logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గడివేముల మండల కేంద్రం ఎంపిడిఓ కార్యాలయంలో మండల పరిధిలోని గ్రామ సచివాలయ ఉద్యోగులతో సమీక్ష సమావేశంను నిర్వహించిన పాణ్యo ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయాలన్నారు.గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని,సమయపాలన పాటించాలని,గ్రామాలలో ప్రజల నుండి సమస్యలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

6 hrs ago
user_D.శ్రీధర్ బాబు
D.శ్రీధర్ బాబు
Journalist Gadivemula, Nandyal•
6 hrs ago
8774da08-5490-44a5-8eb9-489bdfd2946f

గడివేముల మండల కేంద్రం ఎంపిడిఓ కార్యాలయంలో మండల పరిధిలోని గ్రామ సచివాలయ ఉద్యోగులతో సమీక్ష సమావేశంను నిర్వహించిన పాణ్యo ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయాలన్నారు.గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని,సమయపాలన పాటించాలని,గ్రామాలలో ప్రజల నుండి సమస్యలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

More news from Spsr Nellore and nearby areas
  • Post by Omnamashivaya S
    1
    Post by Omnamashivaya S
    user_Omnamashivaya S
    Omnamashivaya S
    Kavali, Spsr Nellore•
    20 hrs ago
  • ఈ రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఉన్న వ్యవసాయం మార్కెట్ కమిటీ *చైర్మన్స్ మీటింగ్* రాజమండ్రి మార్కెట్ కమిటీ నందు జరిగింది. ఈ మీటింగ్ నందు వ్యవసాయ మార్కెట్ కమిటీలలో పని చేస్తున్న *ఔట్ సోర్చింగ్ ఎంప్లాయిస్ యొక్క సమస్యలు* గురించి వివరిస్తూ మెమోరాండం ఆ మీటింగ్ లో ఇవ్వడము జరిగింది. సదరు మెమోరాండం నందు పేర్కొన్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకోని వెళ్ళాలని కోరుతూ అది వారికి ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ నుంచి అధ్యక్షులు నక్క వెంటరత్నం గారు,పోలిశెట్టి శివ గారు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు గంగాధర్ గారితో పాటు రాజమండ్రి కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.
    1
    ఈ రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఉన్న వ్యవసాయం మార్కెట్ కమిటీ *చైర్మన్స్ మీటింగ్* రాజమండ్రి మార్కెట్ కమిటీ నందు జరిగింది. ఈ మీటింగ్ నందు వ్యవసాయ మార్కెట్ కమిటీలలో పని చేస్తున్న *ఔట్ సోర్చింగ్ ఎంప్లాయిస్ యొక్క సమస్యలు* గురించి వివరిస్తూ మెమోరాండం ఆ మీటింగ్ లో ఇవ్వడము జరిగింది.  సదరు మెమోరాండం నందు పేర్కొన్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకోని వెళ్ళాలని కోరుతూ అది వారికి ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ నుంచి అధ్యక్షులు నక్క వెంటరత్నం గారు,పోలిశెట్టి శివ గారు,
తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు గంగాధర్ గారితో పాటు రాజమండ్రి కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.
    BN
    Baddi Narayana Rao
    Tuni, Kakinada•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.