బాన్సువాడ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్. ప్రజలు కట్టిన పనులతో. కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసం ప్రజాధనాన్ని వృధా చేస్తుంది. తెలంగాణలో ఇచ్చే రేషన్ బియ్యాన్ని. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందని ప్రచారం చేసుకునేలా ఒక బ్యాగు విడుదల చేసి తెలంగాణ ప్రజలకు రేషన్ షాపుల్లో అందజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని. అందిస్తున్న బిజెపి ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం. .ప్రజలకు.మభ్య పెట్టే విధంగా. పూర్తి రేషన్ బియ్యం మేము చేస్తున్నామని. చెప్పుకోవడం సిగ్గుచేటు. బాన్సువాడ బిజెపి పార్టీ ఉపాధ్యక్షులు. గుడుగుట్ల అనిల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ బియ్యాన్ని సన్న బియ్యాన్ని. కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని ప్రజలందరికీ తెలుసు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ప్రజల డబ్బు వృధా చేస్తూ. తమ పార్టీ ప్రచారం కోసం ప్రజల డబ్బు వృధా. చేస్తుంది ఆగ్రహం వ్యక్తం చేసిన బిజెపి నాయకులు గుడుగుట్ల అనిల్ కుమార్ బాన్సువాడ బిజెపి పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు.
బాన్సువాడ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్. ప్రజలు కట్టిన పనులతో. కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసం ప్రజాధనాన్ని వృధా చేస్తుంది. తెలంగాణలో ఇచ్చే రేషన్ బియ్యాన్ని. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందని ప్రచారం చేసుకునేలా ఒక బ్యాగు విడుదల చేసి తెలంగాణ ప్రజలకు రేషన్ షాపుల్లో అందజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని. అందిస్తున్న బిజెపి ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం. .ప్రజలకు.మభ్య పెట్టే విధంగా. పూర్తి రేషన్ బియ్యం మేము చేస్తున్నామని. చెప్పుకోవడం సిగ్గుచేటు. బాన్సువాడ బిజెపి పార్టీ ఉపాధ్యక్షులు. గుడుగుట్ల అనిల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ బియ్యాన్ని సన్న బియ్యాన్ని. కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని ప్రజలందరికీ తెలుసు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ప్రజల డబ్బు వృధా చేస్తూ. తమ పార్టీ ప్రచారం కోసం ప్రజల డబ్బు వృధా. చేస్తుంది ఆగ్రహం వ్యక్తం చేసిన బిజెపి నాయకులు గుడుగుట్ల అనిల్ కుమార్ బాన్సువాడ బిజెపి పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు.
- మోడ్రన్ హరిదాసు : విష్ణు నామ సంకీర్తనలు పాడుచు వీధులు తిరుగుచున్న మోడరన్ హరిదాసు1
- సుపరిపాలనకు వాజ్పేయీ మార్గదర్శి మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ శ్రీకాకుళం, డిసెంబరు 19: దేశాభివృద్ధికి, సుపరిపాలనకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ మార్గదర్శకుడని రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ కొనియాడారు. శ్రీకాకుళం నగరం సూర్యమహాల్ కూడలిలో ఏర్పాటు చేసిన వాజ్పేయీ కాంస్య విగ్రహాన్ని వారు గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. వాజ్పేయీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు, స్వర్ణ చతుర్భుజి వంటి రవాణా వ్యవస్థల ఆధునీకరణే నేటి భారత్ పురోగతికి బలమైన పునాదులని పేర్కొన్నారు. ఆయన అడుగుజాడల్లోనే ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీతి, నిజాయితీతో కూడిన పాలనను అందిస్తున్నాయని, సుపరిపాలన ద్వారానే సామాన్యుడికి సంక్షేమ ఫలాలు అందుతాయని వివరించారు. వైద్య విద్యను సామాన్యుడికి చేరువ చేసేందుకు పీపీపీ: వైద్య విద్యను సామాన్యుడికి చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ (ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం) విధానానికి ప్రాధాన్యత ఇస్తోందని మంత్రులు స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ వైద్య కళాశాలలను నిర్మించి, రాష్ట్రంలో డాక్టర్ల కొరతను తీర్చవచ్చని తెలిపారు. కళాశాలల నిర్వహణలో ప్రైవేటు భాగస్వామ్యం ఉన్నప్పటికీ, యాజమాన్య హక్కులు, సీట్ల కేటాయింపుపై పూర్తి నియంత్రణ ప్రభుత్వానిదే ఉంటుందని వారు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ఈ ప్రక్రియ సాగుతోందని, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించే క్రమంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రులు పునరుద్ఘాటించారు.1