logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

Pravet jobs

on 20 September
user_ChinnaNaidu chinna
ChinnaNaidu chinna
Peddapuram, Kakinada•
on 20 September

Pravet jobs

More news from Andhra Pradesh and nearby areas
  • Post by KLakshmi Devi
    2
    Post by KLakshmi Devi
    user_KLakshmi Devi
    KLakshmi Devi
    Guntur East, Andhra Pradesh•
    21 hrs ago
  • BC. D లో ఉన్న వెలమల BC. A లోకి మార్చాలని డిమాండ్: ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగు మన్మధరావు
    1
    BC. D లో ఉన్న వెలమల BC. A లోకి మార్చాలని డిమాండ్: ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగు మన్మధరావు
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    Journalist శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • చదువు రాని రైతులకు ఇబ్బందిగా రా యూరియా కావాలని ఓటిపి వస్తుందని. ఓటిపి చెప్పంగానే డబ్బులు అన్ని గుంజేసుకుంటారు.
    2
    చదువు రాని రైతులకు ఇబ్బందిగా రా యూరియా కావాలని ఓటిపి వస్తుందని. ఓటిపి చెప్పంగానే డబ్బులు అన్ని గుంజేసుకుంటారు.
    user_Bollam Saireddy జయం న్యూస్ మీడియా వెబ్సైటు ఛీప్ ఏడిటర్
    Bollam Saireddy జయం న్యూస్ మీడియా వెబ్సైటు ఛీప్ ఏడిటర్
    మానకొండూర్, కరీంనగర్, తెలంగాణ•
    11 hrs ago
  • అరుదైన నీలి పాము కదలిక దాని నీలి రంగులో ప్రతిబింబించే నీలి రంగు అరుదైన ఘటన
    1
    అరుదైన నీలి పాము కదలిక దాని నీలి రంగులో ప్రతిబింబించే నీలి రంగు అరుదైన ఘటన
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Malkajgiri, Medchal Malkajgiri•
    5 hrs ago
  • ప్రారంభమైన యాసంగి పంట సాగు దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో రైతులు యాసంగి వరి పంట సాగును ప్రారంభించారు. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ పంట సాగు చేసే పద్ధతుల గురించి రైతులకు స్థానిక వ్యవసాయ అధికారులు వివరించారు. దీంతో చాలామంది రైతులు విత్తనాలను వెదజల్లడం, డ్రమ్ సీడ్ పద్ధతిలో రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు. చెరువులు, కుంటలు, బావులు, నీటి వనరుల వద్ద ఎక్కువ మంది రైతులు ఆయా పద్ధతులతో వరి పంట సాగును ప్రారంభించారు.
    1
    ప్రారంభమైన యాసంగి పంట సాగు దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో రైతులు యాసంగి వరి పంట సాగును ప్రారంభించారు. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ పంట సాగు చేసే పద్ధతుల గురించి రైతులకు స్థానిక వ్యవసాయ అధికారులు వివరించారు. దీంతో చాలామంది రైతులు విత్తనాలను వెదజల్లడం, డ్రమ్ సీడ్ పద్ధతిలో రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు. చెరువులు, కుంటలు, బావులు, నీటి వనరుల వద్ద ఎక్కువ మంది రైతులు ఆయా పద్ధతులతో వరి పంట సాగును ప్రారంభించారు.
    user_P.G.Murthy
    P.G.Murthy
    Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    13 hrs ago
  • Post by Omnamashivaya S
    1
    Post by Omnamashivaya S
    user_Omnamashivaya S
    Omnamashivaya S
    Gudur, Tirupati•
    7 hrs ago
  • ఐఎంఏ తిరుపతి ఆధ్వర్యంలో డిసెంబర్ మాసం సీఎంఈ. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి శాఖ (75) ఆధ్వర్యంలో డిసెంబర్ నెల మాసిక కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (సీఎంఈ) కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం 7 గంటలకు తిరుపతిలోని హోటల్ బ్లిస్‌లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి శాఖ అధ్యక్షుడు డా. ఆర్.ఆర్. రెడ్డి అధ్యక్షత వహించగా, కార్యదర్శి డా. ఎం. శ్యామ్ బాబు, కోశాధికారి డాక్టర్ రెడ్డప్ప వార్షిక నివేదికను ప్రవేశపెట్టారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డా. సి. సిపాయి సుబ్రహ్మణ్యం, మాజీ రాష్ట్ర అధ్యక్షులు డా. డి. శ్రీహరి రావు, రాష్ట్ర అధ్యక్షుడు డా. ఎస్. బాల రాజు హాజరవుతారు.సీఎంఈలో భాగంగా ఎమ్ఐబిసి నిర్వహణలో మారుతున్న వైద్య విధానాలు అంశంపై డా. సంజయ్ కుమార్ అడ్డ్లా, లంగ్ క్యాన్సర్ ప్రస్తుత చికిత్సా విధానాలుపై డా. కీర్తన ఉమాపతి, లంగ్ క్యాన్సర్‌లో తొందర గుర్తింపు, మాలిక్యులర్ బయోమార్కర్లు అంశంపై భారత్ రామమూర్తి ఉపన్యాసాలు ఇచ్చారు. ఈ సందర్భంగా 2025–26 సంవత్సరానికి డా. ఎ.ఆర్. రెడ్డిని ఐఎంఏ తిరుపతి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం సన్మాన కార్యక్రమం, ధన్యవాదాలు మరియు విందు ఏర్పాటు చేశారు. జిల్లాలోని వైద్యులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
    1
    ఐఎంఏ తిరుపతి ఆధ్వర్యంలో డిసెంబర్ మాసం సీఎంఈ.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి శాఖ (75) ఆధ్వర్యంలో డిసెంబర్ నెల మాసిక కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (సీఎంఈ) కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం 7 గంటలకు తిరుపతిలోని హోటల్ బ్లిస్‌లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి శాఖ అధ్యక్షుడు డా. ఆర్.ఆర్. రెడ్డి అధ్యక్షత వహించగా, కార్యదర్శి డా. ఎం. శ్యామ్ బాబు, కోశాధికారి డాక్టర్ రెడ్డప్ప వార్షిక నివేదికను ప్రవేశపెట్టారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డా. సి. సిపాయి సుబ్రహ్మణ్యం, మాజీ రాష్ట్ర అధ్యక్షులు డా. డి. శ్రీహరి రావు, రాష్ట్ర అధ్యక్షుడు డా. ఎస్. బాల రాజు హాజరవుతారు.సీఎంఈలో భాగంగా ఎమ్ఐబిసి నిర్వహణలో మారుతున్న వైద్య విధానాలు అంశంపై డా. సంజయ్ కుమార్ అడ్డ్లా, లంగ్ క్యాన్సర్ ప్రస్తుత చికిత్సా విధానాలుపై డా. కీర్తన ఉమాపతి, లంగ్ క్యాన్సర్‌లో తొందర గుర్తింపు, మాలిక్యులర్ బయోమార్కర్లు అంశంపై భారత్ రామమూర్తి ఉపన్యాసాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా 2025–26 సంవత్సరానికి డా. ఎ.ఆర్. రెడ్డిని ఐఎంఏ తిరుపతి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం సన్మాన కార్యక్రమం, ధన్యవాదాలు మరియు విందు ఏర్పాటు చేశారు. జిల్లాలోని వైద్యులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
    user_ప్రజాపతి న్యూస్
    ప్రజాపతి న్యూస్
    Local News Reporter Tirupati (Rural), Andhra Pradesh•
    6 hrs ago
  • Post by Dr.Gangu Manmadharao
    1
    Post by Dr.Gangu Manmadharao
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    Journalist శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.