పోలీస్ శాఖా వారి ఆద్వర్యం లో బద్వేల్ SBVR ఆడిటోరియం లో మహిళలు ,పిల్లలు భద్రత పై ' కమ్యూనిటీ పోలీసింగ్ ' ప్రోగ్రాం లో పాల్గొన్న బద్వేల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ నారిశెట్టి సుప్రజ మహిళలు & పిల్లల కు భద్రత అవగాహన కల్పించడం కోసం గౌరవ డీస్పీ రాజేంద్ర ప్రసాద్ గారు , బద్వేల్ సి ఐ రామకృష్ణ గారి ఆద్వర్యం లో మహిళల కు విద్యార్థులకు శక్తీ అప్ గురించి , సోషల్ మీడియా వినియోగం గురించి సూచనలు చేయడం జరిగింది . నేరాలను అరికట్టడం, శాంతి భద్రతలను కాపాడడం కేవలం పోలీసుల పని మాత్రమే కాదు. ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండాలి… ప్రతి ఇంటి నుండి ఒక బాధ్యతాయుత పౌరుడు బయటకు రావాలి. ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన “నారీ శక్తి యాప్” ఒక శక్తివంతమైన ఆయుధం. అత్యవసర సమయంలో ఒక క్లిక్తోనే పోలీసులకు సమాచారం చేరే ఈ యాప్ ప్రతి మహిళ ఫోన్లో ఉండాలి. ఇది కేవలం యాప్ కాదు… ప్రతి మహిళకు భద్రతకు కవచం. ప్రతి తల్లి, ప్రతి అక్క, ప్రతి చెల్లెలు దీన్ని వినియోగించాలి. యువత గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే… మీరు దేశ భవిష్యత్తు. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి… మంచి మార్గంలో నడవండి… సమాజానికి ఆదర్శంగా నిలవండి. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే మౌనంగా ఉండకండి… వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక్క సమాచారం ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు. మన పోలీసు సిబ్బంది రాత్రింబవళ్లు ప్రజల కోసం కష్టపడుతున్నారు. వారి సేవలను మనం గౌరవించాలి, వారికి తోడ్పడాలి. ఇలాంటి కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలు ప్రజల్లో నమ్మకాన్ని పెంచి, సమాజాన్ని మరింత సురక్షితంగా మారుస్తాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీఎస్పీ రాజేంద్రప్రసాద్ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ గారు, ఎస్ఐ కొండారెడ్డి గారు, అట్లూరు ఎస్ఐ నాగకీర్తన గారు, రూరల్ సీఐ కృష్ణయ్య గారు, మహిళా పోలీస్ అధికారి కి ,ఇన్స్పెక్టర్ ఎల్లం రాజు గారు మరియు పోలీసు సిబ్బంది,మహిళలు , విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు . పోలీస్ శాఖా వారి ఆద్వర్యం లో బద్వేల్ SBVR ఆడిటోరియం లో మహిళలు ,పిల్లలు భద్రత పై ' కమ్యూనిటీ పోలీసింగ్ ' ప్రోగ్రాం లో పాల్గొన్న బద్వేల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ నారిశెట్టి సుప్రజ మహిళలు & పిల్లల కు భద్రత అవగాహన కల్పించడం కోసం గౌరవ డీస్పీ రాజేంద్ర ప్రసాద్ గారు , బద్వేల్ సి ఐ రామకృష్ణ గారి ఆద్వర్యం లో మహిళల కు విద్యార్థులకు శక్తీ అప్ గురించి , సోషల్ మీడియా వినియోగం గురించి సూచనలు చేయడం జరిగింది . నేరాలను అరికట్టడం, శాంతి భద్రతలను కాపాడడం కేవలం పోలీసుల పని మాత్రమే కాదు. ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండాలి… ప్రతి ఇంటి నుండి ఒక బాధ్యతాయుత పౌరుడు బయటకు రావాలి. ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన “నారీ శక్తి యాప్” ఒక శక్తివంతమైన ఆయుధం. అత్యవసర సమయంలో ఒక క్లిక్తోనే పోలీసులకు సమాచారం చేరే ఈ యాప్ ప్రతి మహిళ ఫోన్లో ఉండాలి. ఇది కేవలం యాప్ కాదు… ప్రతి మహిళకు భద్రతకు కవచం. ప్రతి తల్లి, ప్రతి అక్క, ప్రతి చెల్లెలు దీన్ని వినియోగించాలి. యువత గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే… మీరు దేశ భవిష్యత్తు. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి… మంచి మార్గంలో నడవండి… సమాజానికి ఆదర్శంగా నిలవండి. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే మౌనంగా ఉండకండి… వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక్క సమాచారం ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు. మన పోలీసు సిబ్బంది రాత్రింబవళ్లు ప్రజల కోసం కష్టపడుతున్నారు. వారి సేవలను మనం గౌరవించాలి, వారికి తోడ్పడాలి. ఇలాంటి కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలు ప్రజల్లో నమ్మకాన్ని పెంచి, సమాజాన్ని మరింత సురక్షితంగా మారుస్తాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీఎస్పీ రాజేంద్రప్రసాద్ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ గారు, ఎస్ఐ కొండారెడ్డి గారు, అట్లూరు ఎస్ఐ నాగకీర్తన గారు, రూరల్ సీఐ కృష్ణయ్య గారు, మహిళా పోలీస్ అధికారి కి ,ఇన్స్పెక్టర్ ఎల్లం రాజు గారు మరియు పోలీసు సిబ్బంది,మహిళలు , విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు .
పోలీస్ శాఖా వారి ఆద్వర్యం లో బద్వేల్ SBVR ఆడిటోరియం లో మహిళలు ,పిల్లలు భద్రత పై ' కమ్యూనిటీ పోలీసింగ్ ' ప్రోగ్రాం లో పాల్గొన్న బద్వేల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ నారిశెట్టి సుప్రజ మహిళలు & పిల్లల కు భద్రత అవగాహన కల్పించడం కోసం గౌరవ డీస్పీ రాజేంద్ర ప్రసాద్ గారు , బద్వేల్ సి ఐ రామకృష్ణ గారి ఆద్వర్యం లో మహిళల కు విద్యార్థులకు శక్తీ అప్ గురించి , సోషల్ మీడియా వినియోగం గురించి సూచనలు చేయడం జరిగింది . నేరాలను అరికట్టడం, శాంతి భద్రతలను కాపాడడం కేవలం పోలీసుల పని మాత్రమే కాదు. ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండాలి… ప్రతి ఇంటి నుండి ఒక బాధ్యతాయుత పౌరుడు బయటకు రావాలి. ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన “నారీ శక్తి యాప్” ఒక శక్తివంతమైన ఆయుధం. అత్యవసర సమయంలో ఒక క్లిక్తోనే పోలీసులకు సమాచారం చేరే ఈ యాప్ ప్రతి మహిళ ఫోన్లో ఉండాలి. ఇది కేవలం యాప్ కాదు… ప్రతి మహిళకు భద్రతకు కవచం. ప్రతి తల్లి, ప్రతి అక్క, ప్రతి చెల్లెలు దీన్ని వినియోగించాలి. యువత గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే… మీరు దేశ భవిష్యత్తు. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి… మంచి మార్గంలో నడవండి… సమాజానికి ఆదర్శంగా నిలవండి. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే మౌనంగా ఉండకండి… వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక్క సమాచారం ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు. మన పోలీసు సిబ్బంది రాత్రింబవళ్లు ప్రజల కోసం కష్టపడుతున్నారు. వారి సేవలను మనం గౌరవించాలి, వారికి తోడ్పడాలి. ఇలాంటి కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలు ప్రజల్లో నమ్మకాన్ని పెంచి, సమాజాన్ని మరింత సురక్షితంగా మారుస్తాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీఎస్పీ రాజేంద్రప్రసాద్ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ గారు, ఎస్ఐ కొండారెడ్డి గారు, అట్లూరు ఎస్ఐ నాగకీర్తన గారు, రూరల్ సీఐ కృష్ణయ్య గారు, మహిళా పోలీస్ అధికారి కి ,ఇన్స్పెక్టర్ ఎల్లం రాజు గారు మరియు పోలీసు సిబ్బంది,మహిళలు , విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు . పోలీస్ శాఖా వారి ఆద్వర్యం లో బద్వేల్ SBVR ఆడిటోరియం లో మహిళలు ,పిల్లలు భద్రత పై ' కమ్యూనిటీ పోలీసింగ్ ' ప్రోగ్రాం లో పాల్గొన్న బద్వేల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ నారిశెట్టి సుప్రజ మహిళలు & పిల్లల కు భద్రత అవగాహన కల్పించడం కోసం గౌరవ డీస్పీ రాజేంద్ర ప్రసాద్ గారు , బద్వేల్ సి ఐ రామకృష్ణ గారి ఆద్వర్యం లో మహిళల కు విద్యార్థులకు శక్తీ అప్ గురించి , సోషల్ మీడియా వినియోగం గురించి సూచనలు చేయడం జరిగింది . నేరాలను అరికట్టడం, శాంతి భద్రతలను కాపాడడం కేవలం పోలీసుల పని మాత్రమే కాదు. ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండాలి… ప్రతి ఇంటి నుండి ఒక బాధ్యతాయుత పౌరుడు బయటకు రావాలి. ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన “నారీ శక్తి యాప్” ఒక శక్తివంతమైన ఆయుధం. అత్యవసర సమయంలో ఒక క్లిక్తోనే పోలీసులకు సమాచారం చేరే ఈ యాప్ ప్రతి మహిళ ఫోన్లో ఉండాలి. ఇది కేవలం యాప్ కాదు… ప్రతి మహిళకు భద్రతకు కవచం. ప్రతి తల్లి, ప్రతి అక్క, ప్రతి చెల్లెలు దీన్ని వినియోగించాలి. యువత గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే… మీరు దేశ భవిష్యత్తు. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి… మంచి మార్గంలో నడవండి… సమాజానికి ఆదర్శంగా నిలవండి. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే మౌనంగా ఉండకండి… వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక్క సమాచారం ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు. మన పోలీసు సిబ్బంది రాత్రింబవళ్లు ప్రజల కోసం కష్టపడుతున్నారు. వారి సేవలను మనం గౌరవించాలి, వారికి తోడ్పడాలి. ఇలాంటి కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలు ప్రజల్లో నమ్మకాన్ని పెంచి, సమాజాన్ని మరింత సురక్షితంగా మారుస్తాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీఎస్పీ రాజేంద్రప్రసాద్ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ గారు, ఎస్ఐ కొండారెడ్డి గారు, అట్లూరు ఎస్ఐ నాగకీర్తన గారు, రూరల్ సీఐ కృష్ణయ్య గారు, మహిళా పోలీస్ అధికారి కి ,ఇన్స్పెక్టర్ ఎల్లం రాజు గారు మరియు పోలీసు సిబ్బంది,మహిళలు , విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు .
- చిత్తూరు జిల్లా సోషల్ మీడియా అక్రమ కేసులో పూడి శ్రీహరి గారికి బెయిల్ మంజూరు 25000 సెల్ఫ్ బాండ్లతో శ్రీహరి గారికి బెయిల్ మంజూరు చేసిన కుప్పం కోర్టు. #SatyamevaJayathe #YSRCP #CBNJungleRaj #JaganannaConnects1
- Post by Bondhu Suresh1
- ఉపాధి హామీ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు డేవిడ్ డిమాండ్ చేశారు. బండి ఆత్మకూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద కూలీలు, మేటీలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి కూలీ రూ. 600 చెల్లించాలని, ప్రతి కుటుంబానికి 200 రోజులు పని కల్పించాలని కోరారు. పెండింగ్ నిధులు విడుదల చేసి కూలీలను ఆదుకోవాలని, లేనిపక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.1
- చిత్తూరు జిల్లా,పలమనేరు అగ్నిమాపక కేంద్రం ఏప్రిల్ 15 తేదీన అగ్నిమాపక వారాఛవాలలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు రిలయన్స్ మార్ట్ నందు Awareness and mock drill నిర్వహించడమైనది. ఈ ఏడాది నినాదం: "సురక్షిత పాఠశాలలు, సురక్షితమైన ఆసుపత్రులు మరియు అగ్ని మాపక భద్రతపై స్పృహ ఉన్న సమాజం మంటలను నివారించడానికి కలిసి పనిచేస్తాయి."వారోత్సవాల కార్యక్రమ ప్రణాళిక లో భాగంగా 2 వ రోజు పలమనేరు ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు Reliance S-mart నందు mock drill and awareness programme లలో భాగంగా ప్రజలకు అత్యవసర పరిస్థితుల యందు ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా ఆ ప్రమాదాల నుండి తమను తాము కాపాడుకోవడం మరియు ఆస్తిరక్షణ చేసుకోవడం గురించి తెలియపరచడమైనది మరియు ప్రజలలో అగ్ని ప్రమాదాల గూర్చి అవగాహన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ పి మనోగరన్, అగ్నిమాపక కేంద్రాధికారి వారు, సుమన్, లీడింగ్ ఫైర్ మాన్, మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.1
- *జగన్ పార్టీ కి ప్లాన్ బి కింద గొడ్డలి, కోడికత్తి,గులకరాయి గుర్తుతో కొత్త జెండా నమూనా విడుదల..నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం.* :చిలకలూరిపేట::16-04-2026.* *ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు ముక్కల జగన్ పార్టీ జెండా లేమితో బాధగా ఉండటం చూసి చలించిపోయిన నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం తనవంతు సాయంగా కొత్త జెండా నమూనా తయారు చేసి మీడియా ద్వారా వారికి బుధవారం నవతరం పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు.స్వంతంగా పార్టీ పెట్టుకోలేక శివకుమార్ వద్ద పార్టీని అరువు తెచ్చుకున్న జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు మావిగన్ పేరుతో ప్రజల్లోకి వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నంకి తన వంతు మద్దతుగా జెండా నమూనా ప్లాన్ బి కింద ఉపయోగించుకునేందుకు ఆయనకు అందిస్తున్నట్లు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. మూడు రంగులు కలిగిన జెండా పైన రక్తం రంగు వృత్తకారంలో గొడ్డలి,కోడికత్తి,గులకరాయి గుర్తులు ఉండేలా రూప కల్పన చేసినట్లు తెలిపారు. ఈ జెండా ప్లాన్ బి కింద ఉపయోగించుకునే వీలుందేమో పరిశీలన చేయాలని మావిగన్ మామయ్య జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.మూడు ముక్కలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేయాలని చేసిన ప్రయత్నం వల్ల ఆయన ఎన్నికల గుర్తు సీలింగ్ ఫ్యాన్ ముక్కలు,11 చెక్కలుగా విడిపోవడం జరిగిందని, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేక ఇబ్బందుల్లో పడ్డ ఆయనకు ఇప్పుడే ఇటువంటి జెండా అవసరం ఉందని ఇటువంటి జెండా రూపొందించామని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు.అన్యదా భావించకుండా రానున్న ఎన్నికల్లో ఎజెండాగా రాజధాని మావిగన్, ఎన్నికల్లో గొడ్డలి, కోడికత్తి, గులకరాయి గల జెండా తో మావయ్య జగన్ ముందుకు రావాలని అన్నారు.వారు అధికారం చేపడితే వాళ్ళ చేతుల్లో ఏముంటాయో వారి జెండాలో తెలిసేలా ఏర్పాట్లు జరుగుచున్నాయని ప్రజలు గమనించాలని నవతరం పార్టీ విజ్ఞప్తి చేస్తుందని తెలిపారు.రాజధాని అమరావతి కి ప్లాన్ బి జగన్ ఇవ్వాల్సిన అవసరం లేదని, కూటమి తరపున నవతరం పార్టీ నుండి తామే ప్లాన్ బి జగన్ కి ఇస్తున్నామని రావు సుబ్రహ్మణ్యం మీడియా ద్వారా జగన్ మోహన్ రెడ్డికి తెలిపారు*1
- SK టీవీ న్యూస్ ఏపీ వార్తలు కర్నూలు జిల్లాలోని గోనెగండ్ల మండల కేంద్రంలో గురువారం సాయంత్రం భారీగా గాలివాన బీభత్సం సృష్టించింది భారీ వృక్షాలు నేల కొరకడం జరిగింది రైతులకు ఈ వాన వలన భారీ నష్టం జరిగి ందని చేతికొచ్చిన పంటలు నేలపాలు కావడం చాలా బాధాకరం ప్రభుత్వం రైతులని ఆదుకోవాలని రైతులు కోరారు1
- జగనన్నను ప్రేమించే వారి మధ్యలో. నేను బతుకుతున్నందుకు నా జన్మ ధన్యం అయింది. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఎమోషనల్ వ్యాఖ్యలు.1
- Post by Bondhu Suresh1
- చిత్తూరు జిల్లా,పలమనేరు అగ్నిమాపక కేంద్రం ఏప్రిల్ 15 తేదీన అగ్నిమాపక వారాఛవాలలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు రిలయన్స్ మార్ట్ నందు Awareness and mock drill నిర్వహించడమైనది. ఈ ఏడాది నినాదం: "సురక్షిత పాఠశాలలు, సురక్షితమైన ఆసుపత్రులు మరియు అగ్ని మాపక భద్రతపై స్పృహ ఉన్న సమాజం మంటలను నివారించడానికి కలిసి పనిచేస్తాయి."వారోత్సవాల కార్యక్రమ ప్రణాళిక లో భాగంగా 2 వ రోజు పలమనేరు ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు Reliance S-mart నందు mock drill and awareness programme లలో భాగంగా ప్రజలకు అత్యవసర పరిస్థితుల యందు ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా ఆ ప్రమాదాల నుండి తమను తాము కాపాడుకోవడం మరియు ఆస్తిరక్షణ చేసుకోవడం గురించి తెలియపరచడమైనది మరియు ప్రజలలో అగ్ని ప్రమాదాల గూర్చి అవగాహన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ పి మనోగరన్, అగ్నిమాపక కేంద్రాధికారి వారు, సుమన్, లీడింగ్ ఫైర్ మాన్, మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.1