*ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆశీర్వాదంతోనే ఎంపీటీసీగా ఎన్నికయ్యాను - చల్లంచర్ల కామేశ్వరి* విడవలూరు బిట్ - 1 ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికైన చలంచర్ల కామేశ్వరి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని నెల్లూరులోని ఆమె నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందచేశారు. తెలుగుదేశం పార్టీ ఎంపిటీసీ అభ్యర్థినిగా ఎంపిక చేసి ఏకగ్రీవ ఎన్నికకు మార్గం సుగమం చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారికి చల్లంచర్ల కామేశ్వరి కృతజ్ఞతలు తెలియ చేశారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారి సహకారంతో విడవలూరు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ స్థానిక టిడిపి నాయకులను సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల పర్వేక్షణతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేయాలని కోరారు. ఎమ్మెల్యే ప్రశాంతి కలిసిన వారిలో ఈస్టర్ ఛానల్ డిసి చైర్మన్ పాశం శ్రీహరి రెడ్డి, టిడిపి మండల అధ్యక్షుడు ఏటూరు హరి రెడ్డి, ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి సత్యవోలు సత్యం రెడ్డి, కోవూరు మాజీ ఏఎంసీ చైర్మన్ పూండ్ల అచ్యుత్ రెడ్డి తదితరులు వున్నారు.
*ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆశీర్వాదంతోనే ఎంపీటీసీగా ఎన్నికయ్యాను - చల్లంచర్ల కామేశ్వరి* విడవలూరు బిట్ - 1 ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికైన చలంచర్ల కామేశ్వరి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని నెల్లూరులోని ఆమె నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందచేశారు. తెలుగుదేశం పార్టీ ఎంపిటీసీ అభ్యర్థినిగా ఎంపిక చేసి ఏకగ్రీవ ఎన్నికకు మార్గం సుగమం చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారికి చల్లంచర్ల కామేశ్వరి కృతజ్ఞతలు తెలియ చేశారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారి సహకారంతో విడవలూరు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ స్థానిక టిడిపి నాయకులను సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల పర్వేక్షణతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేయాలని కోరారు. ఎమ్మెల్యే ప్రశాంతి కలిసిన వారిలో ఈస్టర్ ఛానల్ డిసి చైర్మన్ పాశం శ్రీహరి రెడ్డి, టిడిపి మండల అధ్యక్షుడు ఏటూరు హరి రెడ్డి, ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి సత్యవోలు సత్యం రెడ్డి, కోవూరు మాజీ ఏఎంసీ చైర్మన్ పూండ్ల అచ్యుత్ రెడ్డి తదితరులు వున్నారు.
- భారత్ మాత కి జై 🇮🇳 బిజెపి మహిళా నాయకురాలు మౌనిక సుంకర హైకోర్టు అడ్వకేట్ గారు1
- ఘనంగా ఆరట్టు ఉత్సవం జన్నారం మండల కేంద్రంలో అయ్యప్ప దీక్షాపరులు అయ్యప్ప స్వామికి ఆరట్టు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప దీక్ష కార్యక్రమంలో భాగంగా ఆదివారం వారు జన్నారంలోని అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో ఉన్న మూల విగ్రహాలను బాదంపల్లి గోదావరి తీరానికి తీసుకువెళ్లి గోదావరి జలాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అయ్యప్ప భక్తి పాటలు మధ్య మూల విగ్రహాలకు శోభాయాత్ర నిర్వహించి దేవాలయానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు. దీంతో గోదావరి తీరంతో పాటు దేవాలయం ఆవరణలో పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణ సంతరించుకుంది.1
- సనాతన ధర్మానికి ఆలవాలం భారతదేశ స్వామియే శరణమయ్యప్ప1
- భారత దేశంలో నీ హిందువులు మారక పోతే మీకు ఇదే గతి పడుతుంది జాగృతం కండి హిందువులారా జాగృతం కండి హిందువులారా జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో2
- భారత్ మాత కి జై 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో1
- భారత్ మాత కి జై 🇮🇳 బాంగ్లాదేశ్ లో హిందువులను కిరాతకంగా చంపి మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి దహనం చేసిన ఘటన పై నేపాల్ హిందువులు తీవ్రంగా ఖండిస్తు నిరసనలు చేశారు మన భారత దేశంలో ఉన్న సెక్యులర్ హిందువులు సెక్యులర్ చెక్కగాళ్లు నోళ్ళు మూసుకుని ఉన్నారు జై శ్రీ రామ్ అని అంటే మతోన్మాదులు అనే వాళ్ళు ఒక హిందువుని అతి కిరాతకంగా చంపి అల్లా హొ అక్బర్ అని అంటుంటే ఈ సెక్యులర్ చెక్క గాళ్లకు మతోన్మాదం అనిపించడం లేదా.... ఆలోచించండి నా భారత దేశంలో ఉన్న హిందువులారా2
- ఉపాధి హామీ పేరు మార్పుతో పాటు హామీలను గుప్పించిన మోడీ1
- మోడీ ఎమోషనల్ స్పీచ్1