ప్రజా దర్బార్లో ఇచ్చిన హామీని నెరవేర్చిన ఎమ్మెల్యే కందికుంట,కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు *ప్రజా దర్బార్ లో ఇచ్చిన హామీని నెరవేర్చిన గౌరవనీయులు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ గారు* ఈనెల రెండవ తేదీన లక్క సముద్రం గ్రామంలో నిర్వహించినటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమంలో వినతులు స్వీకరించ క్రమంలో వచ్చినటువంటి నీటి సౌకర్యం లేదని వచ్చినటువంటి అర్జీలను వెంటనే నెరవేర్చాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎంపిడిఓ నసీమా గారు ఆర్డబ్ల్యూఎస్ జేఈ జయమ్మ గారు స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి గారు సెక్రటరీ గంగాధర్ గారు స్థానిక తెలుగుదేశం నాయకులు సుదర్శన్ రెడ్డి గారు కన్వీనర్ మేడ శంకర్ గారు జనరల్ సెక్రెటరీ కృష్ణ గారువెళ్లిఅక్కడ నీటి సమస్యను తెలుసుకొని ఎలా పరిష్కరించాలో చూసి కొత్త మోటార్ల కోసం ఆదేశాలు ఇవ్వడం జరిగింది స్థానిక తెలుగుదేశం నాయకులు సుదర్శన్ రెడ్డి గారు గజ్జలప్ప గారి పల్లి మరియు గొందిపల్లిలో ఉన్నటువంటి బోర్లకు కొత్త మోటర్లు బిగించడం జరిగింది అలాగే ఎస్సీ కాలనీకి కొత్త ట్యాంక్ తీసుకురావడం జరిగింది ఇంకా రెడ్డెం వారి పల్లి మరియు బాల్రెడ్డిపల్లి నీటి సమస్యను రెండు మూడు రోజుల్లోనే తీరుస్తామని ప్రజలకు తెలియజేయడమైనది. యుద్ధ ప్రాతిపదికన నీటి కొరత తీర్చిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారికి లక్క సముద్రం తెలుగుదేశం నాయకులు మరియు ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.
ప్రజా దర్బార్లో ఇచ్చిన హామీని నెరవేర్చిన ఎమ్మెల్యే కందికుంట,కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు *ప్రజా దర్బార్ లో ఇచ్చిన హామీని నెరవేర్చిన గౌరవనీయులు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ గారు* ఈనెల రెండవ తేదీన లక్క సముద్రం గ్రామంలో నిర్వహించినటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమంలో వినతులు స్వీకరించ క్రమంలో వచ్చినటువంటి నీటి సౌకర్యం లేదని వచ్చినటువంటి అర్జీలను వెంటనే నెరవేర్చాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎంపిడిఓ నసీమా గారు ఆర్డబ్ల్యూఎస్ జేఈ జయమ్మ గారు స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి గారు సెక్రటరీ గంగాధర్ గారు స్థానిక తెలుగుదేశం నాయకులు సుదర్శన్ రెడ్డి గారు కన్వీనర్ మేడ శంకర్ గారు జనరల్ సెక్రెటరీ కృష్ణ గారువెళ్లిఅక్కడ నీటి సమస్యను తెలుసుకొని ఎలా పరిష్కరించాలో చూసి కొత్త మోటార్ల కోసం ఆదేశాలు ఇవ్వడం జరిగింది స్థానిక తెలుగుదేశం నాయకులు సుదర్శన్ రెడ్డి గారు గజ్జలప్ప గారి పల్లి మరియు గొందిపల్లిలో ఉన్నటువంటి బోర్లకు కొత్త మోటర్లు బిగించడం జరిగింది అలాగే ఎస్సీ కాలనీకి కొత్త ట్యాంక్ తీసుకురావడం జరిగింది ఇంకా రెడ్డెం వారి పల్లి మరియు బాల్రెడ్డిపల్లి నీటి సమస్యను రెండు మూడు రోజుల్లోనే తీరుస్తామని ప్రజలకు తెలియజేయడమైనది. యుద్ధ ప్రాతిపదికన నీటి కొరత తీర్చిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారికి లక్క సముద్రం తెలుగుదేశం నాయకులు మరియు ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.
- *ఈతోడు గ్రామ ప్రజల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన డా బి ఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు* కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ఈతోడు గ్రామ ప్రజల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రత్నా డా బి.ఆర్. అంబేడ్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని పిల్లలతో కలిసి కేక్ కట్ డా బి ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ఈ కార్యక్రమంలో తనకల్లు మండల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు.1
- ధర్మవరం.. ధర్మవరం మండలంలోని చిగిచెర్ల గ్రామంలో ఎస్సీ కాలనీలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎస్సీ కాలనీకి చెందిన అంబేద్కర్ యూత్ కలిసికట్టుగా గ్రామస్తులతో కలిసి లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా అక్కడే కేక్ కట్ చేసి కాలనీ ప్రజలకు పంచిపెట్టారు. అనంతరం పెద్ద ఎత్తున యువకులు గ్రామంలో బైక్ ర్యాలీ లో అంబేద్కర్ నినాదాలు చేస్తూ చేపట్టారు. పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించి కాలనీ అభివృద్ధికి పాటుపడదామని వక్తలు ప్రసంగించారు. విద్యతోనే ప్రతి ఒక్కరి జీవితాలు మెరుగుపడతాయని కావున తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లలను చదివించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు బ్యాంక్ మేనేజర్ లక్ష్మీనరసింహలు, శ్రావణ్, శ్రీకాంత్, బద్రి, నరేంద్ర, సతీష్, పవన్, ఓం శేఖర్, నవీన్, భార్గవ్, నవీన్ కుమార్,మధు,వంశీ,కదరయ్య, కాటమయ్య, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.2
- Post by Nageshwari Nageshwari4
- Post by Palakattu nagendra1
- అంటరానితనం, వివక్షలపై అలుపెరుగని పోరాటం చేసి... అస్తిత్వ ఉద్యమాలకు దశదిశలను చూపిన స్ఫూర్తి ప్రదాత... భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహానీయుడు సేవలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళి. చెన్నూరు మహమ్మద్ అబ్బాస్ కాంగ్రెస్ నాయకులు, కడప జిల్లా.1
- అనంతపురం జిల్లాలో గత 20 రోజుల నుండి రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా ,ఆపరేషన్ నైట్ సేఫ్టీ అంటూ రోడ్డు పై స్టంట్స్ చేస్తున్న వారిని పట్టుకొని,బండి సీజ్ చేసి,వారి తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ ఇస్తూ ఇలా1
- పుంగనూరు నియోజకవర్గంలో మంగళవారం డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నాయకులు అంబేద్కర్ చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడి సమానత్వం, స్వేచ్ఛ, సౌబ్రతృత్వం కోసం జీవితాంతం కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని వారు పిలుపునిచ్చారు.1
- కదిరి డిపో ఉద్యోగుల సౌజన్యంతో జై జై భీమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవ భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డా॥ బి.ఆర్.అంబేడ్కర్ జయంతి మహోత్సవం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హాజరయ్యారు. డాక్టర్ అంబేద్కర్ అందరి పాలిట దైవంసుడన్నారు. ఆయన ఆశయాలు ఆయన ఆలోచనలు నేడు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయన్నారు. ఎమ్మెల్యే కందికుంట అన్నదానం చేశారు.1