Shuru
Apke Nagar Ki App…
కదిరి సిఐటియు పట్టణ కార్యాలయంలో కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జిఎల్ నరసింహ ఆధ్వర్యంలో నిర్వహించారు. 24 మందితో సిఐటియు కదిరి పట్టణ కమిటీని ఎన్నుకున్నారు. కదిరి పట్టణ కన్వీనర్ గా బాబ్ జాన్, శ్రామిక మహిళ పట్టణ కన్వీనర్ గా లక్ష్మీదేవి ఎన్నికయ్యారు. ఇతర సభ్యులను ఎన్నుకున్నారు. కార్మికుల హక్కుల సాధనకు ఉద్యమిస్తామనిబాబ్జాన్ తెలిపారు
Srivartha news
కదిరి సిఐటియు పట్టణ కార్యాలయంలో కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జిఎల్ నరసింహ ఆధ్వర్యంలో నిర్వహించారు. 24 మందితో సిఐటియు కదిరి పట్టణ కమిటీని ఎన్నుకున్నారు. కదిరి పట్టణ కన్వీనర్ గా బాబ్ జాన్, శ్రామిక మహిళ పట్టణ కన్వీనర్ గా లక్ష్మీదేవి ఎన్నికయ్యారు. ఇతర సభ్యులను ఎన్నుకున్నారు. కార్మికుల హక్కుల సాధనకు ఉద్యమిస్తామనిబాబ్జాన్ తెలిపారు
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- కదిరి రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా కూటగుళ్లలోని ఓబులేశ్వర డిఫెన్స్ అకాడమీలో రహదారి భద్రత పైన అవగాహన సదస్సు నిర్వహించారు. అకాడమీ ఇంచార్జ్ ఓబులేసు అధ్యక్షత వహించారు. ఆర్టీవో శ్రీనివాసులు మాట్లాడుతూ 18 సంవత్సరాలు వయసు దాటిన వారు మాత్రమే వాహనాలు నడపాలన్నారు. ప్రమాదాలను నివారించడానికి నిబంధనలు పాటిస్తామని యువకులతో ప్రతిజ్ఞ చేయించారు. ఆర్టీవో అధికారులు వరప్రసాద్ వారి సిబ్బంది పాల్గొన్నారు.1
- Post by Bondhu Suresh1
- 💐శుభాకాంక్షలు 💐1
- మాజీ ముఖ్యమంత్రి జగన్ పై మండిపడ్డ మంత్రి సవితమ్మ1
- Post by Paramesh Ratnagiri1
- సంక్రాంతి పండుగ రేపే కావడంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి ఆంధ్రకు పెద్ద ఎత్తున ప్రజలు ప్రయాణమయ్యారు దీంతో చౌటుప్పల్ వద్ద ఉన్న టోల్ ప్లాజా వాహనాలతో కిక్కిరిసిపోయింది. మంగళవారం విపరీతమైన వాహనాలతో రద్దీగా మారిన టోల్ ప్లాజా గంటల తరబడి వాహనదారులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.1
- పొన్నూరు(మం) తక్కెళ్ళపాడులో రూ. 1.30 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 5 సీసీ రోడ్లు, వాకింగ్ ట్రాక్, ఆర్చ్ వంటి పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నరేంద్ర మంగళవారం శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జనసేన, టీడీపీ ముఖ్య నేతలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.1
- కదిరి మండల పరిధిలోని కుమ్మరవాండ్లపల్లి సమీపాన ఉన్న కుంట వద్ద మల్లాలమ్మ ఉత్సవము నిర్వహిస్తున్నట్లు మేదర సంఘం నాయకులు తెలిపారు. సోమవారం సాయంత్రం మల్లాలమ్మకి సారె సమర్పణ ఉత్సవము నిర్వహించారు. అనంతరం అమ్మవారికి జ్యోతి పూజోత్సవం,శాంతి పూజ నిర్వహిస్తూ ఊరేగింపుతో అమ్మవారికి సారే వస్త్ర సమర్పణ కార్యక్రమాన్ని చేపట్టారు. భక్తులు పాల్గొన్నారు.1