపక్కల రైతులు వెంటనే వెల్దండ ఎస్సై కురుమూర్తికి సమాచారం అందించారు. ఎస్ఐ అక్కడికి చేరుకొని ద్విచక్ర వాహనం నెంబరు ఆధారంగా మృతుడి వివరాలు సేకరించి ఆదిపట్ల ఎస్సై రవికుమార్ కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా వారు అక్కడి చేరుకున్నారు పోస్ట్ మాస్టo అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులను అప్పగించారు మృతుడి కి భార్య శ్రావణి తో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Shaik Habeeb
కల్వకుర్తిలో ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కారు నడుపుతూ ప్రమాదవశాత్తు ఇద్దరికి గాయపరిచిన యువకుడు భయపడి ఆత్మహత్య.. కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం కొట్ర రెవెన్యూ శివారులో రహదారి పక్కన ఉన్న ఓ చెట్టు కు తెల్లజామున ఉరివేసుకొని విగత జీవిగా కనిపించగా గమనించిన చుట్టుపక్కల రైతులు వెంటనే వెల్దండ ఎస్సై కురుమూర్తికి సమాచారం అందించారు. ఎస్ఐ అక్కడికి చేరుకొని ద్విచక్ర వాహనం నెంబరు ఆధారంగా మృతుడి వివరాలు సేకరించి ఆదిపట్ల ఎస్సై రవికుమార్ కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా వారు అక్కడి చేరుకున్నారు పోస్ట్ మాస్టo అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులను అప్పగించారు మృతుడి కి భార్య శ్రావణి తో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- కారు నడుపుతూ ప్రమాదవశాత్తు ఇద్దరికి గాయపరిచిన యువకుడు భయపడి ఆత్మహత్య.. కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం కొట్ర రెవెన్యూ శివారులో రహదారి పక్కన ఉన్న ఓ చెట్టు కు తెల్లజామున ఉరివేసుకొని విగత జీవిగా కనిపించగా గమనించిన చుట్టుపక్కల రైతులు వెంటనే వెల్దండ ఎస్సై కురుమూర్తికి సమాచారం అందించారు. ఎస్ఐ అక్కడికి చేరుకొని ద్విచక్ర వాహనం నెంబరు ఆధారంగా మృతుడి వివరాలు సేకరించి ఆదిపట్ల ఎస్సై రవికుమార్ కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా వారు అక్కడి చేరుకున్నారు పోస్ట్ మాస్టo అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులను అప్పగించారు మృతుడి కి భార్య శ్రావణి తో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.1
- కేశంపేట మండల కేంద్రంలో నిర్వహించిన పదవ తరగతి తెలుగు పరీక్షకు విద్యార్థులు పూర్తి స్థాయిలో హాజరయ్యారు. మండలంలో మూడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంఈఓ చంద్రశేఖర్ తెలిపారు. ఈ మూడు సెంటర్లలో మొత్తం 512 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, అందరూ హాజరై 100 శాతం హాజరు నమోదు అయినట్లు వెల్లడించారు. పరీక్షలు ప్రశాంతంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగినట్లు ఆయన పేర్కొన్నారు.4
- Post by Akhil kumar1
- చైనా పర్మిషన్ ఇవ్వకపోవడంతో యాత్రను ఆపేసిన గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ యాజమాన్యం.. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫీసులో పనిచేసిన మాజీ ఉద్యోగి అనిల్ బాధితులు ఇచ్చిన డబ్బులతో ఉడయించడంతో.. గతంలో..బాధితులు ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ యాజమాని భరత్ శర్మ జరిగిన తప్పిదానికి బాధ్యత వహిస్తూ బాధితులకు డిడి ల ద్వారా వారి డబ్బును వారికి అప్పగించారు. ఇందులో సంస్థ తప్పిదం లేదని గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ యజమాని భరత్ శర్మ తెలిపారు.1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 14 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ పట్టణంలోని మదీనా మస్జిద్ లో ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా *గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శాసనసభ పక్ష ఉపనేత తన్నీరు హరీష్ రావు మరియు బిఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి టివైఆర్ ఫౌండేషన్ చైర్మన్ టి.రాజు* బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు, ముస్లిం సోదరులు ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది4
- నల్లగొండ బ్రేకింగ్: నల్గొండలో సెట్విన్ శిక్షణ కేంద్రంలో సర్టిఫికెట్ల ప్రధానోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి.. నల్గొండ సెట్విన్ శిక్షణ కేంద్రాన్ని రాష్ట్రంలోనే ఉత్తమ కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి హామీ! యువత ఉపాధి మార్గాలను ఎంచుకుని స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని పిలుపు... మహిళల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుంది... మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో పలు సంక్షేమ పథకాలు అమలు... ప్రభుత్వ ప్రోత్సాహాన్ని ఉపయోగించుకుని ఆర్థికంగా ఎదగాలని మహిళలకు సూచన... సెట్విన్ శిక్షణ కేంద్రాల ద్వారా యువతకు వృత్తి నైపుణ్యాలు పెంపొందించాలని సూచన... నైపుణ్య శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడమే సెట్విన్ లక్ష్యం... నల్గొండలో స్కిల్ డెవలప్మెంట్ కోసం ఐటీఐలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్,న్యాక్ సెంటర్ ఏర్పాటు... సెట్విన్ కేంద్రంలో అవసరమైన అన్ని సౌకర్యాలు త్వరలోనే కల్పిస్తాం... *రోడ్లు భావనాల శాఖ & సినిమాటోగ్రఫీ– మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.*☝️1
- నాగారం డివిజన్ లో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాగారం డివిజన్లో ఉన్న మసీదులో ముస్లిం సోదర సోదరీమణులకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు అవసరమైన రంజాన్ కానుకలను అందజేశారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు ముజీవుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ తోఫాలను పంపిణీ చేశారు. నాగారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రంజాన్ పండుగ సోదరభావం, పరస్పర సహకారం మరియు సేవా భావానికి ప్రతీక అని పేర్కొన్నారు. ముస్లిం సోదర సోదరీమణులు శాంతి, సౌభ్రాతృత్వంతో రంజాన్ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు పంగ హరిబాబు, మాదిరెడ్డి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గూడూరు అశోక్ గౌడ్, కొండల్ రెడ్డి, సతీష్ గౌడ్, జీవన్ రెడ్డి, పర్వత్ రెడ్డి, మంచాల ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మైనారిటీ నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.3
- నల్లగొండ బ్రేకింగ్: ఏకంగా రోడ్డుపై సెక్యూరిటీ రూమ్ నిర్మాణం.. మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యమా? రవీంద్రనగర్లో 24 ఫీట్ల రోడ్డు పై ఆక్రమ నిర్మాణం కలకలం.. స్పందించని అధికారులు.స్థానికుల ఆందోళన.. రోడ్డే కబ్జా చేస్తున్న అపార్ట్మెంట్ యాజమాన్యం… నిద్రలో మున్సిపల్ అధికారులు.. పలుమార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోని నగర టౌన్ ప్లానింగ్ అధికారులు... *పేదలకు ఒక న్యాయం, బలిసిన వారికి మరో న్యాయం?* రవీంద్రనగర్లో అధికారులపై పలు ఆరోపణలు.. రోడ్డుపై గుంతలు చేసి సెక్యూరిటీ రూమ్ నిర్మాణం.. అధికారులపై ప్రజల ఆగ్రహం విజయ గణపతి ఆలయం సమీపంలో పట్టపగలే రోడ్డు ఆక్రమణ.. అక్రమ నిర్మాణం అడ్డుకట్ట వేయాలని స్థానికుల డిమాండ్.. సెకండ్ సాటర్ డే, సండే హాలిడే ఉంది తర్వాత చూద్దామని నిర్లక్ష్యం చేస్తున్న అధికారులు... ఇదే కన్స్ట్రక్షన్ నిరుపేద వారు ఎవరైనా కడితే అధికారులు ఊరుకుంటారా! కన్స్ట్రక్షన్ ఆగేనా మూడుపుల మత్తులో అధికారులు చేతులు దులుపుకునేనా వేచి చూడాల్సిందే.!1