*ఘనంగా పాఠశాల వార్షికోత్సవ వేడుకలు* *ఇబ్రహీంపట్నం, మార్చి 10, (గళమ్ న్యూస్)* జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొటికలపూడి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.వి మాలిని అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఇబ్రహీంపట్నం మండల పరిషత్ అధ్యక్షులు పాలడుగు జ్యోత్స్న హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో పాఠశాల ఉన్నత పాఠశాలగా ఉన్నదీకరించబడిందని దీన్ని సద్వినియోగం చేసుకొని గ్రామ ప్రజలందరూ తమ పిల్లల్ని ఈ పాఠశాలలో చేర్పించి పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని పాఠశాల సిబ్బంది చాలా చక్కగా పనిచేస్తున్నారని ప్రైవేట్ పాఠశాల కంటే ఇక్కడ విద్యార్థులు అన్ని విషయాల్లో రాణిస్తున్నారని పాఠశాల పనితీరుని అభినందించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల విద్యాశాఖ అధికారి చెరుకూరి పుష్పలత మాట్లాడుతూ మండలంలోని పాఠశాలల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోటికలపూడి పాఠశాలకు అన్ని వసతులు ఉన్నాయని మంచి గ్రౌండ్ ఉందని తరగతి గదులన్నీ ఉన్నాయని పాఠశాల సిబ్బంది కూడా చిత్తశుద్ధితో పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని గ్రామస్తులందరూ వారి పిల్లలను ప్రైవేటు పాఠశాలల నుండి తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించవలసిందిగా కోరారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాఠశాల వార్షిక నివేదికను తల్లిదండ్రులు మరియు గ్రామ ప్రజలకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇబ్రహీంపట్నం ప్రధానోపాధ్యాయులు పొట్లూరి సాయి కుమారి వెస్ట్ ఇబ్రహీంపట్నం ప్రధానోపాధ్యాయులు మర్రివాడ సంతోష్ కుమార్ గ్రామ సర్పంచ్ రెంటపల్లి నాగరాజు స్కూల్ కమిటీ చైర్మన్ పప్పుల రోశయ్య ఏపీ జేఏసీ ఎన్టీఆర్ జిల్లా సెక్రెటరీ జనరల్ సయ్యద్ ఖాసిం సీనియర్ ఉపాధ్యాయులు వి నరేంద్ర ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు భాస్కరరావు మరియు కోటేశ్వరరావు రిటైర్డ్ ఉపాధ్యాయులు నర్రా క్రాంతి తదితరులు సమావేశంలో మాట్లాడారు అనంతరం పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.సాంస్కృతి కార్యక్రమాలు గ్రామ ప్రజలను బాగా ఆకర్షించాయి ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
*ఘనంగా పాఠశాల వార్షికోత్సవ వేడుకలు* *ఇబ్రహీంపట్నం, మార్చి 10, (గళమ్ న్యూస్)* జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొటికలపూడి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.వి మాలిని అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఇబ్రహీంపట్నం మండల పరిషత్ అధ్యక్షులు పాలడుగు జ్యోత్స్న హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో పాఠశాల ఉన్నత పాఠశాలగా ఉన్నదీకరించబడిందని దీన్ని సద్వినియోగం చేసుకొని గ్రామ ప్రజలందరూ తమ పిల్లల్ని ఈ పాఠశాలలో చేర్పించి పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని పాఠశాల సిబ్బంది చాలా చక్కగా పనిచేస్తున్నారని ప్రైవేట్ పాఠశాల కంటే ఇక్కడ విద్యార్థులు అన్ని విషయాల్లో రాణిస్తున్నారని పాఠశాల పనితీరుని అభినందించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల విద్యాశాఖ అధికారి చెరుకూరి పుష్పలత మాట్లాడుతూ మండలంలోని పాఠశాలల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోటికలపూడి పాఠశాలకు అన్ని వసతులు ఉన్నాయని మంచి గ్రౌండ్ ఉందని తరగతి గదులన్నీ ఉన్నాయని పాఠశాల సిబ్బంది కూడా చిత్తశుద్ధితో పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని గ్రామస్తులందరూ వారి పిల్లలను ప్రైవేటు పాఠశాలల నుండి తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించవలసిందిగా కోరారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాఠశాల వార్షిక నివేదికను తల్లిదండ్రులు మరియు గ్రామ ప్రజలకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇబ్రహీంపట్నం ప్రధానోపాధ్యాయులు పొట్లూరి సాయి కుమారి వెస్ట్ ఇబ్రహీంపట్నం ప్రధానోపాధ్యాయులు మర్రివాడ సంతోష్ కుమార్ గ్రామ సర్పంచ్ రెంటపల్లి నాగరాజు స్కూల్ కమిటీ చైర్మన్ పప్పుల రోశయ్య ఏపీ జేఏసీ ఎన్టీఆర్ జిల్లా సెక్రెటరీ జనరల్ సయ్యద్ ఖాసిం సీనియర్ ఉపాధ్యాయులు వి నరేంద్ర ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు భాస్కరరావు మరియు కోటేశ్వరరావు రిటైర్డ్ ఉపాధ్యాయులు నర్రా క్రాంతి తదితరులు సమావేశంలో మాట్లాడారు అనంతరం పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.సాంస్కృతి కార్యక్రమాలు గ్రామ ప్రజలను బాగా ఆకర్షించాయి ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెం మున్సిపల్ మేయర్ గణేష్ నగరంలోని 35, 44వ డివిజన్ల పరిధిలో విస్తృతంగా పర్యటించారు. పాల్వంచ డివిజన్ పరిధిలోని ఈ ప్రాంతాల్లో మేయర్ పర్యటించి, స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీటి సరఫరా వంటి అంశాలపై స్థానికులతో చర్చించారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు మేడికుంట చెరువు కబ్జాకు గురవుతోందని మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. చెరువు పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వస్తోందని, దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. దీనిపై స్పందించిన మేయర్ గణేష్, మేడికుంట చెరువును పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చెరువు పరిసరాలను వెంటనే శుభ్రం చేయాలని, ఆక్రమణలను అడ్డుకోవాలని సూచించారు. నగరంలోని అన్ని డివిజన్లలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా మేయర్ హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో మేయర్ వెంట సిపిఐ కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, సిపిఐ నాయకులు మరియు ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.1
- पेट्रोल पंप पर बिजली का झटका लगने से दो लोगों की मौत मंचेरियल जिले के दांडेपल्ली मंडल के मेदारीपेट में एक बड़ा हादसा हुआ। सोमवार सुबह एक इंडियन पेट्रोल स्टेशन पर बिजली का झटका लगने से दो लोगों की मौके पर ही मौत हो गई। स्थानीय लोगों के अनुसार, पेट्रोल स्टेशन से एक लंबा लोहे का स्टैंड ले जाते समय मेन लाइन के बिजली के तार स्टैंड से टकराने से दो लोगों की बिजली का झटका लगने से मौत हो गई। मरने वालों की पहचान माधापुर के चल्ला लक्ष्मीनारायण (45) और वेलगानूर के चंदनगिरी नागराजू (40) के रूप में हुई है। दोनों स्थानीय स्तर पर मजदूरी करते हैं। दोनों की मौत से परिवार वाले दुखी हैं। मरने वालों के परिवार वालों ने चिंता जताई है कि यह हादसा बैंक मैनेजमेंट की लापरवाही के कारण हुआ है और उन्होंने मुआवजे की मांग की है। सब-इंस्पेक्टर तहसीनुद्दीन मौके पर पहुंचे, केस दर्ज किया और जानकारी इकट्ठा की।1
- Post by Gift maker1
- తాను మాట్లాడుతున్న సందర్భంలో ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీనాయక్ ను అంకుల్ అంటూ సంబోధించిన బిఆర్ఎస్ పార్టీ కి చెందిన కౌన్సిలర్ తేజస్విని...* *ఎమ్మెల్యే ను సభలో అంకుల్ అంటారా..!! రిలేషన్ ఉంటే బయట ఇక్కడ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ లు...* *నేను అంత తప్పేం మాట్లాడానంటూ ప్రతివాదనకు దిగిన కౌన్సిలర్ తేజస్విని, మద్దతుగా గొంతుకలిపిన బిఆర్ఎస్ కౌన్సిలర్ లు...* సభ్యుల అరుపులతో రసాభాస.., వేడి పుట్టించిన "అంకుల్" సంబోధన..!!* పరిస్థితి మరింత గోల..గోలగా మారకుండా..!! ఇరువర్గాలకు సర్దిచెప్పి కూర్చోబెట్టిన సిపిఐ మున్సిపల్ ప్లోర్ లీడర్ అజయ్ సారధి....*1
- నల్గొండ జిల్లా కేంద్రంలోని అన్లిమిటెడ్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యువకుడి పరిస్థితి విషమంగా మారింది. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టిన సంఘటనలో మహిళ యువకుడు గాయపడ్డ సంఘటన తెలిసిందే.1
- నల్గొండ జిల్లా.. మిర్యాలగూడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 2k రన్ కార్యక్రమం.. 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా 2కె రన్.. 2k రన్ ను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి.. స్థానిక రాజీవ్ చౌక్ నుండి హనుమాన్ పేట ఫ్లైఓవర్ వరకు కొనసాగిన 2 కే రన్.. చెత్తరహిత మిర్యాలగూడగా తీర్చిదిద్దడంలో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపు.. పరిసరాల పరిశుభ్రత,పచ్చదనం పెంపొందించడం తమ లక్ష్యం.. వచ్చే రెండేళ్లలో మిర్యాలగూడ పట్టణాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం.1
- వరంగల్ జిల్లా కాజీపేట పరిధిలోని మడికొండ చౌరస్తాలో చెత్త డంపింగ్ యార్డ్ తొలగించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు నిర్వహిస్తున్న నిరాహార దీక్షలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. సమస్యపై అధికారులు స్పందించకపోవడంతో ఆందోళనలో పాల్గొన్న పండుగ రాజ్కుమార్ ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి ప్రయత్నించాడు. అయితే అక్కడే ఉన్న స్థానికులు, దీక్షలో పాల్గొన్నవారు వెంటనే అప్రమత్తమై ఆయనను అడ్డుకున్నారు. పరిస్థితి విషమించకుండా వెంటనే అతన్ని అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మడికొండ చౌరస్తా సమీపంలో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ కారణంగా గత 15 ఏళ్లుగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్త నుండి వచ్చే దుర్వాసన, కాలుష్యం వల్ల పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని తెలిపారు. డంపింగ్ యార్డ్ను వెంటనే ఇతర ప్రాంతానికి తరలించాలని చాలా కాలంగా ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమస్య పరిష్కారం కోసం నిరాహార దీక్ష చేపట్టినప్పటికీ స్పందన లేకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోందని పేర్కొన్నారు. డంపింగ్ యార్డ్ సమస్యను వెంటనే పరిష్కరించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.1
- జిల్లాలో మంగళవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లాలోని 37 పరీక్షా కేంద్రాలలో మొత్తం 8,737 మంది విద్యార్థులకు గాను 8,518 మంది హాజరై పరీక్ష రాశారని, 219 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షల సందర్భంగా ఎటువంటి మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించబడినట్లు వెల్లడించారు. జిల్లాలో పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడినట్లు తెలిపారు.1