ఆదోని లో మోక్ష గుండం విశ్వేరయ్య జయంతి వేడుకలు ఘనంగా ఆధునిక భారతదేశ మౌలిక వసతుల చరిత్రను తిరగేస్తే ప్రతి పేజీలోనూ సగర్వంగా కనిపించే పేరు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. 1861 సెప్టెంబర్ 15న కర్ణాటకలోని ముద్దెనహళ్లిలో జన్మించిన ఆయన, కేవలం ఒక సివిల్ ఇంజనీర్ మాత్రమే కాదు, దేశ దారిద్ర్యాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో మాత్రమే తరిమికొట్టగలమని నమ్మిన దార్శనికుడు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15ను ‘ఇంజనీర్స్ డే’గా జరుపుకోవడం ఆ మేధస్సుకు భారతదేశం ఇస్తున్న శాశ్వత నివాళి.మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకున్న ఇంజనీర్స్ డే కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ కమిషనర్ నయీమ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో ‘ఇంజనీర్స్ డే’ ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఇంజనీర్స్ డే ను పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో డి.ఈ. రామమూర్తి, డి.ఈ. రాజశేఖర్ రెడ్డి, ఏ.ఈ. భువన చంద్రా రెడ్డి, ఏ.ఈ. పావని, ఏ.ఈ. సురేష్ చంద్ర లను కమిషనర్ అభినందించారు. హమ్యూనిటీ సెక్రటరీ, సచివాలయ సిబ్బంది సావిత్రి, కృష్ణ, భద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో ఇంజనీరింగ్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ఎలక్ట్రికల్, వాటర్ సప్లై, పబ్లిక్ హెల్త్ & శానిటేషన్ విభాగాల సిబ్బంది, మేనేజర్, సూపర్వైజర్లు, ఆర్.ఐలు, బిల్ కలెక్టర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
ఆదోని లో మోక్ష గుండం విశ్వేరయ్య జయంతి వేడుకలు ఘనంగా ఆధునిక భారతదేశ మౌలిక వసతుల చరిత్రను తిరగేస్తే ప్రతి పేజీలోనూ సగర్వంగా కనిపించే పేరు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. 1861 సెప్టెంబర్ 15న కర్ణాటకలోని ముద్దెనహళ్లిలో జన్మించిన ఆయన, కేవలం ఒక సివిల్ ఇంజనీర్ మాత్రమే కాదు, దేశ దారిద్ర్యాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో మాత్రమే తరిమికొట్టగలమని నమ్మిన దార్శనికుడు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15ను ‘ఇంజనీర్స్ డే’గా జరుపుకోవడం ఆ మేధస్సుకు భారతదేశం ఇస్తున్న శాశ్వత నివాళి.మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకున్న ఇంజనీర్స్ డే కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ కమిషనర్ నయీమ్
ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో ‘ఇంజనీర్స్ డే’ ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఇంజనీర్స్ డే ను పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో డి.ఈ. రామమూర్తి, డి.ఈ. రాజశేఖర్ రెడ్డి, ఏ.ఈ. భువన చంద్రా రెడ్డి, ఏ.ఈ. పావని, ఏ.ఈ. సురేష్ చంద్ర లను కమిషనర్ అభినందించారు. హమ్యూనిటీ సెక్రటరీ, సచివాలయ సిబ్బంది సావిత్రి, కృష్ణ, భద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో ఇంజనీరింగ్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ఎలక్ట్రికల్, వాటర్ సప్లై, పబ్లిక్ హెల్త్ & శానిటేషన్ విభాగాల సిబ్బంది, మేనేజర్, సూపర్వైజర్లు, ఆర్.ఐలు, బిల్ కలెక్టర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
- లక్ష్మి నరసింహ , ఈరన్న స్వామి వర్ల దేవస్థానం ఉరుకుంద హుండీ లెక్కింపు శ్రీ లక్ష్మి నరసింహ , ఈరన్న స్వామి వర్ల దేవస్థానం ఉరుకుంద హుండీ లెక్కింపు 14 రోజుల అమౌంట్ Rs.1,20,72,793/- అన్నదానం హుండీ Rs.10,76,772/- మొత్తం ,31,49,565/- సెంట్రల్ బ్యాంకు అఫ్ శ్రీలంక 50 రూపాయలు బంగారం : 31గ్రామ్స్ 770mg,వెండి : 14కేజీల 500గ్రామ్స్ * 2026 శ్రావణమాసం ఉత్సవాల సంబంధించి శ్రీ స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమం దేవస్థానం డిప్యూటీ కమీషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీమతి కె.వాణి ఆధ్వర్యంలో మరియు పాలకమండలి సభ్యులు ఆధ్వర్యంలో జరిగినది. ఈ కార్యక్రమంలో హుండీ పర్యవేక్షణ అధికారి శ్రీ బి.సుధాకర్ రెడ్డి, అసిస్టెంట్ కమీషనర్ కర్నూల్, దేవస్థాన పర్యవేక్షకులు మరియు సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, ఉరుకుంద సిబ్బంది మరియు శ్రీ భ్రమరాంభ సేవాసమితి ఆదోని వారు పాల్గొనియున్నారు.2
- డప్పుల మోతలు.. నృత్యాలతో మారుమోగిన దైవందిన్నె.. ఆకట్టుకున్న వినాయక చవితి వేడుకలు దైవందిన్నెలో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు1
- ప్రత్యేకంగా రెండవ రోజు గణనాథునికి మంగళహారతులు ఇస్తున్న మహిళా మణులు ( కోడుమూరు శురు న్యూస్ ప్రతినిధి) కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో కోటకొండ సురేష్ ఇంటి సమీపంలో రెండవ రోజున గణనాథుని ప్రత్యేకంగా మహిళా మణులు మంగళ హారతులు ఇచ్చి గణనాథుని అనుగ్రహం ప్రసాదించాలని భక్తుల కోరిక.సంపూర్ణంగా వర్షాలు కురవాలని అందుకే ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని మహిళా మణులు శురు న్యూస్ తో తెలిపారువారు.1
- గణపతిని తెస్తుండగా జరిగిన దుర్ఘటన పటాస్ లకు దూరంగా ఉండండి డీజే మరియు త్రా గుడ కు ప్రమాదకర మైన వాటికి దూరంగా ఉండండి విషయం పటాస్ ల దాటికి సౌండ్ దాటికి లైటింగ్ దాటికి డ్రైవర్ కి కనబడక ఈ విషాదం జరిగింది అందరూ అన్నిటికీ దూరంగా ఉండి జాగ్రత్త వహించాలని కో రడ మై నది4
- భారత్ మాల రోడ్డు నుండి రాజోలి మండల కేంద్రానికి వెళ్లేందుకు కనెక్టివిటీ రోడ్డు నిర్మించాలి. రాజోలి మీదుగా వెళ్తున్న భారత్మాల రోడ్డు నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని అయితే మండల కేంద్రమైన రాజోలికి కనెక్టివిటీ రోడ్డు లేకుండా నిర్మాణం జరుగుతోందని మండల కేంద్రానికి తప్పనిసరిగా కనెక్టివిటీ రోడ్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాజోలి గ్రామస్తులు భారత్మాల రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ నిరంతరాయంగా మండల కేంద్రానికి ప్రజలు రాత్రి పగలు అని తేడా లేకుండా రాకపోకలు సాగిస్తుంటారు కాబట్టి మండల కేంద్రానికి కనెక్టివ్ రోడ్డు ను నిర్మించాలని డిమాండ్ చేశారు.1
- గణేశులను భక్తిశ్రద్ధలతో దర్శించుకున్న గుమ్మనూరు నారాయణ, కమలమ్మ గణేశులను భక్తిశ్రద్ధలతో దర్శించుకున్న గుమ్మనూరు నారాయణ, కమలమ్మ గుంతకల్లు, సెప్టెంబర్ 15: వినాయక చవితి సందర్భంగా అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేశ విగ్రహాలను ఆలూరు నియోజకవర్గ బీజేపీ బీఎల్ఓ-1 గుమ్మనూరు నారాయణ, గుమ్మనూరు కమలమ్మ మంగళవారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. గుంతకల్లు పట్టణానికి చెందిన ప్రదీప్ ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆయన ఏర్పాటు చేసిన గణేశ మండపాన్ని సందర్శించిన గుమ్మనూరు నారాయణ, కమలమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి హారతి ఇచ్చారు. అనంతరం నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా ప్రదీప్ ఏర్పాటు చేసిన గణేశ విగ్రహానికి గుమ్మనూరు నారాయణ రూ.50,000 విరాళాన్ని అందజేశారు. మరో గణేశ విగ్రహం నిర్వాహకులకు రూ.5,000 విరాళం అందించారు. వినాయక ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గుంతకల్లు పట్టణ యువత, గుమ్మనూరు నారాయణ అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.2
- తెలంగాణ విద్యా రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది: టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ విద్యా రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడిందని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జాతీయ విద్యా విధాన నిబంధనలకు విరుద్ధంగా వేల సంఖ్యలో సింగిల్ టీచర్ స్కూల్స్ కొనసాగుతున్నాయన్నారు. కాలేజీల్లో లెక్చరర్ పోస్టులు, ఉపాధ్యాయుల ప్రమోషన్లు నిలిచిపోవడంతో విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోందన్నారు.1
- ఎమ్మిగనూరులో అంగరంగ వైభవంగా వినాయక చవితి.. మండపాల్లో ఎమ్మెల్యే బీవీ పూజలు భక్తి, ఐక్యతకు ప్రతీక వినాయక చవితి.. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే1