చంద్రగిరిలో బిజెపి రక్తదాన శిబిరం రక్తదాతలకు సర్టిఫికెట్లు మంజూరు చేసిన జల్లి మధుసూదన్. ఈ రోజు తిరుపతి జిల్లా చంద్రగిరి మండల కేంద్రంలోని ఢిల్లీ ఫంక్షన్ హాల్ నందు, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు మునిరాజా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్ రక్తదాతలకు సర్టిఫికెట్లు మంజూరు చేశారు.ఈ సందర్భంగా జల్లి మధుసూదన్ మాట్లాడుతూ రక్తదానం మహాదానం. సమాజానికి ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలు తరచూ నిర్వహించబడాలి. రక్తదానం ద్వారా ఎన్నో ప్రాణాలు రక్షించబడతాయి. ఇలాంటి శ్రేయోభిలాషి కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహిస్తున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు అభినందనీయులు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు జరుగాలని ఆశిస్తున్నాను అని తెలిపారు.ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకులు సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ ,ముని గంగిరెడ్డి మరియు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు.
చంద్రగిరిలో బిజెపి రక్తదాన శిబిరం రక్తదాతలకు సర్టిఫికెట్లు మంజూరు చేసిన జల్లి మధుసూదన్. ఈ రోజు తిరుపతి జిల్లా చంద్రగిరి మండల కేంద్రంలోని ఢిల్లీ ఫంక్షన్ హాల్ నందు, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు మునిరాజా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్ రక్తదాతలకు సర్టిఫికెట్లు మంజూరు చేశారు.ఈ సందర్భంగా జల్లి మధుసూదన్ మాట్లాడుతూ రక్తదానం మహాదానం. సమాజానికి ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలు తరచూ నిర్వహించబడాలి. రక్తదానం ద్వారా ఎన్నో ప్రాణాలు రక్షించబడతాయి. ఇలాంటి శ్రేయోభిలాషి కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహిస్తున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు అభినందనీయులు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు జరుగాలని ఆశిస్తున్నాను అని తెలిపారు.ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకులు సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ ,ముని గంగిరెడ్డి మరియు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు.
- భారత్ మాత కి జై 🇮🇳 జై హొ సనాతన ధర్మం మేరా భారత్ మహాన్ 🇮🇳1
- ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలి గ్రామాలలో పదవీ బాధ్యతలు చేపట్టిన నూతన సర్పంచులు, వార్డు సభ్యులు ప్రజలలో మమేకమై పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని ఐద్వా మహిళా సంఘం మంచిర్యాల జిల్లా నాయకురాలు పోతు విజయశంకర్ కోరారు. సోమవారం జన్నారంలో ఆమె మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని అన్ని గ్రామాల్లో నూతన సర్పంచులు, వార్డు సభ్యులు పదవీ ప్రమాణం స్వీకరించడం సంతోషంగా ఉందన్నారు. రెండు సంవత్సరాలుగా గ్రామ పాలక మండల్లు లేకపోవడంతో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు ప్రజలతో కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆమె కోరారు. సమస్యల పరిష్కారంలో ఐద్వా సహకారం అందిస్తుందని ఆమె వివరించారు.1
- Post by Shivarathire venkati3
- డిసెంబర్ 22 తేదీన నరసన్నపేట ఎస్సై నరసన్నపేట మడపం టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా సుమారు 2 కేజీల అక్రమ గంజాయితో ఓ నిందితుడు పట్టుబడగా,మధ్యాహ్నం 12 :15 గంటల సమయంలో అరెస్టు చేసి, అతని వద్ద ఉన్న 2.180 కేజీ ల బరువు గల గంజాయి, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకోవడమైనది అని కేసు వివరాలు నరసన్నపేట సీఐ ఎం శ్రీనివాసరావు కేసు వివరాలు ఒక ప్రకటన ద్వారా తెలిపారు1
- ఖర్మ ఇలా తిరిగి వచ్చింది "15"పదిహేను నిమిషాల టైమ్ ఇస్తే హిందువులను లేపేస్త అన్న మహమ్మద్ అలీ జిన్నా వారసులు MiM కాసిమ్ రజ్వీ రజాకార్ వారసులు "15" నిముషాలు భజరంగ్ భళి కి భజన చేయించిన బిజెపి.... జై శ్రీ రామ్1
- హిజాబ్ మాటున బుర్ఖా హిజాబ్ మాటున హిందువులకు ఎంత ప్రమాదమో చూడండి ఈ దృశ్యాలు సెక్యులర్ ముసుగులో ఉన్న సెక్యులర్ వాదుల కు కనబడదు అందుకే మహమ్మద్ అలీ జిన్నా వారసులు MiM కాసిమ్ రజ్వీ రజాకార్ వారసులు ఈ విధంగా రెచ్చిపోతున్నారు.... జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో1
- భారత్ మాత కి జై 🇮🇳1
- మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా నేరేడు మెట్ కి చెందిన గుండెబోయిన సాయి చరణ్ యాదవ్ జాతీయ స్థాయి ట్రాక్ సైక్లింగ్ లో కాంస్య పతకం సాధించిన సందర్భంగా గుండెబోయిన సాయి చరణ్ యాదవ్ గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము1