Shuru
Apke Nagar Ki App…
15_8_ 2025 భారత్ 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఈరోజు తిరుపతి పట్టణంలోని పద్మావతి పురం లో ఉన్న మాజీ సైనికుల ఆఫీస్ నందు త్రివిధ దలాలకు చెందిన మాజీ సైనికు ఉద్యోగులు జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంఘం గౌరవాధ్యక్షులు Ex సార్జెంట. పి.అశ్వర్ధ నారాయణ, సంఘం ప్రధాన కార్యదర్శి హానరీ కెప్టెన్ టి మునికృష్ణయ్య ట్రెజరర్ ఎక్స్ హవల్దార్ హరి మరియు ఈసీ మెంబర్లు మాజీ సైనికులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.
P Aswartha Narayana
15_8_ 2025 భారత్ 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఈరోజు తిరుపతి పట్టణంలోని పద్మావతి పురం లో ఉన్న మాజీ సైనికుల ఆఫీస్ నందు త్రివిధ దలాలకు చెందిన మాజీ సైనికు ఉద్యోగులు జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంఘం గౌరవాధ్యక్షులు Ex సార్జెంట. పి.అశ్వర్ధ నారాయణ, సంఘం ప్రధాన కార్యదర్శి హానరీ కెప్టెన్ టి మునికృష్ణయ్య ట్రెజరర్ ఎక్స్ హవల్దార్ హరి మరియు ఈసీ మెంబర్లు మాజీ సైనికులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.
More news from Andhra Pradesh and nearby areas
- Post by KLakshmi Devi1
- జై హొ సనాతన ధర్మం1
- like❤️1
- ఇలాంటి స్వామీజీలు కూడా ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి1
- Post by Nathopettukunte Chudadanikiyemiundadu1
- Post by Ravi Poreddy1
- Post by Dr.Gangu Manmadharao1
- తమిళనాడు లో మన హిందువుల పరిస్థితి చూడండి దేవాలయం లో పూజలు నిర్వహించిన భక్తుల ను కర్రల తో కొడుతున్న పోలీసులు1