Shuru
Apke Nagar Ki App…
*ఘనంగా వర్ల రామయ్య జన్మదిన వేడుకలో... పాల్గొన్న జిల్లా నేతలు* తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ ప్రధాన కార్యదర్శి దళిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలుగు దేశం పార్టీ అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడుతున్న పెద్దలు వర్ల రామయ్య జన్మదిన వేడుకల వేడుకలు విజయవాడలోని ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో. *తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్. ప్రతినిధి మాతంగి కృష్ణ. నెల్లూరు పార్లమెంట్ ఎస్సీ సెల్. అధ్యక్షులు కాకి ప్రసాదరావు.* రాష్ట్ర కార్యదర్శి కువరపు నాగేశ్వరరావు లు పాల్గొని పూలమాలతో సత్కరించారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జాషువా ఇజ్రాయిల్, ఎద్దుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
SRIHARI POONDLA
*ఘనంగా వర్ల రామయ్య జన్మదిన వేడుకలో... పాల్గొన్న జిల్లా నేతలు* తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ ప్రధాన కార్యదర్శి దళిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలుగు దేశం పార్టీ అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడుతున్న పెద్దలు వర్ల రామయ్య జన్మదిన వేడుకల వేడుకలు విజయవాడలోని ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో. *తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్. ప్రతినిధి మాతంగి కృష్ణ. నెల్లూరు పార్లమెంట్ ఎస్సీ సెల్. అధ్యక్షులు కాకి ప్రసాదరావు.* రాష్ట్ర కార్యదర్శి కువరపు నాగేశ్వరరావు లు పాల్గొని పూలమాలతో సత్కరించారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జాషువా ఇజ్రాయిల్, ఎద్దుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
More news from Medchal Malkajgiri and nearby areas
- భారత దేశంలో నీ హిందువులు మారక పోతే మీకు ఇదే గతి పడుతుంది జాగృతం కండి హిందువులారా జాగృతం కండి హిందువులారా జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో2
- భారత్ మాత కి జై 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో1
- భారత్ మాత కి జై 🇮🇳 బాంగ్లాదేశ్ లో హిందువులను కిరాతకంగా చంపి మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి దహనం చేసిన ఘటన పై నేపాల్ హిందువులు తీవ్రంగా ఖండిస్తు నిరసనలు చేశారు మన భారత దేశంలో ఉన్న సెక్యులర్ హిందువులు సెక్యులర్ చెక్కగాళ్లు నోళ్ళు మూసుకుని ఉన్నారు జై శ్రీ రామ్ అని అంటే మతోన్మాదులు అనే వాళ్ళు ఒక హిందువుని అతి కిరాతకంగా చంపి అల్లా హొ అక్బర్ అని అంటుంటే ఈ సెక్యులర్ చెక్క గాళ్లకు మతోన్మాదం అనిపించడం లేదా.... ఆలోచించండి నా భారత దేశంలో ఉన్న హిందువులారా2
- ఘనంగా ఆరట్టు ఉత్సవం జన్నారం మండల కేంద్రంలో అయ్యప్ప దీక్షాపరులు అయ్యప్ప స్వామికి ఆరట్టు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప దీక్ష కార్యక్రమంలో భాగంగా ఆదివారం వారు జన్నారంలోని అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో ఉన్న మూల విగ్రహాలను బాదంపల్లి గోదావరి తీరానికి తీసుకువెళ్లి గోదావరి జలాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అయ్యప్ప భక్తి పాటలు మధ్య మూల విగ్రహాలకు శోభాయాత్ర నిర్వహించి దేవాలయానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు. దీంతో గోదావరి తీరంతో పాటు దేవాలయం ఆవరణలో పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణ సంతరించుకుంది.1
- సనాతన ధర్మానికి ఆలవాలం భారతదేశ స్వామియే శరణమయ్యప్ప1
- ఉపాధి హామీ పేరు మార్పుతో పాటు హామీలను గుప్పించిన మోడీ1
- మోడీ ఎమోషనల్ స్పీచ్1
- భారతీయ సంగీతానికి హాట్సాఫ్1