"నేస్తం బడికి రా... విద్యా వారోత్సవాల ర్యాలీ గన్నవరంలో" విద్యా వారోత్సవాల సందర్బంగా ఈ నెల 15 నుండి 22 వ తేదీ వరకు కృష్ణా జిల్లా పాఠశాల విద్యా శాఖ,సమగ్ర శిక్ష అధికారుల ఆదీశాల మేరకు గన్నవరం బాలుర ఉన్నతపాఠశాల ప్లస్ విద్యార్థులు బుధవారం నాడు ర్యాలీ నిర్వహించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఏ. సునీల ఆధ్వర్యంలో పాఠశాల నుండి బయలు దేరి ప్రధాన రహదారి వెంట నినాదాలు చేసుకుంటు విద్యార్థులు తిరిగారు. ప్రభుత్వ పాఠశాలలో చేరిన విద్యార్హులకు ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత సౌకర్యాలను గురించి సునీల విశదీకరించారు.ఈ కార్యక్రమంలో స్టాఫ్ సెక్రటరీ వి. వి రమణ, వ్యాయామ విద్య ఉపాధ్యాయులు ధనియాల నాగరాజు, షేక్ మీరా సాహెబ్ మరియు ఉపాధ్యాయులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. "నేస్తం బడికి రా... విద్యా వారోత్సవాల ర్యాలీ గన్నవరంలో" విద్యా వారోత్సవాల సందర్బంగా ఈ నెల 15 నుండి 22 వ తేదీ వరకు కృష్ణా జిల్లా పాఠశాల విద్యా శాఖ,సమగ్ర శిక్ష అధికారుల ఆదీశాల మేరకు గన్నవరం బాలుర ఉన్నతపాఠశాల ప్లస్ విద్యార్థులు బుధవారం నాడు ర్యాలీ నిర్వహించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఏ. సునీల ఆధ్వర్యంలో పాఠశాల నుండి బయలు దేరి ప్రధాన రహదారి వెంట నినాదాలు చేసుకుంటు విద్యార్థులు తిరిగారు. ప్రభుత్వ పాఠశాలలో చేరిన విద్యార్హులకు ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత సౌకర్యాలను గురించి సునీల విశదీకరించారు.ఈ కార్యక్రమంలో స్టాఫ్ సెక్రటరీ వి. వి రమణ, వ్యాయామ విద్య ఉపాధ్యాయులు ధనియాల నాగరాజు, షేక్ మీరా సాహెబ్ మరియు ఉపాధ్యాయులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
"నేస్తం బడికి రా... విద్యా వారోత్సవాల ర్యాలీ గన్నవరంలో" విద్యా వారోత్సవాల సందర్బంగా ఈ నెల 15 నుండి 22 వ తేదీ వరకు కృష్ణా జిల్లా పాఠశాల విద్యా శాఖ,సమగ్ర శిక్ష అధికారుల ఆదీశాల మేరకు గన్నవరం బాలుర ఉన్నతపాఠశాల ప్లస్ విద్యార్థులు బుధవారం నాడు ర్యాలీ నిర్వహించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఏ. సునీల ఆధ్వర్యంలో పాఠశాల నుండి బయలు దేరి ప్రధాన రహదారి
వెంట నినాదాలు చేసుకుంటు విద్యార్థులు తిరిగారు. ప్రభుత్వ పాఠశాలలో చేరిన విద్యార్హులకు ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత సౌకర్యాలను గురించి సునీల విశదీకరించారు.ఈ కార్యక్రమంలో స్టాఫ్ సెక్రటరీ వి. వి రమణ, వ్యాయామ విద్య ఉపాధ్యాయులు ధనియాల నాగరాజు, షేక్ మీరా సాహెబ్ మరియు ఉపాధ్యాయులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. "నేస్తం బడికి రా... విద్యా వారోత్సవాల ర్యాలీ గన్నవరంలో" విద్యా వారోత్సవాల సందర్బంగా ఈ నెల 15 నుండి 22 వ
తేదీ వరకు కృష్ణా జిల్లా పాఠశాల విద్యా శాఖ,సమగ్ర శిక్ష అధికారుల ఆదీశాల మేరకు గన్నవరం బాలుర ఉన్నతపాఠశాల ప్లస్ విద్యార్థులు బుధవారం నాడు ర్యాలీ నిర్వహించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఏ. సునీల ఆధ్వర్యంలో పాఠశాల నుండి బయలు దేరి ప్రధాన రహదారి వెంట నినాదాలు చేసుకుంటు విద్యార్థులు తిరిగారు. ప్రభుత్వ పాఠశాలలో చేరిన విద్యార్హులకు ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత సౌకర్యాలను గురించి సునీల విశదీకరించారు.ఈ కార్యక్రమంలో స్టాఫ్ సెక్రటరీ వి. వి రమణ, వ్యాయామ విద్య ఉపాధ్యాయులు ధనియాల నాగరాజు, షేక్ మీరా సాహెబ్ మరియు ఉపాధ్యాయులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
- అమరావతి: గుంటూరు రోడ్ లో సీఎం చంద్రబాబు నాయుడు రాకకై ఎలిఫ్యాడ్ ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సీఎం రాకకై ఎలిఫ్యాడ్ వద్దకు చేరుకొని పరిసరాలను పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ముఖ్య నేతలు మొత్తం సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు ఎలిఫ్యాడ్ వద్ద సిద్ధంగా ఉన్నారు.1
- Post by దాసరి ప్రేమ్1
- Post by V Ramarao3
- 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మన జిల్లా ముద్దుబిడ్డ మన అందరి *ప్రియ నాయకుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గారు.* ఈ జిల్లాలో ఆయన హయాములో చేసిన అభివృద్ధి ఆయనను 100 ఏళ్ళు గుర్తుండే విధంగా ఉంటాయి. నలుగురు ముఖ్యమంత్రి దగ్గర రాష్ట్ర మంత్రిగా పని చేసి చరిత్ర సృష్టించిన *తుమ్మల గారు* వాజేడు నుంచి వెంకటాపురం, చర్ల నుంచి భద్రాచలం,సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాలకు ఆయన చేసిన అభివృద్ధిని ప్రత్యర్థ పార్టీ నాయకులైన సరే,కార్యకర్తలు అయినా సరే *మంత్రి తుమ్మలను* మెచ్చుకుంటారు. పదవులు శాశ్వతం కాదు చేసిన అభివృద్ధి శాశ్వతం అని నమ్మే నాయకుడు *మంత్రి తుమ్మల* గారు. ఈ జిల్లా చరిత్ర పుటల్లో ఆయన స్థానం ఎప్పటికీ పదిలమే.1
- Post by SS NEWS1
- కారంపూడి గ్రామంలోని మాచర్ల రోడ్డు నందు dr అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు సమర్పించుకోవడం జరిగింది.1
- పిఠాపురం మండలం నవఖండ్రవాడ గ్రామానికి చెందిన వాసంశెట్టి రామకృష్ణ కు పైరాలసిస్ (బ్రెయిన్ స్ట్రోక్) వచ్చిందనీ విషయం తెలుసుకుని అక్షయ్ ఫౌండేషన్ చైర్మన్ బాధితుడిని పరామర్శించి మనో ధైర్యం చెప్పి రామకృష్ణ కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నట్టు గమనించి అక్షయ్ ఫౌండేషన్ చైర్మన్ ముదర సోమరాజు వారికి మన ఊరు మనందరి బాధ్యత సభ్యుల సహాయ సహకారాలతో 26 కేజీల బియ్యం , నెలకు సరిపడ నిత్యావసర సరుకులు మరియు పండ్లను వారికి అందజేయటం జరిగింది. బాధితుడికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్న అక్షయ్ ఫౌండేషన్ అండగా ఉంటుందనీ తెలిపారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన పీతల సత్యనారయణ, విఆర్ఓ పార్వతి,పీతల అశోక్, మెకానిక్ వీరబాబు సంస్థ తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేసబోయిన అర్జునరావు,మాకా శ్రీను,బళ్ల సురేష్, పులుగు కుమార్,నున్న వసంతరావు తదితరులు పాల్గొన్నారు.2
- రంపచోడవరంలో ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి, జేసీ బచ్చు స్మరణ్ రాజ్ అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. కేవలం రూ.5లకే నాణ్యమైన టిఫిన్, భోజనం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని తెచ్చారన్నారు. కలెక్టర్ పర్యవేక్షణలో మారుమూల ప్రాంతాల ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు.2