Shuru
Apke Nagar Ki App…
నల్లమల అందాలు ఆకు పచ్చని అటవీ అందాల మధ్యన ఎత్తైన కొండపై నుంచి పాల నురగ వలే తెల్లని జలపాతాలు నేలకు తాకుతుండటం చూస్తే మనస్సు పులకించాల్సిందే. ఇటీవల నల్లమల అటవీ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం ఇందిరేశ్వరం సమీపంలోని గుమ్మితం వద్ద జలపాతం కళకళలాడుతోంది. వర్షం నీరు కొండ ప్రాంతం నుంచి కిందకు ప్రవహిస్తుండగా సరికొత్త అందాలు ఆవిష్కృత మవుతున్నాయి. ఈ ప్రాంతం పులుల అభయారణ్యం కావడంతో పర్యాటకులకు అనుమతి లేదు. దీంతో జలపాతం అందాలు అడవి కాచిన వెన్నలలా మారిం దని చెప్పవచ్చు. పర్యాటక అభివృద్ధిలో భాగంగా గుమ్మితం వాటర్ఫాల్స్ను అభివృద్ధి చేసి పర్యాటకు లకు అవకాశం కల్పించాలని పలువురు కోరుతున్నారు.
SK SAIFUDDIN
నల్లమల అందాలు ఆకు పచ్చని అటవీ అందాల మధ్యన ఎత్తైన కొండపై నుంచి పాల నురగ వలే తెల్లని జలపాతాలు నేలకు తాకుతుండటం చూస్తే మనస్సు పులకించాల్సిందే. ఇటీవల నల్లమల అటవీ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం ఇందిరేశ్వరం సమీపంలోని గుమ్మితం వద్ద జలపాతం కళకళలాడుతోంది. వర్షం నీరు కొండ ప్రాంతం నుంచి కిందకు ప్రవహిస్తుండగా సరికొత్త అందాలు ఆవిష్కృత మవుతున్నాయి. ఈ ప్రాంతం పులుల అభయారణ్యం కావడంతో పర్యాటకులకు అనుమతి లేదు. దీంతో జలపాతం అందాలు అడవి కాచిన వెన్నలలా మారిం దని చెప్పవచ్చు. పర్యాటక అభివృద్ధిలో భాగంగా గుమ్మితం వాటర్ఫాల్స్ను అభివృద్ధి చేసి పర్యాటకు లకు అవకాశం కల్పించాలని పలువురు కోరుతున్నారు.
More news from Palnadu and nearby areas
- విజయవాడలో అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠా అరెస్టు1
- Post by KLakshmi Devi1
- Post by Nagesh Thalari3
- Post by Omnamashivaya S1
- మోసం చేసి భూమి లాగేశాడు లబోదిబోమంటున్న బాధితుడు. పలమనేరు డిసెంబర్ 18( ప్రజా ప్రతిభ) అప్పు ఇస్తానని నమ్మించి మోసంతో భూమి లాగేశాడని విషయం తెలుసుకున్న బాధితుడు శంకరప్ప లబోదిబోమంటున్న కన్నీటి గాథ గురువారం వెలుగు చూసింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు గంగవరం మండలం మేలుమాయి పంచాయతీ జె. కొత్తూరు గ్రామం వాల్మీకి మొగిలప్ప కుమారుడు శంకరప్పకు సర్వే నెంబర్ 756/1సి/1 లో 2.12 సెంట్లు భూమి ఉందని తెలిపాడు. సదరు భూమిలో వ్యవసాయం చేసుకోవడానికి డబ్బు అవసరమైందని పలమనేర్ టౌన్ బసవన్న కట్ట వీధిలో ఉన్న రామ స్వామి కుమారుడు శ్రీనివాసులు శెట్టిని అప్పు అడిగానని వివరించాడు. తనకు మద్యం అలవాటు ఉందని దాని ఆసరాగా తీసుకొని శ్రీనివాసులు శెట్టి తనను మద్యం మత్తు లోకి దించి డబ్బులు ఇస్తానని పలమనేరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద కాగితాల్లో సంతకం పెట్టమని నమ్మించారన్నారు. ఈ భూమిపై గంగవరం సొసైటీ బ్యాంకులో 2021లో రూ 66,000 లోను తీసుకున్నానని ఇంతవరకు చెల్లించి లేదన్నారు. అప్పు ఇస్తానని నమ్మించి మోసం చేసిన శ్రీనివాసులు శెట్టి సంతకాలు తీసుకున్న పేపర్లు ద్వారా దొడ్డిదారుల్లో మా కుటుంబ సభ్యులు అనుమతులు లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా తెలిసిందన్నారు. ఇప్పటి వరకు భూమిని తానే సాగు చేసుకుంటున్నానని, ప్రభుత్వం మంజూరు చేసే రైతు భరోసా, కిసాన్ డబ్బులు తన అకౌంట్లోకే పడుతున్నాయన్నారు. మోసం చేసిన విషయాన్ని తెలుసుకొని శ్రీనివాసులు శెట్టి వద్దకు వెళ్లి అడగగా ఎప్పుడో నాకు అమ్మేశావని, భూమి కావాలంటే 9 లక్షలు రూపాయలు చెల్లిస్తే తిరిగి రాసిస్తానని లేకుంటే ఇతరులకు అమ్మేస్తానని బెదిరి స్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఆ భూమి తప్ప వేరే మార్గం లేదని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డిఓ, తహసిల్దారు స్పందించి పరిశీలించి నాకు మద్యం తాపించి భూమి కొట్టేయాలని ఉద్దేశంతో డబ్బు ఇవ్వకుండా మోసం చేసిన శ్రీనివాసులు శెట్టి పై చట్టపరమైన చర్యలు తీసుకుని ఈ పేద వాడికి న్యాయం చేయాలని కోరాడు.1
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1