Shuru
Apke Nagar Ki App…
మండపేట పట్టణంలో వాటర్ ట్యాంక్ నిర్మాణం కు రూ.2.95 కోట్లు మంజూరు... ఎమ్మెల్యే వేగుళ్ళ... మండపేట న్యూస్: మండపేట పట్టణ ప్రజలకు సంక్రాంతి కానుక గా 6వ వార్డు లో 700 కెఎల్ కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ నిర్మాణం కు ప్రభుత్వం రూ.2.95 కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తెలిపారు. త్వరలోనే పనులు మొదలుపెట్టి వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తిచేస్తామని చెప్పారు.
Nandikolla Raju
మండపేట పట్టణంలో వాటర్ ట్యాంక్ నిర్మాణం కు రూ.2.95 కోట్లు మంజూరు... ఎమ్మెల్యే వేగుళ్ళ... మండపేట న్యూస్: మండపేట పట్టణ ప్రజలకు సంక్రాంతి కానుక గా 6వ వార్డు లో 700 కెఎల్ కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ నిర్మాణం కు ప్రభుత్వం రూ.2.95 కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తెలిపారు. త్వరలోనే పనులు మొదలుపెట్టి వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తిచేస్తామని చెప్పారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అక్షర స్కూల్ లో వైభవంగా సంక్రాంతి సంబరాలు.... మండపేట న్యూస్... రిపోర్టర్ నందికోళ్ల రాజు.... స్థానిక గొల్లపుంత రోడ్డులోని అక్షర స్కూల్ లో డైరెక్టర్స్ విజ్ఞాన్ రాంబాబు, బొప్పన వెంకటరావుల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. తెలుగువారి సంస్కృతికి ప్రతీకగా రంగు రంగుల ముగ్గులతో స్కూల్ ఆవరణను అలంకరించడంతోపాటు గాలిపతంగులు, హరిదాసు కీర్తనలతో విద్యార్థులు ఆనందంగా గడిపారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులపై భోగిపళ్ళు వేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు...3
- 🙏🙏1
- 🙏🙏1
- 🙏🙏1
- దళిత చైతన్య వేదిక1
- మాజీ CM, వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహనరెడ్డిపై అభ్యంతరకమైన రాతలు రాస్తూ, వక్రీకృత వ్యాఖ్యలు చేస్తున్న ఓ ప్రముఖ టీవీ ఛానల్పై చర్యలు తీసుకోవాలని YCP SC సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు అన్నారు. శనివారం తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఛానల్లో కేవలం విమర్శల కోసమే డిబేట్లు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. నారాయణమూర్తి, ప్రకాష్, జోష్ ఫిర్యాదు ఇచ్చిన వారిలో ఉన్నారు.1
- బోన్ లేస్ పకోడీ ఈ రోజులలో పెళ్ళిలలో కొత్త ట్రెండ్... ఒక్క సారి ఐనా తిన్నారా?1
- 🙏🙏1