కడప - రేణిగుంట హైవే రోడ్ కొలతలలో 5 ఇండ్లు, 10 పునాదులలు . కోల్పోతున్న వారికి నష్ట పరిహారం ఇవండీ మహా ప్రభు? 2010లో కీ. శే. మాజీ మంత్రివర్యులు శ్రీ పసుపులేటి. బ్రహ్మయ్య ఒంటిమిట్ట మండలం, నరవకాటిపల్లి గ్రామంలోని అరుంధతికాలనీ వాసులైన పేద ఎస్.సి. 30 కుటుంబాలవారికి సర్వే నెంబర్ 2049 లో ఇంటి స్థ లాలకు డి. కె. టి. పట్టాలు ఇచ్చారు. కొంతమంది ఇండ్లు నిర్మించుకున్నారు కొంతమంది పునాదులు వేసుకున్నారు.కడప - రేణిగుంట హైవే రోడ్ కొలతలలో 5 ఇండ్లు, 10 పునాదులను కోల్పోతున్నారు. ఇండ్లు, పునాదులు కోల్పోతున్న వారికి ఇంతవరకు నష్ట పరిహారం కానీ వేరే చోట ఇంటి స్థలం చూపించలేదు. జిల్లా కలెక్టర్ వారికీ ప్రజా పరిష్కారవేదిక ద్వారా వినతిపత్రం ఇచ్చిన ఇంతవరకు నష్ట పరిహారం కానీ ఇంటి స్థలం కానీ చూపించలేదు హైవే రోడ్ పనులు చేసేవారు ఎవరిని అడగకుండానే పునాదులను తొలిగించారు ఇప్పటికైనా మండలరెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్ వారు ఇండ్లు కూడా తొలగించక ముందే తగు చర్యలు చేపట్టి, నిరు పేద ఎస్సి కుటుంబాలకు నష్ట పరిహారం, వేరే చోట ఇంటి స్థలం ఇప్పించి,నిరుపేద ఎస్సి కుటుంబాలకు న్యాయం చేయాలని ఒంటిమిట్ట మండలతెలుగుదేశం పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షుడు వి. నరసింహులు, కార్యదర్శి బి. గోవిందు, సభ్యుడు యం. పెద్ద సుబ్బయ్య విజ్ఞప్తి చేశారు
కడప - రేణిగుంట హైవే రోడ్ కొలతలలో 5 ఇండ్లు, 10 పునాదులలు . కోల్పోతున్న వారికి నష్ట పరిహారం ఇవండీ మహా ప్రభు? 2010లో కీ. శే. మాజీ మంత్రివర్యులు శ్రీ పసుపులేటి. బ్రహ్మయ్య ఒంటిమిట్ట మండలం, నరవకాటిపల్లి గ్రామంలోని అరుంధతికాలనీ వాసులైన పేద ఎస్.సి. 30
కుటుంబాలవారికి సర్వే నెంబర్ 2049 లో ఇంటి స్థ లాలకు డి. కె. టి. పట్టాలు ఇచ్చారు. కొంతమంది ఇండ్లు నిర్మించుకున్నారు కొంతమంది పునాదులు వేసుకున్నారు.కడప - రేణిగుంట హైవే రోడ్ కొలతలలో 5 ఇండ్లు, 10 పునాదులను కోల్పోతున్నారు. ఇండ్లు, పునాదులు కోల్పోతున్న వారికి ఇంతవరకు నష్ట పరిహారం కానీ వేరే
చోట ఇంటి స్థలం చూపించలేదు. జిల్లా కలెక్టర్ వారికీ ప్రజా పరిష్కారవేదిక ద్వారా వినతిపత్రం ఇచ్చిన ఇంతవరకు నష్ట పరిహారం కానీ ఇంటి స్థలం కానీ చూపించలేదు హైవే రోడ్ పనులు చేసేవారు ఎవరిని అడగకుండానే పునాదులను తొలిగించారు ఇప్పటికైనా మండలరెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్ వారు ఇండ్లు కూడా తొలగించక ముందే
తగు చర్యలు చేపట్టి, నిరు పేద ఎస్సి కుటుంబాలకు నష్ట పరిహారం, వేరే చోట ఇంటి స్థలం ఇప్పించి,నిరుపేద ఎస్సి కుటుంబాలకు న్యాయం చేయాలని ఒంటిమిట్ట మండలతెలుగుదేశం పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షుడు వి. నరసింహులు, కార్యదర్శి బి. గోవిందు, సభ్యుడు యం. పెద్ద సుబ్బయ్య విజ్ఞప్తి చేశారు
- బద్వేలు : మల్లా రెడ్డి వయస్సు 80 సం,, అను వ్యక్తి వై. ఎస్. ఆర్ కడప జిల్లా బద్వేలు మండలంలోని గొడుగునూరు గ్రామం నందు సగిలేరు చెక్ డ్యామ్ నందు నీటిలో ప్రమాదవసత్తు పడి చనిపోయారు. చెక్ డ్యామ్ నీటిలో నుండి బాడీ ని తిసి పోలీస్ వారికి S. F. O బద్వేలు ఫైర్ సిబ్బంది అప్పగించారు. వివరాలు లోకి వెళ్తే పుట్టాయిపల్లె పంచాయతీ గొడుగునూరు గ్రామంలో ఉండే బైసాని మల్లారెడ్డి వయసు( 80 )సంవత్సరాలు నీటిలో ప్రమాదవసత్తు పడి మరణించారు.ఆయనకి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు. ఆయన పెద్ద అల్లుడు వంకెల పెద్దపోలి రెడ్డి ప్రముఖ వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గా . ఆయన అన్నకుమారుడు ప్రస్తుతం బైసాని ప్రతాప్ రెడ్డి కడప జిల్లా తెలుగుదేశం పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..1
- మదనపల్లెలో బాలిక హత్య పై కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ స్పందన. మదనపల్లెలో బాలిక హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేసినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. జిల్లా ప్రభుత్వాసుపత్రి ఆవరణలో డీఐజీ మీడియాతో మాట్లాడారు. 'సోమవారం సాయంత్రం బాలిక అదృశ్యమైన వెంటనే తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సీఐ మహమ్మద్ రఫీ స్పందించి సిబ్బందితో గాలించారు. నేను ఇప్పుడే మదనపల్లెకు వచ్చాను. త్వరలో అన్నీ వివరాలు వెల్లడిస్తా' అని డీఐజీ చెప్పారు.1
- Post by Chand Basha (సప్తమందిర సముదాయం) official1
- మదనపల్లి ఘటనపై స్పందించిన కర్నూల్ రేంజ్ DIG1
- అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అదృశ్యమైన బాలిక దారుణ హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతురాలి తల్లిదండ్రులు,బంధువులు రోడ్డుపై ఆందోళన.... ఆందోళన కారులకు మద్దతు తెలిపిన మదనపల్లె వైసిపి ఇన్ ఛార్జ్ నిస్సార్ అహ్మద్.... ట్రాఫిక్ మళ్లించిన పోలీసులు.... పోలీసుల అదుపులో నిందితుడు1
- అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అదృశ్యమైన బాలిక దారుణ హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ1
- మదనపల్లిలో అదృశ్యమైన బాలిక .. నిర్జీవంగా డ్రమ్ములో లభ్యం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణ ఘటన వెలుగు చూసింది. మదనపల్లి పట్టణం, నీరుగట్టువారిపల్లిలోని కట్లాటపల్లి రోడ్డులో కాపురం ఉంటున్న చేనేత కార్మికుడు గోపీనాథ్ కుమార్తె రిషిక ప్రియా (07) సోమవారం అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు,vమంగళవారం స్థానికంగా ఓ డ్రమ్ములో బాలిక మృతదేహం గుర్తింపు, ఘటన స్థలానికి చేరుకున్న కుటుంబీకులు మరియు ప్రజలు తీవ్ర కోపోద్రిక్తులయ్యారు, వందలాదిమంది రోడ్డుపై బైఠాయించి ఘటనకు కారణమైన వారిని వెంటనే శిక్షించాలంటూ తీవ్ర ఆగ్రహ వేషాలకు లోనయ్యారు. ప్రజా సంఘాలు సైతం రోడ్డెక్కి బాధిత కుటుంబీకులకు న్యాయం చేయాలంటూ గొంతు ఎత్తారు. హిజ్రాలు సైతం ఘటన ప్రాంతానికి చేరుకొని తమ మద్దతు తెలిపారు. చిన్నారి రిషికప్రియను చిదిమేసిన ఘటనకు కారణం దీని వెనుక ఉన్న మృగం ఎవరు అనే నిజా నిజాలు పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.1
- బద్వేలు:రంజాన్ పవిత్ర మాసం ప్రారంభం కావడంతో బద్వేలు పట్టణంలోని పెద్ద మజీద్ ను మునిసిపల్ కమీషనర్ నరసింహారెడ్డి సందర్శించారు.ఈ సందర్భంగా మసీదు పరిసరాలను పరిశీలించిన కమీషనర్ నరసింహారెడ్డి, మత పెద్దల విజ్ఞప్తి మేరకు రంజాన్ మాసం మొత్తం లైటింగ్, శానిటేషన్, వాటర్ సప్లై సంబంధిత ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ముఖ్యంగా రాత్రి ప్రార్థనల సమయంలో సరిపడా వీధి దీపాలు పనిచేసేలా చూడాలని, మసీదు చుట్టుపక్కల పారిశుధ్య పనులు క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఇంచార్జి ఇన్స్పెక్టర్ రమణయ్య, ఇంచార్జి టిపిబిఓ నరసయ్య ముస్లిం మత పెద్దలు మహుబూబ్ భాష (బిగ్ బాస్), నూరుల్లా, మస్తాన్ మౌలాలి, భాష తదితరులు పాల్గొన్నారు.1