Shuru
Apke Nagar Ki App…
బద్వేలు: నియోజకవర్గం లోని కాశినాయన మండలం బాలాయపల్లి గ్రామము నాగేళ్ల వెంకటేశ్వర రెడ్డి పొలానికి 11 కెవి విద్యుత్ కరెంటు వైర్లు పెట్టడంతో విద్యుత్ షాక్ తో రెండు ఎద్దులు మృతి చెందాయి. రెండు లక్షల రూపాయలు కాడి ఎద్దులు మృతి చెందడంతో లబోదిబోమంటున్న ఎద్దుల యజమాని నాగేళ్ల పుల్లారెడ్డి కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగారు. సంఘటనా స్థలానికి వెళ్లి కాశినాయన పోలీసులు దర్యాప్తు చేపట్టారు..
జీ.మౌలాలి.
బద్వేలు: నియోజకవర్గం లోని కాశినాయన మండలం బాలాయపల్లి గ్రామము నాగేళ్ల వెంకటేశ్వర రెడ్డి పొలానికి 11 కెవి విద్యుత్ కరెంటు వైర్లు పెట్టడంతో విద్యుత్ షాక్ తో రెండు ఎద్దులు మృతి చెందాయి. రెండు లక్షల రూపాయలు కాడి ఎద్దులు మృతి చెందడంతో లబోదిబోమంటున్న ఎద్దుల యజమాని నాగేళ్ల పుల్లారెడ్డి కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగారు. సంఘటనా స్థలానికి వెళ్లి కాశినాయన పోలీసులు దర్యాప్తు చేపట్టారు..
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- బద్వేలు : మల్లా రెడ్డి వయస్సు 80 సం,, అను వ్యక్తి వై. ఎస్. ఆర్ కడప జిల్లా బద్వేలు మండలంలోని గొడుగునూరు గ్రామం నందు సగిలేరు చెక్ డ్యామ్ నందు నీటిలో ప్రమాదవసత్తు పడి చనిపోయారు. చెక్ డ్యామ్ నీటిలో నుండి బాడీ ని తిసి పోలీస్ వారికి S. F. O బద్వేలు ఫైర్ సిబ్బంది అప్పగించారు. వివరాలు లోకి వెళ్తే పుట్టాయిపల్లె పంచాయతీ గొడుగునూరు గ్రామంలో ఉండే బైసాని మల్లారెడ్డి వయసు( 80 )సంవత్సరాలు నీటిలో ప్రమాదవసత్తు పడి మరణించారు.ఆయనకి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు. ఆయన పెద్ద అల్లుడు వంకెల పెద్దపోలి రెడ్డి ప్రముఖ వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గా . ఆయన అన్నకుమారుడు ప్రస్తుతం బైసాని ప్రతాప్ రెడ్డి కడప జిల్లా తెలుగుదేశం పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..1
- కడప అల్లాహ్ 23 24 251
- Post by మీ శ్రేయోభిలాషి1
- తిరుపతి నడిబొడ్డు లక్ష్మీపురం సర్కిల్ వద్ద అగ్ని ప్రమాదం. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణహాని లేకపోవడం చాలా సంతోషకరమైన విషయం అని స్థానికులు తెలియజేస్తున్నారు.1
- Post by Chand Basha (సప్తమందిర సముదాయం) official1
- శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కోర్టులో బాంబు కలకలం కోర్టు కాంప్లెక్స్ నుండి బయటకు వచ్చిన జ్యుడిషియల్ కోర్టు సిబ్బంది,కక్షిదారులు జిల్లా కోర్టు ఆదేశాల మేరకు మధ్యాహ్నం 12 గంటల 5 నిముషాల కు 12 ఆర్డి ఎక్స్ బాంబులు పేలుతుంది అనే మెయిల్ సమాచారం వచ్చినట్లు తెలిపిన కోర్టు అధికారులు. అయితే సమయం గడచిపోవడంతో ఉత్తిదేనని ఊపిరి పీల్చుకున్న అధికారులు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.3
- మదనపల్లి ఘటనపై స్పందించిన కర్నూల్ రేంజ్ DIG1
- బద్వేలు:రంజాన్ పవిత్ర మాసం ప్రారంభం కావడంతో బద్వేలు పట్టణంలోని పెద్ద మజీద్ ను మునిసిపల్ కమీషనర్ నరసింహారెడ్డి సందర్శించారు.ఈ సందర్భంగా మసీదు పరిసరాలను పరిశీలించిన కమీషనర్ నరసింహారెడ్డి, మత పెద్దల విజ్ఞప్తి మేరకు రంజాన్ మాసం మొత్తం లైటింగ్, శానిటేషన్, వాటర్ సప్లై సంబంధిత ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ముఖ్యంగా రాత్రి ప్రార్థనల సమయంలో సరిపడా వీధి దీపాలు పనిచేసేలా చూడాలని, మసీదు చుట్టుపక్కల పారిశుధ్య పనులు క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఇంచార్జి ఇన్స్పెక్టర్ రమణయ్య, ఇంచార్జి టిపిబిఓ నరసయ్య ముస్లిం మత పెద్దలు మహుబూబ్ భాష (బిగ్ బాస్), నూరుల్లా, మస్తాన్ మౌలాలి, భాష తదితరులు పాల్గొన్నారు.1