Shuru
Apke Nagar Ki App…
బాన్స్వాడలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం అడ్డుకున్న పోలీసులు బాన్సువాడ భారత జనతా పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారత ఆర్మీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం చేయాలని రాష్ట్ర బిజెపి పిలుపు మేరకు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు... దానిని పోలీసులు అడ్డుకున్నారు....
Public news
బాన్స్వాడలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం అడ్డుకున్న పోలీసులు బాన్సువాడ భారత జనతా పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారత ఆర్మీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం చేయాలని రాష్ట్ర బిజెపి పిలుపు మేరకు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు... దానిని పోలీసులు అడ్డుకున్నారు....
- UUser7932Markapur, Prakasam👏on 7 November
- MZMD ZakeerKamareddy, Telangana👏on 3 November
More news from Medchal Malkajgiri and nearby areas
- జై హొ సనాతన ధర్మం3
- Post by Ravi Poreddy1
- Post by KLakshmi Devi1
- Post by Omnamashivaya S1
- పదవులు ముఖ్యం కాదు -- కార్యకర్తలే ముఖ్యం :రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు1
- *అయ్యప్ప స్వామి పడిపూజలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు* డిసెంబర్ 13 : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దంపతులు శనివారం నాడు శ్రీకాకుళంలోని తన స్వగృహంలో జరిగిన అయ్యప్ప పడిపూజ, భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు తో పాటు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, తదితరులు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని ధర్మశాస్త సన్నిధానంలో ప్రధాన అర్చకులుగా ఉన్న శంకర శర్మ బృందం ఆధ్వర్యంలో పడిపూజ మహోత్సవం, విశేష అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిగాయి. అయ్యప్ప మాలధారుల శరణు ఘోష మధ్య అత్యంత భక్తి శ్రద్ధలతో కార్యక్రమం జరిగింది. వివిధ సన్నిధానల నుండి పాల్గొన్న అయ్యప్ప మాలధారులు పడిపూజ, భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణ మధ్య పడిపూజ ఘనంగా పూర్తయిన తరువాత అయ్యప్ప భజన రెట్టించిన ఉత్సాహంతో జరిగింది. మణికంఠుడిని కీర్తిస్తూ గొంతెత్తిన స్వామి భక్తులు.. ఆధ్యాత్మికతను ఉట్టిపడేలా అయ్యప్ప కీర్తనలు పాడారు. మధ్యలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అయ్యప్ప కీర్తనలు, నామ సంకీర్తనను భక్తితో ఆలపించారు. కఠిన నియమాల మధ్య జరిగే అయ్యప్ప స్వామి మాలధారణ ఎంతో మానసిక ప్రశాంతతను అందిస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. తాను కూడా గతంలో అయ్యప్ప మాలను వేసి ఆ ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందానని తెలిపారు. దేశ వ్యాప్తంగా అయ్యప్ప మాల ధారణ వేసిన భక్తులు వారి దీక్షను నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని ఆ మణికంఠుడు ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు.4
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1