Shuru
Apke Nagar Ki App…
డివైడర్ మధ్యలోని ప్లెక్సీలు వెంటనే తొలగించాలి' నరసన్నపేట మేజర్ పంచాయితీ సెంటర్ లైటింగ్ స్తంభాలకు వేలాడదీసిన ప్రైవేట్ పొస్టర్లను, ఫ్లెక్సీలను, హోర్డింగ్లను వెంటనే తొలగించాలని ఈవో పల్లి ద్రాక్షాయణి ఆదేశించారు. పార్టీలకతీతంగా అన్ని రకాల హోర్డింగ్లను వెంటనే తొలగించాలని ఆమె సోమవారం విజ్ఞప్తి చేశారు. ఇటువంటి ప్రచార బోర్డులకు గ్రామపంచాయతీ అనుమతులు ఇవ్వలేదని ఆమె తెలియజేశారు. స్వచ్ఛందంగా తొలగించకపోతే గ్రామపంచాయతీ సిబ్బందిచే తొలగిస్తామన్నారు
Raji
డివైడర్ మధ్యలోని ప్లెక్సీలు వెంటనే తొలగించాలి' నరసన్నపేట మేజర్ పంచాయితీ సెంటర్ లైటింగ్ స్తంభాలకు వేలాడదీసిన ప్రైవేట్ పొస్టర్లను, ఫ్లెక్సీలను, హోర్డింగ్లను వెంటనే తొలగించాలని ఈవో పల్లి ద్రాక్షాయణి ఆదేశించారు. పార్టీలకతీతంగా అన్ని రకాల హోర్డింగ్లను వెంటనే తొలగించాలని ఆమె సోమవారం విజ్ఞప్తి చేశారు. ఇటువంటి ప్రచార బోర్డులకు గ్రామపంచాయతీ అనుమతులు ఇవ్వలేదని ఆమె తెలియజేశారు. స్వచ్ఛందంగా తొలగించకపోతే గ్రామపంచాయతీ సిబ్బందిచే తొలగిస్తామన్నారు
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది' ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ,కుటుంబ సభ్యులు, తదితరులు ఉన్నారు.1
- మూడు పూట్ల అన్నం కోసం ఈ పండుగ సమయంలో మీకు తోచిన సాయం చేసి🙏1
- *విజయవాడ వెళ్ళే వాహనదారులకు పూలు ఇస్తూ హ్యాపీ జర్నీ చెప్పిన సూర్యాపేట ఎస్పీ నర్సింహ...*1
- మూడు పూటలా అన్నం కోసం ఈ పండుగ సమయంలో మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి1
- గుంటూరు నగర వనం లో మిత్రుల సందడి1
- మూడు చెక్కలపల్లిలో క్రీడా ప్రాంగణం చదును.. క్రీడాకారులకు క్రికెట్ బ్యాట్ బహుమతి మూడు చెక్కలపల్లి గ్రామంలో క్రీడాకారులకు అనుకూలంగా క్రీడా ప్రాంగణాన్ని చదును చేసే పనులు ఈరోజు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సపావట్ కవిత దేవు నాయక్ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో క్రీడాకారులకు రూ.2,400 విలువగల క్రికెట్ బ్యాట్ను బహుమతిగా అందజేశారు. గ్రామ స్థాయిలో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ మౌలిక వసతులు కల్పించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.1
- గుంటూరు జిల్లా/ తెనాలి ఆంధ్ర రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందేలా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేయాలని సినీ నటుడు సుమన్ పేర్కొన్నారు. తెనాలిలో జరిగిన షార్ట్ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు త్వరగా చేపట్టాలని కోరారు. రేట్లు పెంచడం వల్ల థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదని, ప్రభుత్వ స్థలాల్లో మినీ థియేటర్లు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.1
- మూడు పూట్ల అన్నం కోసం ఈ పండగ సమయంలో మీకు తోచిన సాయం చేసి🙏1