*ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో ముఖ్య అతిథిగా ఆడే గజేందర్* ఆదిలాబాద్ జిల్లా : బోథ్ నియోజకవర్గంలో మరో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ ప్రతి పేదవాడు సొంతింటిలో సుఖంగా జీవించాలనే ఆకాంక్ష ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది - ఆడే గజేందర్ సిరికొండ మండలంలోని పొన్న గ్రామంలో షేక్ అహ్మద్ గారికి చెందిన నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో ముఖ్య అతిథిగా బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ గారు హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆడే గజేందర్ గారు మాట్లాడుతూ బోథ్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కల నెరవేరుతుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదలకు గౌరవప్రదమైన నివాసం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది అని ఈ క్రమంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామ పంచాయతీల్లో కొత్తగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారులు గృహ ప్రవేశం చేస్తూ ఆనందోత్సాహాలతో సంబురాలు జరుపుకుంటున్నారాని. ప్రతి గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల పథకం పండుగ వాతావరణాన్ని నెలకొల్పుతోందనీ ఆడే గజేందర్ అన్నారు అదేవిధంగా ఏప్రిల్ నెల నుండి మరో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు జరగనుందని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిందని అన్నారు ప్రతి పేదవాడు సొంతింటిలో సుఖంగా జీవించాలనే ఆకాంక్షతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు అని పేదల జీవితాల్లో వెలుగులు నింపుతూ, భద్రతతో కూడిన నివాసాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుండటంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు మండల అధ్యక్షులు షేక్ ఇమామ్, కళ్లెం నారాయణరెడ్డి, సిరికొండ మరియు ఇచ్చోడ మండలాల సర్పంచ్లు బొడ్డుదత్తాత్రే, ఆసిఫ్ ఖాన్,ఇమ్రాన్,సీడం చంద్రకాంత్, లక్ష్మణ్, పిట్ల లక్ష్మణ్, సీడం దేవ్ భాయ్,పెందూర్ వందన, లక్ష్మీకాంత్,పెందుర్ బండుపటేల్, పవర్ ప్రవీణ్,రాథోడ్ గణపతి కాంగ్రెస్ పార్టీ నాయకులు నియోజకవర్గమైన మైనార్టీ సెల్ చైర్మన్ ముస్తఫా నియోజకవర్గ యువత అధ్యక్షులు బద్దం పోతారెడ్డి, సీనియర్ నాయకులు మాధవ్ పటేల్,కిషన్ చౌహన్, సదానందం,షేక్ షాదుల్లా,ప్రవీణ్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ జహీద్, శివాజీ,రాథోడ్ శ్రీలత,షబ్బీర్, రషీద్,కిషన్ పటేల్,వసంత్ పటేల్, షబ్బీర్,ఉమ్ రావు,ఉత్తమ్ కేంద్రీ, విట్టల్,సంజీవ్,పాండురంగ్ పటేల్,షేక్ ఇమామ్,యండి సద్దాం,మౌలానా, రామ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు
*ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో ముఖ్య అతిథిగా ఆడే గజేందర్* ఆదిలాబాద్ జిల్లా : బోథ్ నియోజకవర్గంలో మరో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ ప్రతి పేదవాడు సొంతింటిలో సుఖంగా జీవించాలనే ఆకాంక్ష ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది - ఆడే గజేందర్ సిరికొండ మండలంలోని పొన్న గ్రామంలో షేక్ అహ్మద్ గారికి చెందిన నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో ముఖ్య అతిథిగా బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ గారు
హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆడే గజేందర్ గారు మాట్లాడుతూ బోథ్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కల నెరవేరుతుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదలకు గౌరవప్రదమైన నివాసం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది అని ఈ క్రమంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామ పంచాయతీల్లో కొత్తగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారులు గృహ ప్రవేశం చేస్తూ ఆనందోత్సాహాలతో సంబురాలు జరుపుకుంటున్నారాని. ప్రతి గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల పథకం పండుగ వాతావరణాన్ని నెలకొల్పుతోందనీ ఆడే గజేందర్
అన్నారు అదేవిధంగా ఏప్రిల్ నెల నుండి మరో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు జరగనుందని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిందని అన్నారు ప్రతి పేదవాడు సొంతింటిలో సుఖంగా జీవించాలనే ఆకాంక్షతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు అని పేదల జీవితాల్లో వెలుగులు నింపుతూ, భద్రతతో కూడిన నివాసాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుండటంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు మండల అధ్యక్షులు షేక్ ఇమామ్, కళ్లెం నారాయణరెడ్డి, సిరికొండ మరియు ఇచ్చోడ
మండలాల సర్పంచ్లు బొడ్డుదత్తాత్రే, ఆసిఫ్ ఖాన్,ఇమ్రాన్,సీడం చంద్రకాంత్, లక్ష్మణ్, పిట్ల లక్ష్మణ్, సీడం దేవ్ భాయ్,పెందూర్ వందన, లక్ష్మీకాంత్,పెందుర్ బండుపటేల్, పవర్ ప్రవీణ్,రాథోడ్ గణపతి కాంగ్రెస్ పార్టీ నాయకులు నియోజకవర్గమైన మైనార్టీ సెల్ చైర్మన్ ముస్తఫా నియోజకవర్గ యువత అధ్యక్షులు బద్దం పోతారెడ్డి, సీనియర్ నాయకులు మాధవ్ పటేల్,కిషన్ చౌహన్, సదానందం,షేక్ షాదుల్లా,ప్రవీణ్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ జహీద్, శివాజీ,రాథోడ్ శ్రీలత,షబ్బీర్, రషీద్,కిషన్ పటేల్,వసంత్ పటేల్, షబ్బీర్,ఉమ్ రావు,ఉత్తమ్ కేంద్రీ, విట్టల్,సంజీవ్,పాండురంగ్ పటేల్,షేక్ ఇమామ్,యండి సద్దాం,మౌలానా, రామ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు
- జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూక పల్లి గ్రామంలో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ చేశారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు గ్రామానికి చెందిన మహిళలు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు1
- సంగారెడ్డి పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల తుది జాబితాను విడుదల చేసిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి1
- ముత్తోజిపేటలో మున్సిపాలిటీ అయినా శుభ్రత జాడలే లేవు...నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేట కాలనీలో ప్రజల సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. ముత్తోజిపేట మున్సిపాలిటీగా మారినప్పటి నుంచి ఇప్పటివరకు కనీసం ఒక్కసారి కూడా రోడ్ల శుభ్రత, సైడ్ కాలువల శుభ్రపరిచే పనులు, శానిటేషన్ వర్కులు జరగకపోవడం స్థానికుల ఆవేదనకు కారణమవుతోంది. చెత్త పేరుకుపోవడం, కాలువల్లో మురుగు నీరు నిల్వ ఉండటం వల్ల దుర్వాసనతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పట్ల కాలనీ వాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉండటం అభివృద్ధికి మార్గం కావాల్సిన చోట, ముత్తోజిపేట వాసులకు అది శాపంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణమే శుభ్రత, శానిటేషన్ పనులు చేపట్టాలని వారు కోరుతున్నారు.1
- *సీఎం రేవంత్ రెడ్డి,కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్న ఫిషరీస్ కార్పోరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్* *కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ,సీఎం రేవంత్ రెడ్డి,పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోటోలతో కూడిన ప్రత్యేకంగా పతంగులను తయారు చేయించిన మెట్టు సాయి కుమార్* *సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యక్ష ఆకర్షణీయంగా మారిన పతంగులు* *గతంలోను కాంగ్రెస్ సంక్షేమ పధకాలను ప్రజలకు తెలియచేసే విధంగా రైజింగ్ తెలంగాణ పేరుతో వినూత్న కార్యక్రమాలు చేసిన మెట్టు సాయి కుమార్* *మెట్టు సాయి కుమార్ ను అభినందించిన పలువురు కాంగ్రెస్ నేతలు,కార్యకర్తలు*3
- కొత్తపల్లి: అల్లుకున్న నిర్లక్ష్యం నల్గొండ: నల్గొండ మండలం కొత్తపల్లిలోని శివాలయం సమీపంలోని నియంత్రిక, స్తంభంతో పాటు విద్యుత్ తీగలకు పిచ్చి చెట్లు, తీగ జాతి మొక్కలు అల్లుకొని ఉన్నాయి. గృహ విద్యుత్ అవసరాల కోసం ఏర్పాటు చేసిన నియంత్రికకు పిచ్చి మొక్కలు అల్లుకొని ఉండటంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఏదైనా ప్రమాదాలు జరగకముందే సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.1
- సంక్రాంతి పండుగ రేపే కావడంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి ఆంధ్రకు పెద్ద ఎత్తున ప్రజలు ప్రయాణమయ్యారు దీంతో చౌటుప్పల్ వద్ద ఉన్న టోల్ ప్లాజా వాహనాలతో కిక్కిరిసిపోయింది. మంగళవారం విపరీతమైన వాహనాలతో రద్దీగా మారిన టోల్ ప్లాజా గంటల తరబడి వాహనదారులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.1
- పొన్నూరు(మం) తక్కెళ్ళపాడులో రూ. 1.30 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 5 సీసీ రోడ్లు, వాకింగ్ ట్రాక్, ఆర్చ్ వంటి పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నరేంద్ర మంగళవారం శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జనసేన, టీడీపీ ముఖ్య నేతలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.1
- కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఆపరేషన్ స్మైల్-12 లో భాగంగా చాట్ బండిలో పనిచేస్తున్న 14 ఏళ్ల బాల కార్మికుడిని రెస్క్యూ చేసి పట్టుకున్నట్లు కరీంనగర్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ మొహమ్మద్ రఫీ, తెలిపారు. బాలుడిని పనిలో చేర్చుకున్న చాట్ బండి యజమానిపై గంగాధర పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించినట్లు మొహమ్మద్ రఫీ తెలిపారు. ఈటీంలో కొత్తపల్లి ఎస్ఐ చెన్న నాయక్, హెడ్ కానిస్టేబుల్ మల్లికార్జున స్వామి పాల్గొన్నారు.1