12న వైఎస్ఆర్సిపి 15వ ఆవిర్భావ దినోత్సవం మండపేట నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించాలి. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పిలుపు మండపేట: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 వసంతాలు పూర్తి చేసుకుని 16వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా.. ఈ నెల 12న (గురువారం) మండపేట నియోజకవర్గం లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పండుగలా నిర్వహించాలని తోట త్రిమూర్తులు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గడిచిన 15 ఏళ్లలో పార్టీ ఎన్నో సవాళ్లను అధిగమించిందని, వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో చెరగని ముద్ర వేసిందని తోట పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న అప్రజాస్వామిక విధానాలు, కార్యకర్తలపై జరుగుతున్న అక్రమ దాడులను ఎదుర్కొంటూ ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ పోరాటం చేస్తోందని వివరించారు. ఈ తరుణంలో ఆవిర్భావ దినోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా నిర్వహించాలన్నారు. ప్రతి గ్రామం, వార్డు, పట్టణ, మండల కేంద్రాల్లో పార్టీ జెండాలను పెద్ద ఎత్తున ఎగురవేయాలి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు శుభ్రం చేసి, పూలమాలలతో ఘనంగా నివాళులర్పించాలని పిలుపునిచ్చారు. మండపేట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కూడా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉదయం 10.00 గంటలకు కార్యక్రమం నిర్వహించబడును.
12న వైఎస్ఆర్సిపి 15వ ఆవిర్భావ దినోత్సవం మండపేట నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించాలి. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పిలుపు మండపేట: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 వసంతాలు పూర్తి చేసుకుని 16వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా.. ఈ నెల 12న (గురువారం) మండపేట నియోజకవర్గం లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పండుగలా నిర్వహించాలని తోట త్రిమూర్తులు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గడిచిన 15 ఏళ్లలో పార్టీ ఎన్నో సవాళ్లను అధిగమించిందని, వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో చెరగని ముద్ర వేసిందని తోట పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న అప్రజాస్వామిక విధానాలు, కార్యకర్తలపై జరుగుతున్న అక్రమ దాడులను ఎదుర్కొంటూ ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ పోరాటం చేస్తోందని వివరించారు. ఈ తరుణంలో ఆవిర్భావ దినోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా నిర్వహించాలన్నారు. ప్రతి గ్రామం, వార్డు, పట్టణ, మండల కేంద్రాల్లో పార్టీ జెండాలను పెద్ద ఎత్తున ఎగురవేయాలి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు శుభ్రం చేసి, పూలమాలలతో ఘనంగా నివాళులర్పించాలని పిలుపునిచ్చారు. మండపేట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కూడా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉదయం 10.00 గంటలకు కార్యక్రమం నిర్వహించబడును.
- తన కళ్ళెదురుగా జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తన మానవత్వాన్ని చాటుకున్నారు.బుధవారం మండపేట నుండి ద్వారపూడి వైపు వెళుతున్న ఆటో, ద్వారపూడి నుండి మండపేట వస్తున్న మోటార్ సైకిల్ తాపేశ్వరం మలుపులో రెండూ ఒకదానినొకటి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు ఆటో పల్టీ కొట్టింది. దీంతో ఆటో లో వెళుతున్న ఆరుగురు, మోటార్ సైకిల్ పై వస్తున్న ఇద్దరూ గాయాలపాలయ్యారు. సరిగ్గా అదే సమయంలో అటుగా వస్తున్న ఎమ్మెల్యే వేగుళ్ళ ఈ ప్రమాదాన్ని చూసి వెంటనే స్పందించారు. మరో ఆలోచన లేకుండా క్షతగాత్రులను తన కార్ లో మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులతో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వేగుళ్ళ సేవాభావాన్ని పలువురు ప్రశంసించారు.1
- 🙏😭1
- ट्रम्प का बड़ा दावा ईरान कर देगा सरेंडर1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం... బూర్గంపాడు మండలంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన. దోమల వాగు చెరువు క్రింద ఎండిపోతున్న 600 ఎకరాలు వరి పంటకి సీతారామ ప్రాజెక్టు నీళ్లు వదిలిన ఎమ్మెల్యే.2
- అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రం. అడవుల్లో ఆదివాసీల ఆర్తనాదాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. వాకపల్లి ఘటన జరిగి నేటికి 18 ఏళ్లు గడిచినా, ఆ బాధ ఇప్పటికీ తగ్గలేదు. న్యాయం కోసం పోరాడిన ఆదివాసి మహిళల కన్నీటి గాధ ఇప్పటికీ సమాజ మనసులను కదిలిస్తోంది. చిన్న ఊరైన వాకపల్లి, కానీ అక్కడ జరిగిన ఘటన మాత్రం పెద్ద గాయంగా మారింది. అప్పట్లో జరిగిన ఆ దారుణం ఆదివాసి మహిళల జీవితాలను కలచివేసింది. న్యాయం కోసం వారు ఎన్నో సంవత్సరాలుగా కోర్టుల తలుపులు తట్టినా, సమాజం మాత్రం వారి కన్నీళ్లకు తగిన విలువ ఇవ్వలేదనే ఆవేదన ఇంకా ఉంది. వాకపల్లి ఘటన ఒక గ్రామానికే పరిమితమైన విషయం కాదు; అది ఆదివాసి మహిళల గౌరవం, హక్కులు, న్యాయం కోసం జరిగిన దీర్ఘ పోరాటానికి ప్రతీకగా నిలిచింది. అడవుల్లో నివసించే ఆదివాసీల అర్థనాదాలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. నేటికీ వాకపల్లి ఒక ముగియని కథగా మిగిలిపోయింది. ఆ గ్రామం చిన్నదైనా, అక్కడి గాయం మాత్రం పెద్దది. ఆ గాయానికి నిజమైన న్యాయం జరిగే వరకు ఆదివాసీల మనసుల్లోని బాధ తీరదని స్థానికులు చెబుతున్నారు.1
- Post by Shyam1
- Post by Anji Raju1
- 🙏😭1