Shuru
Apke Nagar Ki App…
ధర్మవరం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ల్యాబ్ కు ఫ్రిజ్ బహుకరణ శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల సైన్స్ ల్యాబ్ కు ఫ్రిజ్ సమస్య వుంది. ఈ విషయం తెలుసుకుని ధర్మవరం దత్తా త్రేయ సిల్క్స్ అధినేత దత్త శివ శుక్రవారం ఈ కళాశాల కు రూ 15,000 విలువ కల ఫ్రిజ్ బహుకరించారు. అందుకు కళాశాల ప్రిన్సిపాల్ ఎమ్. వనిత వాణి, కళాశాల కమిటీ తరుపున బండి వేణుగోపాల్, అధ్యాపకులు ప్రభాకర్,రామాంజనేయ రెడ్డి, మల్లికార్జున, తదితరులు దాత దత్త శివ కు కృతజ్ఞతలు తెలియజేసారు.
Saddala Adi Narayana Reporter
ధర్మవరం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ల్యాబ్ కు ఫ్రిజ్ బహుకరణ శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల సైన్స్ ల్యాబ్ కు ఫ్రిజ్ సమస్య వుంది. ఈ విషయం తెలుసుకుని ధర్మవరం దత్తా త్రేయ సిల్క్స్ అధినేత దత్త శివ శుక్రవారం ఈ కళాశాల కు రూ 15,000 విలువ కల ఫ్రిజ్ బహుకరించారు. అందుకు కళాశాల ప్రిన్సిపాల్ ఎమ్. వనిత వాణి, కళాశాల కమిటీ తరుపున బండి వేణుగోపాల్, అధ్యాపకులు ప్రభాకర్,రామాంజనేయ రెడ్డి, మల్లికార్జున, తదితరులు దాత దత్త శివ కు కృతజ్ఞతలు తెలియజేసారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండల పరిధిలోని కటారుపల్లి గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ యోగి వేమన జయంతి రాష్ట్ర పండుగల చేయాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు వీటిలో భాగంగానే ఎంపీడీవో ఎమ్మార్వో అధికారులు జయంతి ఏర్పాట్లను శనివారం ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. జనవరి 19వ తేదీన వేమన జయంతి నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.1
- Post by Bondhu Suresh1
- మహబూబ్ నగర్ జిల్లా మహ్మదాబాద్ మండల కేంద్రంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని గత వారం రోజులుగా నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు తెల్లవారుజామున హరి, శివ నామ సంకీర్తనతో గ్రామ పురవీధులలో భజన పాటలు ఆలకిస్తూ నగర సంకీర్తన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో శివదిక్షాపరులు గ్రామ ప్రజలు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.1
- సత్తెనపల్లి మున్సిపల్ చైర్మన్ ను ఎస్ సి లకు కేటాయించలి1
- చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని వెంకటేశ్వర పార్బాయిల్డ్ రైస్ మిల్, వెంకటేశ్వర మోడరన్ రైస్ మిల్ ఇవి రెండు విసర్జిస్తున్న వాయు, ఘన, ద్రవ కాలుష్యాలను చిట్యాల మున్సిపల్ అధికారులు, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నియంత్రించకపోవడం వల్ల చంద్రపురి కాలనీ, సాయి ద్వారకాపురి కాలనీ, ఆదర్శనగర్, ఆటోనగర్, ముత్యాలమ్మ గూడెం, సంజీవనగర్ తదితర పట్టణవాసుల జీవనానికి ఈ రైస్ మిల్లులు రెండు విసర్జించే కాలుష్యం తీవ్ర ఆటంకంగా మారిందని చంద్రపురి కాలనీ చుట్టూరా రైల్వే లైన్ ప్రక్కన చెత్త డెంపు యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల రైస్ మిల్ విసర్జిత కాలుష్యపు నీరు చెత్తలో పేరుకుపోవడంతో ప్రజలు శ్వాస పీల్చలేక, దోమలతో జీవించలేక ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని, వీటిని నివారించడంలో మున్సిపల్ అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పూర్తిగా విఫలమయ్యారని వీటిని కంట్రోల్ చేయకపోతే రెండు రైస్ మిల్లులకు తాళాలు వేసి నిలిపివేస్తామని" ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి మిల్లు యాజమాన్యాలను హెచ్చరిక చేశారు.* *మూడు జిల్లాల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (EE) వెంకన్న గారితో ఫోన్లో మాట్లాడి, వారు సందర్శించి మిల్లుల నుండి వస్తున్న కాలుష్యాన్ని నివారిస్తామని హామీ ఇచ్చిన తర్వాత ధర్నాను విరమించారు.* ఈ ధర్నాలో కాలనీకి చెందిన మహిళలు, బాలబాలికలు వీరితోపాటు చేపూరి శ్రీనివాస్ నేత, మారగొని యాదగిరి గౌడ్, రుద్రారపు నరసింహ, రుద్రారపు కిష్టయ్య, ఆదిరెడ్డి, నరసింహ, రావిడి సత్తిరెడ్డి, బిల్లపాటి అలివేలు, మారగోని జ్యోతి, రుద్రారపు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.1
- పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశానుసారం డిఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో పమిడిపాడు గ్రామంలో గార్డెన్ సెర్చ్ నిర్వహించారు2
- దళిత వర్గానికి చెందిన డాక్టర్ సుధాకర్ కుటుంబానికి అండగా నిలిచిన సీఎంచంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ , గత అరాచక వైచిపి పాలనలో కోవిడ్ సమయంలో వైద్యులకు సంబంధించి వారికి కావలసిన రక్షణ పరికరాలు అందించాలని అడిగిన పాపానికి దళిత వర్గానికి చెందిన డాక్టర్ సుధాకర్ ను ఎంతో దారుణంగా కాళ్ళు చేతులు కట్టేసి మండుటెండలో నడి రోడ్డుపై దొర్లించి ఆయన మరణానికి కారణమైన సైకో జగన్ అకృత్యానికి బలైన సుధాకర్ కుటుంబంలో కుమారుడు లలిత్ ప్రసాద్ కు డిప్యూటీ తహసిల్దార్ గా పదోన్నతి కల్పించటం తో పాటు ,కోటి రూపాయలు కుటుంబానికి అందించడం కోసం నిర్ణయం తీసుకోవడం ఎంతో హర్షించ తగ్గ విషయమని,అలాగే తోట చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం కల్పించడం, అలాగే సైకో ప్రభుత్వంలో ఉద్యోగం కోల్పోయిన ఎ ఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ కు ఉద్యోగవకాశం కల్పించడం పట్ల , టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ బాబు గారికి బాధితుల పట్ల ఉన్న బాధ్యతను తెలియజేస్తుందని కాబట్టి దళిత, బడుగు ,బలహీనవర్గ సామాజిక వర్గాలు ఎప్పుడు టిడిపికి వెన్ను దన్నుగా ఉండాలని, ఉంటామని కూడా తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా మీడియా కోఆర్డినేటర్ కేశగాళ్ల శ్రీనివాసులు, కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ రామాంజినేయులు,బుక్కపట్నం శ్రీనివాసులు, నారాయణస్వామి, వరదరాజులు తదితరులు పాల్గొన్నారు1
- పెనుగొండ నియోజకవర్గం పరిగి మండలంలో ఎంపీ బీకే పార్థసారధి కుమారుడు సాయి కళ్యాణ్ ఆధ్వర్యంలో కార్మికులకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం కార్మికులకు సంక్రాంతి పండుగ సందర్భంగా నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. సంక్రాంతి పండుగ భక్తిశ్రద్ధలతో సంతోషంగా జరుపుకోవాలని ఆయన కార్మికులకు తెలియజేశారు.1
- Post by Bondhu Suresh1