*PM విశ్వకర్మ అవగాహన సదస్సు* *ఈ రోజు నెల్లూరు డీకే డబ్ల్యూ కళాశాలలో పీఎం విశ్వకర్మ అవగాహన సదస్సు MSME అసిస్టెంట్ డైరెక్టర్ డి .వీరయ్య గారు వైజాగ్ వారి ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథులుగా ఏపీ ఎస్ ఎస్ డి సి డిస్టిక్ మేనేజర్ అబ్దుల్ ఖయ్యూం గారు, ఐ పి పి ఎస్ మేనేజర్ సుధాకర్ గారు, డి ఆర్ డి ఎ. డి పిఎం మధుసూదన్ గారు, చేతివృత్తుల ప్రతినిధి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఖాజన వెంకట శేషయ్య ఆచారి గారు, డైరెక్టర్ ఆర్.ఎస్.ఇ.టి.ఐ యూనియన్ బ్యాంక్ కాశయ్యగారు, సి ఎస్ సి డిస్టిక్ మేనేజర్ శ్రీనివాసులు గారు, కెనరా బ్యాంక్ ఎఫ్ ఎల్ సి వి రవిశంకర్ గారు, మరియు డీకే డబ్ల్యూ ప్రిన్సిపల్ గిరి గారు పాల్గొన్నారు. MSME డైరెక్టర్ వీరయ్య గారు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో పీఎం విశ్వకర్మ అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని, ఈరోజు నెల్లూరు లో డీకే డబ్ల్యూ ప్రిన్సిపాల్ గిరి గారి సహకారంతో ఏర్పాటు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు సుమారు 300 మంది పీఎం విశ్వకర్మ బెనిఫిషర్స్ రావడం చాలా సంతోషమని, అన్ని వృత్తుల వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.* *తదుపరి పీఎం విశ్వకర్మ ఇంప్లిమెంటేషన్ కమిటీ మెంబర్ మరియు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఖాజన వెంకట శేషయ్య ఆచారి మాట్లాడుతూ పీఎం విశ్వకర్మ 2023 విశ్వకర్మ జయంతి రోజున ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఆవిష్కరిం చారనీ,భారత దేశంలో చేతివృత్తిదారులు ఆర్థికంగా అట్టడుగు స్థాయిలో ఉన్నారని వారికి ప్రభుత్వ సాయం అందించేందుకు ఈ పథకాన్ని రూపొందించారాని చేతివృత్తుల వారి తరఫున ముఖ్యంగా ప్రధానమంత్రి కి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ముఖ్యంగా ఈ పథకం విశ్వకర్మియుల చేతివృత్తులైన కమ్మర, వడ్రంగి, కంచర, శిల్పి, స్వర్ణకార వృత్తుల తో పాటు, టైలరింగ్, రజక, మేస్త్రి, బుట్టలు అల్లే వారికి, వలలు చేసేవారికి మొత్తం 18 రకాల కుల సంప్రదాయ వృత్తుల వారు అప్లై చేసుకోవచ్చని, అప్లై చేసుకున్న లబ్ది దారులందరికి ఒక వారం పాటు వృత్తి ట్రైనింగు, ఆ సమయంలో స్టైఫండ్ రూపంలో నాలుగు వేల రూపాయలు మరియు 15 వేల రూపాయలు విలువ చేసే పనిముట్లు ఉచితంగా అందజేశారన్నారు.* *ట్రైనింగ్ అయిన తర్వాత బ్యాంకు దగ్గరికి వెళ్తే బ్యాంకు వారు రుణాలు కల్పిస్తున్నారని తెలిపారు. సమావేశానికి విచ్చేసిన లబ్ధిదారులు అనేక రకాల సమస్యల గురించి వెంకట శేషయ్య ఆచారి గారు ప్రతి ఒక్కరికి సమాధానం తెలియజేస్తూ, సమస్యల సాధనకు తొందరలో కలెక్టర్ గారిని కలిసి సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకు వెళ్తామని తెలిపారు.*
*PM విశ్వకర్మ అవగాహన సదస్సు* *ఈ రోజు నెల్లూరు డీకే డబ్ల్యూ కళాశాలలో పీఎం విశ్వకర్మ అవగాహన సదస్సు MSME అసిస్టెంట్ డైరెక్టర్ డి .వీరయ్య గారు వైజాగ్ వారి ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథులుగా ఏపీ ఎస్ ఎస్ డి సి డిస్టిక్ మేనేజర్ అబ్దుల్ ఖయ్యూం గారు, ఐ పి పి ఎస్ మేనేజర్ సుధాకర్ గారు, డి ఆర్ డి ఎ. డి పిఎం మధుసూదన్ గారు, చేతివృత్తుల ప్రతినిధి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఖాజన వెంకట శేషయ్య ఆచారి గారు, డైరెక్టర్ ఆర్.ఎస్.ఇ.టి.ఐ యూనియన్ బ్యాంక్ కాశయ్యగారు, సి ఎస్ సి డిస్టిక్ మేనేజర్ శ్రీనివాసులు గారు, కెనరా బ్యాంక్ ఎఫ్ ఎల్ సి వి రవిశంకర్ గారు, మరియు డీకే డబ్ల్యూ ప్రిన్సిపల్ గిరి గారు పాల్గొన్నారు. MSME డైరెక్టర్ వీరయ్య గారు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో పీఎం విశ్వకర్మ అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని, ఈరోజు నెల్లూరు లో డీకే డబ్ల్యూ ప్రిన్సిపాల్ గిరి గారి సహకారంతో ఏర్పాటు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు సుమారు 300 మంది పీఎం విశ్వకర్మ బెనిఫిషర్స్ రావడం చాలా సంతోషమని, అన్ని వృత్తుల వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.* *తదుపరి పీఎం విశ్వకర్మ ఇంప్లిమెంటేషన్ కమిటీ మెంబర్ మరియు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఖాజన వెంకట శేషయ్య ఆచారి మాట్లాడుతూ పీఎం విశ్వకర్మ 2023 విశ్వకర్మ జయంతి రోజున ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఆవిష్కరిం చారనీ,భారత దేశంలో చేతివృత్తిదారులు ఆర్థికంగా అట్టడుగు స్థాయిలో ఉన్నారని వారికి ప్రభుత్వ సాయం అందించేందుకు ఈ పథకాన్ని రూపొందించారాని చేతివృత్తుల వారి తరఫున ముఖ్యంగా ప్రధానమంత్రి కి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ముఖ్యంగా ఈ పథకం విశ్వకర్మియుల చేతివృత్తులైన కమ్మర, వడ్రంగి, కంచర, శిల్పి, స్వర్ణకార వృత్తుల తో పాటు, టైలరింగ్, రజక, మేస్త్రి, బుట్టలు అల్లే వారికి, వలలు చేసేవారికి మొత్తం 18 రకాల కుల సంప్రదాయ వృత్తుల వారు అప్లై చేసుకోవచ్చని, అప్లై చేసుకున్న లబ్ది దారులందరికి ఒక వారం పాటు వృత్తి ట్రైనింగు, ఆ సమయంలో స్టైఫండ్ రూపంలో నాలుగు వేల రూపాయలు మరియు 15 వేల రూపాయలు విలువ చేసే పనిముట్లు ఉచితంగా అందజేశారన్నారు.* *ట్రైనింగ్ అయిన తర్వాత బ్యాంకు దగ్గరికి వెళ్తే బ్యాంకు వారు రుణాలు కల్పిస్తున్నారని తెలిపారు. సమావేశానికి విచ్చేసిన లబ్ధిదారులు అనేక రకాల సమస్యల గురించి వెంకట శేషయ్య ఆచారి గారు ప్రతి ఒక్కరికి సమాధానం తెలియజేస్తూ, సమస్యల సాధనకు తొందరలో కలెక్టర్ గారిని కలిసి సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకు వెళ్తామని తెలిపారు.*
- కంపట్లేదా నారా లోకేష్ ? మీ టీడీపీ ఎంపీని ఎప్పుడు సస్పెండ్ చేస్తున్నావు చంద్రబాబు1
- గిద్దలూరు మండలం తిమ్మాపురం గ్రామ సమీపంలోని పొలాలలో చిరుత సంచారం తో స్థానిక రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ఆదివారం పొలానికి వెళ్తున్న నాగార్జున అనే రైతుకు చిరుత పులి కనిపించింది. పులి దాడి చేసేందుకు ప్రయత్నించడంతో రైతు అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న అధికారులు పులి సంచారంపై దృష్టి సారించారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ అధికారి నరసింహారావు తెలిపారు.1
- Post by GANGADHAR1
- Post by J ramesh1
- మీడియా సమావేశంలో ms సలీం పై మండిపడ్డ టీడీపీ రాజంపేట పార్లమెంట్ మైనారిటీ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు సద్దాం హుస్సేన్1
- నరసరావుపేటలో పలు రెస్టారెంట్లు,బిర్యానీ హోటళ్లలో మాంసం దుకాణాలు తనికీలు తనికీలు చేసిన రాష్ట్ర మాంసం అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడు,జిల్లా ఫుడ్ కంట్రోల్ అధికారి శ్రీకాంత్,మున్సిపల్ అధికారులు.రెండు రెస్టారెంట్ లలో నిల్వ ఉంచిన మాంసం సీజ్ చేసి, అపరాధ రుసుం విధింపు.కొన్ని షాపుల్లో అపరిశుభ్రంగా ఉండటంతో ఆయా యజమానులపై ఆగ్రహం. *AP మాంసం అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ* వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తంగా తయారైనవి రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు ఆరోగ్యంగా ఉండాలనేది కూటమి ప్రభుత్వం సంకల్పం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రజల్లో స్ఫూర్తిని కల్పిస్తున్నాం బిర్యానీ హోటల్లలో ఎక్కువ రోజులు మాంసం నిల్వ ఉంచకూడదు నిబంధనలు పాటించకుండా మాంసం నిల్వ ఉంచితే కఠిన చర్యలు తప్పవు చికెన్,మటన్ షాపుల్లో అపరిశుభ్ర వాతావరణం ఉండరాదు షాపులు అపరిశుభ్రంగా కనిపిస్తే నోటీసులు జారీ చేసి,ఫైన్ విధిస్తాము కుళ్ళిపోయిన,నిల్వ ఉంచిన మాంసం రెస్టారెంట్లు,హోటళ్లలో కనిపిస్తే సీజ్ చేస్తాం పక్క రాష్టల నుండి కోళ్ళని తెచ్చేటప్పుడు అవి మాంసానికి బాగుంటాయో లేదో తనికి చేసిన తర్వాత తెచ్చుకోవాలి.1
- *బొలెరో బోల్తా.. ఐదుగురు మృతి, 20 మందికి గాయాలు అల్లూరి జిల్లా అనంతగిరి మండలం తుమ్మల వలస వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న బొలెరో వాహనం బోల్తాపడటంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులంతా విజయనగరం జిల్లా చింతాడ వాసులుగా తెలుస్తోంది. కూలి పనుల కోసం అరకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.1
- ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్.. డ్ర*గ్స్ కేసులో దొరకడం అత్యంత హేయకరం 7 నియోజకవర్గాల ప్రజలకు ప్రతినిధిగా ఉన్న ఎంపీ ఇలా చేయడం దురదృష్టకరం మరి ప్రజలకి టీడీపీ ఏం సమాధానం చెప్తుందో.. ఎంపీపై ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి -కారుమూరి నాగేశ్వరరావు గారు, మాజీ మంత్రి1