ఎన్టీఆర్ జిల్లా మైలవరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆగస్టు ఒకటో తారీఖున మెడికల్ క్యాంపు నిర్వహిస్తుందిలయన్స్ క్లబ్ ఆఫ్ మైలవరం మైలవరం గ్రామ ప్రజలకు శుభవార్త మన లైన్స్ క్లబ్ ఆఫ్ మైలవరం వారి ఆధ్వర్యంలో 01-08-26 అనగా శనివారం ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 01 వరకు, వాసన్ కంటి ఆసుపత్రి వారిచే ,ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించుచున్నారు. శిబిరం నిర్వహించు స్థలం :- వెంకటేశ్వర స్వామి గుడి ప్రాంగణంలో. మైలవరం ఈ శిబిరం నందు అన్ని కంటి పరీక్షలు ఉచితంగా చేయబడును అలాగే డ్రాప్స్ కూడా ఉచితంగా ఇవ్వబడును అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో, అన్ని రకముల కంటి సమస్యలు పరీక్షించి, శుక్లములు మరియు పొరలు గుర్తించిన వారికి, ఎన్టీఆర్ వైద్య సేవ నందు ఉచితంగా ఆపరేషన్ చేయబడును. కావున కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరు ఈ సదవకాశం వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇట్లు లైన్స్ క్లబ్ ఆఫ్ మైలవరం
ఎన్టీఆర్ జిల్లా మైలవరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆగస్టు ఒకటో తారీఖున మెడికల్ క్యాంపు నిర్వహిస్తుందిలయన్స్ క్లబ్ ఆఫ్ మైలవరం మైలవరం గ్రామ ప్రజలకు శుభవార్త మన లైన్స్ క్లబ్ ఆఫ్ మైలవరం వారి ఆధ్వర్యంలో 01-08-26 అనగా శనివారం ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 01 వరకు, వాసన్ కంటి ఆసుపత్రి వారిచే ,ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించుచున్నారు. శిబిరం నిర్వహించు స్థలం :- వెంకటేశ్వర స్వామి గుడి ప్రాంగణంలో. మైలవరం ఈ శిబిరం నందు అన్ని కంటి పరీక్షలు ఉచితంగా చేయబడును అలాగే డ్రాప్స్ కూడా ఉచితంగా ఇవ్వబడును అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో, అన్ని రకముల కంటి సమస్యలు పరీక్షించి, శుక్లములు మరియు పొరలు గుర్తించిన వారికి, ఎన్టీఆర్ వైద్య సేవ నందు ఉచితంగా ఆపరేషన్ చేయబడును. కావున కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరు ఈ సదవకాశం వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇట్లు లైన్స్ క్లబ్ ఆఫ్ మైలవరం
- భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం వేడుకలలో భాగంగా చరిత్ర సృష్టించిన మన గిరిజన ఆడబిడ్డలు గర్వపడేలా చేసిన మన సంస్కృతి !! భోగాపురంలో 13 వేల మంది గిరిజన బాలికలు ఒకే వేదికపై అద్భుతంగా ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నిస్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. ఇది కేవలం ఒక రికార్డు కాదు మన గిరిజన సంప్రదాయాలకు ప్రపంచం ఇచ్చిన గౌరవం. గిన్నిస్ సంస్థ ప్రతినిధుల నుంచి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి @GSandhyarani_ గారు అందుకోవడం, అనంతరం బాలికలతో కలిసి థింసా నృత్యంలో పాల్గొనడం ప్రతి గిరిజన కుటుంబానికి గర్వకారణం. మన మూలాలను, మన సంస్కృతిని ప్రపంచ వేదికపై నిలబెట్టిన ప్రతి గిరిజన బాలికకు హృదయపూర్వక అభినందనలు. మీ అడుగుల తాళానికి ప్రపంచం చప్పట్లు కొట్టింది .1
- ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం మైలవరంలో కదం తొక్కిన ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ నాయకులు మైలవరం పంచాయతీ కార్యాలయం నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ... జర్నలిస్టు డిమాండ్స్ డే సందర్భంగా నిరసన కార్యక్రమం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇల్లు ఇవ్వాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని నినాదాలు.... జర్నలిస్టుల సమస్యలపై తహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ నాయకులు3
- వికలాంగులకు వీల్చైర్ల పంపిణీ చేసిన ఎస్ ఐ వెంకటేష్...... ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రంగారావు బంజరు గ్రామంలో జోనేబోయిన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గురు వికలాంగులకు వీల్చైర్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని వి.ఎం. బంజరు ఎస్ఐ వెంకటేష్ అభినందించారు.1
- ద్వేషం గోడలను కడుతుంది ప్రేమ మాత్రం దారులను తెరుస్తుంది ప్రేమతో చేసిన చిన్న సహాయం వేల మాటల కంటే గొప్పది1
- పాతర్లపాడు కూలిన కల్వర్టు తన సొంత ఖర్చులతో రహదారికి తాత్కాలిక మరమ్మతులు గ్రామ సర్పంచ్ జడల సుష్మ చేయించారు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలయపాలెం మండలంలోని పాతర్లపాడు కూలిన కల్వర్టు తన సొంత ఖర్చులతో రహదారికి తాత్కాలిక మరమ్మతులు గ్రామ సర్పంచ్ జడల సుష్మ చేయించారు. దీనితో రెండు గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలకు రాకపోకల ఇబ్బందులు తొలగిపోయాయి. గ్రామస్థులు సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలిపారు.1
- GNT: రాజ్యసభలో తొలిసారి మాట్లాడిన గుంటూరుకు చెందిన రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ రాజ్యసభలో ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (సవరణ) బిల్లు–2026పై తొలిసారి ప్రసంగించిన టీడీపీ ఎంపీ భాష్యం రామకృష్ణ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రశ్నపత్రాల లీక్లు, పరీక్షల అక్రమాలపై కఠిన శిక్షలు, వేగవంతమైన దర్యాప్తు, ఫాస్ట్రక్ కోర్టులతో విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుంది. ఏపీలో మెగా డీఎస్సీతో వేలాది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు.1
- మొరాకో-స్పెయిన్ సరిహద్దులో వలస సంక్షోభం తీవ్రం. 57 మంది మృతి. 🔹 వలసదారులను చట్టబద్ధం చేస్తారనే ఆశతో మొరాకో నుంచి భారీగా స్పెయిన్లోకి ప్రవేశం 🔹 కేవలం 24 గంటల్లోనే సుమారు 60 వేల మంది దేశంలోకి వచ్చినట్లు స్పెయిన్ అధికారులు వెల్లడి 🔹 సరిహద్దు దాటే ప్రయత్నాల్లో 57 మంది మృతి 🔹 వలసదారులు-భద్రతా బలగాల మధ్య ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు 🔹 పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయని ప్రధాని పెడ్రో సాంచెజ్ తెలిపారు1