నా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీజి ని గద్దె దించుతామని వచ్చిన( చీనా. లపాకిస్థాన్. బొంగులోదేశ్ )తల్లి పాలుతాగి.. ఆ కన్న తల్లితోనే పడకసుకం కోరుకునే "హీరోలు" ఏమయ్యారు? సోషల్ మీడియా ట్రెండ్స్తో ప్రభుత్వాన్ని కూల్చేయొచ్చని కలలు కనేవారికి ఒక చిన్న ఫ్లాష్బ్యాక్❗👇 "ఇండియన్ చేగువేరా పుట్టాడు, మోదీ నిద్ర కోల్పోబోతున్నాడు." 2015 జేఎన్యూ (JNU) ఆందోళనల సమయంలో రెండు నినాదాలు ఇచ్చినందుకు కన్హయ్య కుమార్కు ఒక ప్రముఖ మలయాళ దినపత్రిక ఇచ్చిన శీర్షిక ఇది. కన్హయ్య ఇక మోదీని మట్టికరిపిస్తాడని చాలా మంది కలలు కన్నారు. కానీ కాలక్రమేణా కన్హయ్య కాంగ్రెస్లోకి వెళ్లాడు, పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ ఘోరంగా ఓడిపోయాడు. ఇప్పుడు అతనెక్కడ ఉన్నాడో కూడా ఎవరికీ తెలియదు. గుజరాత్లో పాటిదార్ సామాజిక వర్గానికి ఓబీసీ (OBC) రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టిన వ్యక్తి హార్దిక్ పటేల్. గుజరాత్లో బీజేపీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న పటేల్ సామాజికవర్గం ఇక బీజేపీకి వ్యతిరేకంగా మారుతుందని, గుజరాత్లో బీజేపీ పని అయిపోయిందని మీడియా నిర్ధారించేసింది. కానీ 2017 ఎన్నికల్లో గుజరాత్లో బీజేపీ గెలిచింది, మోదీని గద్దె దించుతాడని అనుకున్న ఆ హార్దిక్ పటేల్ ఇప్పుడు బీజేపీలోనే ఉన్నాడు. #జిగ్నేష్ మేవానీ, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వారు దళిత రాజకీయాలు చేసి మోదీని కిందకి దించవచ్చని భావించారు. CAA వ్యతిరేక ఆందోళనల సమయంలో ఆజాద్ పెద్ద ఎత్తున హడావుడి చేశాడు. కానీ అవన్నీ చివరకు గాలి తీసిన బెలూన్ లాగా మారిపోయాయన్నది వేరే విషయం. ఆకుపచ్చ టోపీ పెట్టుకొని తిరిగే వ్యక్తి పేరు రాకేష్ తికాయత్. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించి, రేపో మాపో మోదీని గద్దె దించుతామని బహిరంగంగా లక్ష్యాన్ని ప్రకటించి ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి ఇతను. ఇప్పుడు రైతులు కూడా అతనిని లెక్కచేయడం లేదు, అంతేకాదు అతను ఎక్కడ ఉన్నాడో కూడా ఎవరికీ తెలియదు. ఈలోగా జర్మనీ నుంచి వీడియోలు చేసే #ధ్రువ్ రాఠీ వచ్చాడు. ధ్రువ్ వీడియోలు చూస్తే జనం మోదీకి వ్యతిరేకమవుతారని భావించిన మోదీ వ్యతిరేకులు వాటిని తెగ వాడేశారు. ధ్రువ్ కష్టపడి పనిచేసిన హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ ఘోరంగా ఓడిపోవడంతో అతని ఆట ముగిసింది. ఆ తర్వాత వచ్చిన మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లో కూడా అతని యజమానుల పార్టీ ఓడిపోవడంతో అతని షట్టర్ కూడా పడిపోయింది. ఇక భారత వ్యతిరేక లాబీ తాజా నాటకమే ఈ '#కాక్రోచ్ పార్టీ' (Cockroach Party) అనే సర్కస్. ఈ కాక్రోచ్ పార్టీ స్థాపకుడు #అభిజిత్ దీపక్ అనే వ్యక్తి. ఇతను గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సోషల్ మీడియా బాధ్యతలు చూసుకున్న #ఆప్ కార్యకర్త. ప్రస్తుతం మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జెన్-జీ (Gen-Z) ని సమీకరించి ఏదో ఉద్యమం నడుపుతున్నాడని ప్రజలు అపోహ పడుతున్న ఇతను నివసించేది ఇండియాలో కూడా కాదు. అమెరికాలోని ఏ మారుమూల ప్రాంతంలోనో కూర్చుని ఇతని కార్యకలాపాలన్నీ నడిపిస్తున్నాడు. 'మోదీకి వ్యతిరేకం' అనే ట్యాగ్ రావడంతో, మోదీ మరియు బీజేపీ వ్యతిరేకులకు ఒక కొత్త #ఆశాకిరణం దొరికినట్లయింది. 2019లో #ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నాడని, #హురియత్ తరహా వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నాడని ఆరోపిస్తూ పూణే పోలీస్ స్టేషన్లో ఇతనిపై ఒక ఫిర్యాదు కూడా నమోదై ఉంది. కాక్రోచ్ జనతా పార్టీ 'X' (ట్విట్టర్) అకౌంట్ను నిర్వహిస్తున్న రెండవ వ్యక్తి నబీల్ షేక్. ఇతను దుబాయ్లో స్థిరపడినప్పటికీ, ప్రస్తుతం అమెరికా నుంచి దీన్ని ఉపయోగిస్తున్నాడు. వీరి 'X' అకౌంట్ను ఇప్పటికే సస్పెండ్ చేశారని సమాచారం. వాస్తవాలు తెలియని కొంతమంది విదూషకులు తప్ప, ఇలాంటి సర్కస్ ఫీట్లతో బీజేపీని లేదా భారతదేశాన్ని కూలదోయగలరని ఇంకెవరూ నమ్మరు. పైన పేర్కొన్న వారంతా మోదీతో, బీజేపీతో పోరాడాలని చూసి.. చివరకు ఆయుధాలు కింద పడేసి విశ్రాంతి తీసుకుంటున్నవారే. అలాంటి వాళ్ళ వల్ల కానిది, ఇక నాలుగు ఇన్స్టాగ్రామ్ ఐడీలతో ఏమవుతుంది? కొత్త డ్రామాలు మొదలుపెట్టి సోషల్ మీడియాలో లైవ్గా ఉండటానికి ప్రయత్నించండి, ఎప్పటికీ మోదీ మరియు బీజేపీ ఇలాగే ఇక్కడే ఉంటారు... వారి వెనుక భారతీయ ప్రజలు కూడా కొండంత అండగా నిలబడి ఉంటారు! 🇮🇳💪
నా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీజి ని గద్దె దించుతామని వచ్చిన( చీనా. లపాకిస్థాన్. బొంగులోదేశ్ )తల్లి పాలుతాగి.. ఆ కన్న తల్లితోనే పడకసుకం కోరుకునే "హీరోలు" ఏమయ్యారు? సోషల్ మీడియా ట్రెండ్స్తో ప్రభుత్వాన్ని కూల్చేయొచ్చని కలలు కనేవారికి ఒక చిన్న ఫ్లాష్బ్యాక్❗👇 "ఇండియన్ చేగువేరా పుట్టాడు, మోదీ నిద్ర కోల్పోబోతున్నాడు." 2015 జేఎన్యూ (JNU) ఆందోళనల సమయంలో రెండు నినాదాలు ఇచ్చినందుకు కన్హయ్య కుమార్కు ఒక ప్రముఖ మలయాళ దినపత్రిక ఇచ్చిన శీర్షిక ఇది. కన్హయ్య ఇక మోదీని మట్టికరిపిస్తాడని చాలా మంది కలలు కన్నారు. కానీ కాలక్రమేణా కన్హయ్య కాంగ్రెస్లోకి వెళ్లాడు, పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ ఘోరంగా ఓడిపోయాడు. ఇప్పుడు అతనెక్కడ ఉన్నాడో కూడా ఎవరికీ తెలియదు. గుజరాత్లో పాటిదార్ సామాజిక వర్గానికి ఓబీసీ (OBC) రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టిన వ్యక్తి హార్దిక్ పటేల్. గుజరాత్లో బీజేపీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న పటేల్ సామాజికవర్గం ఇక బీజేపీకి వ్యతిరేకంగా మారుతుందని, గుజరాత్లో బీజేపీ పని అయిపోయిందని మీడియా నిర్ధారించేసింది. కానీ 2017 ఎన్నికల్లో గుజరాత్లో బీజేపీ గెలిచింది, మోదీని గద్దె దించుతాడని అనుకున్న ఆ హార్దిక్ పటేల్ ఇప్పుడు బీజేపీలోనే ఉన్నాడు. #జిగ్నేష్ మేవానీ, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వారు దళిత రాజకీయాలు చేసి మోదీని కిందకి దించవచ్చని భావించారు. CAA
వ్యతిరేక ఆందోళనల సమయంలో ఆజాద్ పెద్ద ఎత్తున హడావుడి చేశాడు. కానీ అవన్నీ చివరకు గాలి తీసిన బెలూన్ లాగా మారిపోయాయన్నది వేరే విషయం. ఆకుపచ్చ టోపీ పెట్టుకొని తిరిగే వ్యక్తి పేరు రాకేష్ తికాయత్. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించి, రేపో మాపో మోదీని గద్దె దించుతామని బహిరంగంగా లక్ష్యాన్ని ప్రకటించి ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి ఇతను. ఇప్పుడు రైతులు కూడా అతనిని లెక్కచేయడం లేదు, అంతేకాదు అతను ఎక్కడ ఉన్నాడో కూడా ఎవరికీ తెలియదు. ఈలోగా జర్మనీ నుంచి వీడియోలు చేసే #ధ్రువ్ రాఠీ వచ్చాడు. ధ్రువ్ వీడియోలు చూస్తే జనం మోదీకి వ్యతిరేకమవుతారని భావించిన మోదీ వ్యతిరేకులు వాటిని తెగ వాడేశారు. ధ్రువ్ కష్టపడి పనిచేసిన హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ ఘోరంగా ఓడిపోవడంతో అతని ఆట ముగిసింది. ఆ తర్వాత వచ్చిన మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లో కూడా అతని యజమానుల పార్టీ ఓడిపోవడంతో అతని షట్టర్ కూడా పడిపోయింది. ఇక భారత వ్యతిరేక లాబీ తాజా నాటకమే ఈ '#కాక్రోచ్ పార్టీ' (Cockroach Party) అనే సర్కస్. ఈ కాక్రోచ్ పార్టీ స్థాపకుడు #అభిజిత్ దీపక్ అనే వ్యక్తి. ఇతను గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సోషల్ మీడియా బాధ్యతలు చూసుకున్న #ఆప్ కార్యకర్త. ప్రస్తుతం మోదీ ప్రభుత్వానికి
వ్యతిరేకంగా జెన్-జీ (Gen-Z) ని సమీకరించి ఏదో ఉద్యమం నడుపుతున్నాడని ప్రజలు అపోహ పడుతున్న ఇతను నివసించేది ఇండియాలో కూడా కాదు. అమెరికాలోని ఏ మారుమూల ప్రాంతంలోనో కూర్చుని ఇతని కార్యకలాపాలన్నీ నడిపిస్తున్నాడు. 'మోదీకి వ్యతిరేకం' అనే ట్యాగ్ రావడంతో, మోదీ మరియు బీజేపీ వ్యతిరేకులకు ఒక కొత్త #ఆశాకిరణం దొరికినట్లయింది. 2019లో #ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నాడని, #హురియత్ తరహా వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నాడని ఆరోపిస్తూ పూణే పోలీస్ స్టేషన్లో ఇతనిపై ఒక ఫిర్యాదు కూడా నమోదై ఉంది. కాక్రోచ్ జనతా పార్టీ 'X' (ట్విట్టర్) అకౌంట్ను నిర్వహిస్తున్న రెండవ వ్యక్తి నబీల్ షేక్. ఇతను దుబాయ్లో స్థిరపడినప్పటికీ, ప్రస్తుతం అమెరికా నుంచి దీన్ని ఉపయోగిస్తున్నాడు. వీరి 'X' అకౌంట్ను ఇప్పటికే సస్పెండ్ చేశారని సమాచారం. వాస్తవాలు తెలియని కొంతమంది విదూషకులు తప్ప, ఇలాంటి సర్కస్ ఫీట్లతో బీజేపీని లేదా భారతదేశాన్ని కూలదోయగలరని ఇంకెవరూ నమ్మరు. పైన పేర్కొన్న వారంతా మోదీతో, బీజేపీతో పోరాడాలని చూసి.. చివరకు ఆయుధాలు కింద పడేసి విశ్రాంతి తీసుకుంటున్నవారే. అలాంటి వాళ్ళ వల్ల కానిది, ఇక నాలుగు ఇన్స్టాగ్రామ్ ఐడీలతో ఏమవుతుంది? కొత్త డ్రామాలు మొదలుపెట్టి సోషల్ మీడియాలో లైవ్గా ఉండటానికి ప్రయత్నించండి, ఎప్పటికీ మోదీ మరియు బీజేపీ ఇలాగే ఇక్కడే ఉంటారు... వారి వెనుక భారతీయ ప్రజలు కూడా కొండంత అండగా నిలబడి ఉంటారు! 🇮🇳💪
- శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం డిప్యూటీ MRO శ్రీ గస్తీ నారాయణస్వామి గారి ఆత్మీయ పదవీ విరమణ మరియు సన్మాన కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ సత్యసాయి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సోమల ప్రకాష్ నాయుడు గారు.. సోమల ప్రకాష్ నాయుడు గారు మాట్లాడుతూ డిప్యూటీ MRO నారాయణ స్వామి గారి గురించి ఆయన ముదిగుబ్బ మండలానికి చేసిన మంచి గురించి ప్రజలకు తెలియజేశారు... ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కిసాన్ మోర్చా నాయకులు పసుపులేటి వెంకటేష్ గారు పీవీ శివకుమార్ గారు దేశు నారాయణ గారు ఆర్వేటి గంగప్ప గారు నాగభూషణ గారు జనార్ధన గారు రాములు గారు2
- ప్రొద్దుటూరులో ప్లాస్టిక్ వినియోగంపై తనిఖీలు: మున్సిపల్ కమిషనర్ ప్రొద్దుటూరు పట్టణంలో నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగంపై కమిషనర్ విశ్వనాథ్ శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. శానిటేషన్ విభాగం సిబ్బందితో కలిసి కమిషనర్ చేపలు, కోళ్లు, మాంసం దుకాణాలను తనిఖీ చేశారు. పర్యావరణానికి హాని కలిగించే, క్యాన్సర్ వ్యాధికి కారణమయ్యే నిషేధిత సింగిల్ ఈజ్ ప్లాస్టిక్ కవర్లు,కప్పులు, ఇతర ఉత్పత్తులను వ్యాపారులు స్వచ్ఛందంగా అప్పగించాలని ఆదేశించారు.1
- ముర్రుపాల ప్రాముఖ్యతను ప్రతి తల్లికి వివరించాలి: డా. శ్రీగిరీష ప్రసవించిన అరగంటలోపు శిశువుకు ముర్రుపాలు పట్టించడం అత్యంత ముఖ్యమని పీలేరు మండలం తలుపుల పీహెచ్సీ ప్రధాన వైద్యాధికారి డా. శ్రీగిరీష అన్నారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించే ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలని క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ఆరు నెలల వరకు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అవే పూర్తి పౌష్టికాహారమని తెలిపారు. తల్లిపాలు శిశువు ఆరోగ్యం, ఎదుగుదల, రోగనిరోధక శక్తి పెంపుతో పాటు మానసిక వికాసానికి కూడా దోహదపడతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి తల్లికి ముర్రుపాల ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ముర్రుపాల ప్రాముఖ్యతను ప్రతి తల్లికి వివరించాలి: డా. శ్రీగిరీష ప్రసవించిన అరగంటలోపు శిశువుకు ముర్రుపాలు పట్టించడం అత్యంత ముఖ్యమని పీలేరు మండలం తలుపుల పీహెచ్సీ ప్రధాన వైద్యాధికారి డా. శ్రీగిరీష అన్నారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించే ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలని క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ఆరు నెలల వరకు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అవే పూర్తి పౌష్టికాహారమని తెలిపారు. తల్లిపాలు శిశువు ఆరోగ్యం, ఎదుగుదల, రోగనిరోధక శక్తి పెంపుతో పాటు మానసిక వికాసానికి కూడా దోహదపడతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి తల్లికి ముర్రుపాల ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు.1
- గోరింటాకుల ప్రత్యేక అలంకరణలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దర్శనం రాయదుర్గం పట్టణం కోటలో వెలిసిన నగరేశ్వర కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆషాడమాసం సందర్భంగా అమ్మవారు గోరింటాకు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పురోహితులు మంజునాథ్ శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి గోరింటాకులతో విశేషంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. మహిళా భక్తాదులు పెద్ద ఎత్తున ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆషాడమాసంలో ప్రత్యేకించి అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని పురోహితులను సూచించారు.1
- మదనపల్లి కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున ఆశ కార్యకర్తలు ధర్నా... అన్నమయ్య జిల్లా. మదనపల్లి తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు మదనపల్లి కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ధర్నాలో పాల్గొన్న కార్యకర్తలు తమకు నెలకు కనీస వేతనంగా రూ.26 వేల చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్న తమకు గ్రాట్యూటీ, పింఛన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు ఇతర ఉద్యోగ భద్రతా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం తాము అందుకుంటున్న పారితోషికంతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని, పెరుగుతున్న జీవన వ్యయాలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని వారు పేర్కొన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.ధర్నా నేపథ్యంలో కలెక్టరేట్ పరిసరాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షించారు. కార్యక్రమం శాంతియుతంగా కొనసాగింది.1
- వై.ఎస్. షర్మిల త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని అలిపిరి మెట్ల మార్గంలో మోకాళ్లపై నడిచి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి కలికిరి నేస్తం న్యూస్.. పీలేరు: 31జూలై 2026: ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల ఇటీవల అనారోగ్యానికి గురై శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం కోలుకుంటున్న నేపథ్యంలో, ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో చురుకుగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి శుక్రవారం అలిపిరి మెట్ల మార్గంలో మొకాళ్లపై నడిచి తిరుమల చేరుకుని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. ఈ సందర్భంగా బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తున్న వై.ఎస్. షర్మిల సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని, మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో కొనసాగాలని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం శ్రీవారికి టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కలకడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ భాష, రాష్ట్ర లీగల్ సెల్ సభ్యుడు రవి, మంగునాయక్, శ్రీనివాస్, అనిల్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు షర్మిల అభిమానులు పాల్గొని వై.ఎస్. షర్మిల త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.1
- విశేష అలంకారం లో ప్రత్యేక పూజలు అందుకున్న శ్రీ విరూపాక్షి మారెమ్మ తల్లి. పుంగనూరు బస్టాండ్ కు సమీపాన వెలసిన శ్రీ విరూపాక్షి మారెమ్మ తల్లి ఆలయంలో శనివారం నాడు ఉదయత్పూర్వమే పంచామృతాలు, సుగంధ ద్రవ్యములతో అభిషేకము గావించి,ఫల పుష్పాలను సమర్పించి అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి విశేష అలంకరణ చేసి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. ఆపై ఆలయ అర్చకులు అమ్మవారి తీర్ధప్రసాదాలను భక్తులకు పంచిపెట్టారు.1
- వైయస్ ఆనంద్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ నివాళి పులివెందులలో వైఎస్ జగన్ పెదనాన్న వైఎస్ ఆనంద్ రెడ్డి నిన్న మృతిచెందిన విషయం తెలిసిందే.ఆయన నివాసానికి మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ చేరుకున్నారు. అనంతరం ఆయన మృతదేహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.1