Shuru
Apke Nagar Ki App…
టిడిపి రాష్ట్ర కార్యదర్శిగా రెండోసారి ఎన్నికైన పెచ్చెట్టి బాబు చంద్రబాబు లోకేష్ నిమ్మల లకు కృతజ్ఞతలు తెలిపిన బాబు (పాలకొల్లు, పశ్చిమగోదావరి జిల్లా) రాష్ట్ర జలవనుల శాఖ మంత్రి Dr నిమ్మల రామానాయుడు పెచ్చెట్టి బాబుపై అభిమానం తో TDP రాష్ట్ర కార్యదర్శి గా రెండవ పర్యాయము అవకాశం కల్పించారు. సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు కు, జాతీయ పార్టీ అధ్యక్షలు నారా చంద్రబాబు నాయుడు కు, యువనేత జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు లకు ఎన్నోసార్లు టిడిపి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన పెచ్చెట్టి బాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు
Gopi krishna Journalist
టిడిపి రాష్ట్ర కార్యదర్శిగా రెండోసారి ఎన్నికైన పెచ్చెట్టి బాబు చంద్రబాబు లోకేష్ నిమ్మల లకు కృతజ్ఞతలు తెలిపిన బాబు (పాలకొల్లు, పశ్చిమగోదావరి జిల్లా) రాష్ట్ర జలవనుల శాఖ మంత్రి Dr నిమ్మల రామానాయుడు పెచ్చెట్టి బాబుపై అభిమానం తో TDP రాష్ట్ర కార్యదర్శి గా రెండవ పర్యాయము అవకాశం కల్పించారు. సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు కు, జాతీయ పార్టీ అధ్యక్షలు నారా చంద్రబాబు నాయుడు కు, యువనేత జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు లకు ఎన్నోసార్లు టిడిపి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన పెచ్చెట్టి బాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- పాలకొల్లు పశ్చిమగోదావరి జిల్లా దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్ పోకూడదు: కాంగ్రెస్ నాయకులు, నరసాపురం పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కె.బి.ఆర్ నాయుడు1
- Post by SS NEWS1
- పిఠాపురం మండలం నవఖండ్రవాడ గ్రామానికి చెందిన వాసంశెట్టి రామకృష్ణ కు పైరాలసిస్ (బ్రెయిన్ స్ట్రోక్) వచ్చిందనీ విషయం తెలుసుకుని అక్షయ్ ఫౌండేషన్ చైర్మన్ బాధితుడిని పరామర్శించి మనో ధైర్యం చెప్పి రామకృష్ణ కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నట్టు గమనించి అక్షయ్ ఫౌండేషన్ చైర్మన్ ముదర సోమరాజు వారికి మన ఊరు మనందరి బాధ్యత సభ్యుల సహాయ సహకారాలతో 26 కేజీల బియ్యం , నెలకు సరిపడ నిత్యావసర సరుకులు మరియు పండ్లను వారికి అందజేయటం జరిగింది. బాధితుడికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్న అక్షయ్ ఫౌండేషన్ అండగా ఉంటుందనీ తెలిపారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన పీతల సత్యనారయణ, విఆర్ఓ పార్వతి,పీతల అశోక్, మెకానిక్ వీరబాబు సంస్థ తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేసబోయిన అర్జునరావు,మాకా శ్రీను,బళ్ల సురేష్, పులుగు కుమార్,నున్న వసంతరావు తదితరులు పాల్గొన్నారు.2
- Post by Syyed taher1
- రంపచోడవరంలో ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి, జేసీ బచ్చు స్మరణ్ రాజ్ అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. కేవలం రూ.5లకే నాణ్యమైన టిఫిన్, భోజనం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని తెచ్చారన్నారు. కలెక్టర్ పర్యవేక్షణలో మారుమూల ప్రాంతాల ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు.2
- Post by V Ramarao3
- Post by దాసరి ప్రేమ్1
- జావేద్ మృతి పార్టీకి, ఖమ్మం నగర ప్రజలకు తీరని లోటు. ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. మల్లు భట్టి విక్రమార్క ఉపముఖ్యమంత్రి1