logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సిపిఐ ఆధ్వర్యంలో ఆత్మకూరు నియోజవర్గ జనరల్ బాడీ సమావేశం : ఆత్మకూర్ మున్సిపాలిటీ పరిధి అయినటువంటి హిల్ రోడ్ సమీపంలో ఉన్న నేతాజీ క్లబ్ నందు ఆత్మకూరు నియోజవర్గ జనరల్ బాడీ సమావేశం సిపిఐ ఆత్మకూరు టౌన్ కార్యదర్శి జంగం నాగరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమం నందు సిపిఐ జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్ర సాయి, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు వినోదిని, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి యామాల మధు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి నాగేంద్ర సాయి మాట్లాడుతూ 1925 నుంచి 2026 వరకు 101 ఏళ్ళ ఉద్యమ స్థానంలో ఎన్నో ముళ్లదారులు దాటుకొని, ఎర్ర పూల వనాలను ఏర్పాటు చేసుకున్న పార్టీ సిపిఐ అని ఆయన కొనియాడారు. పేద ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, ఇళ్ల స్థలాలను పేదలకు ఇవ్వడానికి ప్రభుత్వ మీద ఒత్తిడి తీసుకొచ్చి, పేదల కళను నెరవేర్చేందుకు ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఐదు లక్షల రూపాయలను మంజూరు చేయాలని, ఐదు లక్షలు మంజూరు చేసే వరకు వాళ్ళ ఇంటి బాడుగల మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని సిపిఐ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం రాష్ట్ర సమితి సభ్యులు వినోధిని,సిపిఐ జిల్లా సహయ కార్యదర్శి యామాల మధు మాట్లాడుతూ సిపిఐ పార్టీ పేదల, బడుగు, బలహీన వర్గాల పట్ల ప్రజలకు సామాజిక న్యాయం, ఆత్మగౌరవం సాధించేందుకు, జనగణనలో,కుల గణన చేపట్టాలని కార్మిక,ఉద్యోగ కర్షక చట్టాలు, యువత ఉద్యోగ,ఉపాధ్యాయ అవకాశాల కోసం అనేక త్యాగాలను ఉద్యమాలను చేస్తూ వస్తుందని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మాలకొండయ్య, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి టీ.శీనయ్య సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఆర్. ఉమా,సోఫియా,ఇండ్ల అంకమ్మ, సి.పి ఐ ఆత్మకూరు మున్సిపల్ సభ్యులు బెల్లంకొండ హాజరత్తయ్య, చెంచయ్య మాలకొండయ్య,వాసు తదితరులు పాల్గొన్నారు.

7 hrs ago
user_Muralikrishna న్యూస్ రిపోర్టర్
Muralikrishna న్యూస్ రిపోర్టర్
సంగం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
7 hrs ago
2414a88b-5fe7-434c-b04f-9833efb11084

సిపిఐ ఆధ్వర్యంలో ఆత్మకూరు నియోజవర్గ జనరల్ బాడీ సమావేశం : ఆత్మకూర్ మున్సిపాలిటీ పరిధి అయినటువంటి హిల్ రోడ్ సమీపంలో ఉన్న నేతాజీ క్లబ్ నందు ఆత్మకూరు నియోజవర్గ జనరల్ బాడీ సమావేశం సిపిఐ ఆత్మకూరు టౌన్ కార్యదర్శి జంగం నాగరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమం నందు సిపిఐ జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్ర సాయి, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు వినోదిని, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి యామాల మధు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి నాగేంద్ర సాయి మాట్లాడుతూ 1925 నుంచి 2026 వరకు 101 ఏళ్ళ ఉద్యమ స్థానంలో ఎన్నో ముళ్లదారులు దాటుకొని, ఎర్ర పూల వనాలను ఏర్పాటు చేసుకున్న పార్టీ సిపిఐ అని ఆయన కొనియాడారు. పేద ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, ఇళ్ల స్థలాలను పేదలకు ఇవ్వడానికి ప్రభుత్వ మీద ఒత్తిడి తీసుకొచ్చి, పేదల కళను నెరవేర్చేందుకు ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఐదు లక్షల రూపాయలను మంజూరు చేయాలని, ఐదు లక్షలు మంజూరు చేసే వరకు వాళ్ళ ఇంటి బాడుగల మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని సిపిఐ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం రాష్ట్ర సమితి సభ్యులు వినోధిని,సిపిఐ జిల్లా సహయ కార్యదర్శి యామాల మధు మాట్లాడుతూ సిపిఐ పార్టీ పేదల, బడుగు, బలహీన వర్గాల పట్ల ప్రజలకు సామాజిక న్యాయం, ఆత్మగౌరవం సాధించేందుకు, జనగణనలో,కుల గణన చేపట్టాలని కార్మిక,ఉద్యోగ కర్షక చట్టాలు, యువత ఉద్యోగ,ఉపాధ్యాయ అవకాశాల కోసం అనేక త్యాగాలను ఉద్యమాలను చేస్తూ వస్తుందని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మాలకొండయ్య, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి టీ.శీనయ్య సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఆర్. ఉమా,సోఫియా,ఇండ్ల అంకమ్మ, సి.పి ఐ ఆత్మకూరు మున్సిపల్ సభ్యులు బెల్లంకొండ హాజరత్తయ్య, చెంచయ్య మాలకొండయ్య,వాసు తదితరులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • బద్వేలు:మా సోదరుని పై పెట్టిన అక్రమ కేసు గురించి న్యాయ పోరాటం చేస్తాం అని వైయస్సార్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ వంకెల పెద్ద పోలి రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారి స్వగృహం నందు నిర్వహించిన పాత్రికేయుల సమావేశం లో మాట్లాడుతూరెండు రోజుల క్రితం మా సోదరుడు బద్వేలు జడ్.పి.టి.సి చిన్న పోలి రెడ్డి ని ఎటువంటి నోటీస్ లేకుండా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.ఏది అయితే పోలీస్ లు కేసు నమోదు చేసి న FIR రిపోర్ట్ మరియు రిమాండ్ రిపోర్ట్ లో 2010 మరియు 2011 వ సంవత్సరానికి సంబంధించి మా సోదరుడు సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న కాలం లో ICDP కి సంబంధించి 34 లక్షల రూపాయలు అవినీతి జరిగింది అని పేర్కొనడం జరిగిందని.ప్రదానంగా 2014 నుండి 2019 వరకు తెలుగు దేశం ప్రభుత్వం అధికారం లో ఉన్నది నిజంగా మేము తప్పు చేసి ఉంటే అప్పుడు మీ ప్రభుత్వం లో చర్యలు ఎందుకు తీసుకోలేదు అని సూటిగా ప్రశ్నిస్తున్నాని.నిజంగా మేము తప్పు చేసి ఉంటే 2019 నుండి 2024 వరకు మా ప్రభుత్వం అధికారం లో ఉన్నది మేము ఏదో ఒకటి మేనేజ్ చేసుకునే వాళ్ళం కదా ? మా మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన ఇప్పటి CEO మహేష్ కుమార్ చేసిన అవకతవకల గుర్తించి మా ప్రభుత్వంలో CEO నుండి క్లర్క్ గా డిమోషన్ ఇవ్వడం జరిగింది అని తెలిపారు.ఈ మహేష్ కుమార్ అనే వ్యక్తిని తెలుగు దేశం పార్టీ నాయకులు మళ్ళీ నీకు ఉద్యోగం లో ప్రమోషన్ కల్పిస్తామని ఆశ చూపి లొంగ తీసుకొని మా మీద ఒక అక్రమ కంప్లైంట్ ఇప్పించడం జరిగింది అని ధ్వజమెత్తారు. ఒక అవినీతి ఉద్యోగి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం చాలా హాస్యాస్పదమన్నారు.మా రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకమాజీ ఎమ్మెల్యే విజయమ్మ ,వారి కుమారుడు రితేష్ రెడ్డి ఇద్దరూ కలిసి కుట్ర పన్ని మా మీద అక్రమ కేసులు పెట్టించి రిమాండ్ కు తరలించడం జరిగింది అని తెలిపారు. బద్వేలు రూరల్ మరియు మున్సిపాలిటీ పరిధి లో మాకు బలమైన వర్గం,బంధుత్వం ఉన్న కారణంగా ఏదో ఒక రకంగా మమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా వచ్చే స్థానిక ఎన్నికల లోపు మా మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీయాలని చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అని తెలిపారు. మాకు ఎన్ని ఇబ్బదు లు పెట్టినా మా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ,యం.పి అవినాష్ రెడ్డి , జిల్లా అధ్యక్షుడు రవీంద్ర నాథ్ రెడ్డి ,ఎమ్మెల్సీ డి సి గోవింద రెడ్డి ,ఎమ్మెల్యే డా.దాసరి సుధ మరియు మా నాయకులు, కార్యకర్తలు ఎల్లవేళలా మా కుటుంబానికి అండగా నిలవడం జరిగింది అని తెలిపారు.మాకు కష్ట కాలంలో ఒక ధైర్యాన్ని,భరోసా ను కల్పించినా వీరందరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని అన్నారు. కచ్చితంగా ఈ అక్రమ కేసు గురించి న్యాయస్థానం ను ఆశ్రయించి న్యాయం జరిగేలా పోరాడతాతం అని తెలిపారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ జయరాం రెడ్డి,కౌన్సిలర్ ఓబుల్ రెడ్డి పాల్గొన్నారు.
    2
    బద్వేలు:మా సోదరుని పై పెట్టిన అక్రమ కేసు గురించి న్యాయ పోరాటం చేస్తాం అని వైయస్సార్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ వంకెల పెద్ద పోలి రెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా వారి స్వగృహం నందు నిర్వహించిన పాత్రికేయుల సమావేశం లో  మాట్లాడుతూరెండు రోజుల క్రితం మా సోదరుడు బద్వేలు జడ్.పి.టి.సి  చిన్న పోలి రెడ్డి ని ఎటువంటి నోటీస్ లేకుండా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.ఏది అయితే పోలీస్ లు కేసు నమోదు చేసి న FIR రిపోర్ట్ మరియు రిమాండ్ రిపోర్ట్ లో 2010 మరియు 2011 వ సంవత్సరానికి సంబంధించి మా సోదరుడు సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న కాలం లో ICDP కి సంబంధించి 34 లక్షల రూపాయలు అవినీతి జరిగింది అని పేర్కొనడం జరిగిందని.ప్రదానంగా 2014 నుండి 2019 వరకు తెలుగు దేశం ప్రభుత్వం అధికారం లో ఉన్నది నిజంగా మేము తప్పు చేసి ఉంటే అప్పుడు మీ ప్రభుత్వం లో చర్యలు ఎందుకు తీసుకోలేదు అని సూటిగా ప్రశ్నిస్తున్నాని.నిజంగా మేము తప్పు చేసి ఉంటే 2019 నుండి 2024 వరకు మా ప్రభుత్వం అధికారం లో ఉన్నది మేము ఏదో ఒకటి మేనేజ్ చేసుకునే వాళ్ళం కదా ?
మా మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన ఇప్పటి CEO మహేష్ కుమార్  చేసిన అవకతవకల గుర్తించి మా ప్రభుత్వంలో CEO నుండి క్లర్క్ గా డిమోషన్ ఇవ్వడం జరిగింది అని తెలిపారు.ఈ మహేష్ కుమార్ అనే వ్యక్తిని తెలుగు దేశం పార్టీ నాయకులు మళ్ళీ నీకు ఉద్యోగం లో ప్రమోషన్ కల్పిస్తామని ఆశ చూపి లొంగ తీసుకొని మా మీద ఒక అక్రమ కంప్లైంట్ ఇప్పించడం జరిగింది అని ధ్వజమెత్తారు.
ఒక అవినీతి ఉద్యోగి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం చాలా హాస్యాస్పదమన్నారు.మా రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకమాజీ ఎమ్మెల్యే  విజయమ్మ ,వారి కుమారుడు  రితేష్ రెడ్డి  ఇద్దరూ కలిసి కుట్ర పన్ని మా మీద అక్రమ కేసులు పెట్టించి రిమాండ్ కు తరలించడం జరిగింది అని తెలిపారు.
బద్వేలు రూరల్ మరియు మున్సిపాలిటీ పరిధి లో మాకు బలమైన వర్గం,బంధుత్వం ఉన్న కారణంగా ఏదో ఒక రకంగా మమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా వచ్చే స్థానిక ఎన్నికల లోపు మా మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీయాలని చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అని తెలిపారు.
మాకు ఎన్ని ఇబ్బదు లు పెట్టినా మా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి  ,యం.పి  అవినాష్ రెడ్డి , జిల్లా అధ్యక్షుడు  రవీంద్ర నాథ్ రెడ్డి ,ఎమ్మెల్సీ  డి సి గోవింద రెడ్డి ,ఎమ్మెల్యే  డా.దాసరి సుధ  మరియు మా నాయకులు, కార్యకర్తలు ఎల్లవేళలా మా కుటుంబానికి అండగా నిలవడం జరిగింది అని తెలిపారు.మాకు కష్ట కాలంలో  ఒక ధైర్యాన్ని,భరోసా ను కల్పించినా  వీరందరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని అన్నారు.
కచ్చితంగా ఈ అక్రమ కేసు గురించి న్యాయస్థానం ను ఆశ్రయించి న్యాయం జరిగేలా పోరాడతాతం అని తెలిపారు.
ఈ కార్యక్రమం లో సర్పంచ్  జయరాం రెడ్డి,కౌన్సిలర్ ఓబుల్ రెడ్డి పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • కలసపాడు మండలం ముద్దంవారిపల్లె కు గ్రామానికి చెందిన ఇమాన్యుల్, కాశి నాయన మండలం గంగనపల్లి గ్రామానికి చెందిన దిలీప్ అనే దళిత యువకులు అనుమానస్పద రీతిలో ఇటీవల మృతి చెందారు. బుధవారం వారి కుటుంబ సభ్యులను ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వరుసగా దళిత యువకులను టార్గెట్ చేస్తూ హత మారిస్తే ఊరుకోమని హెచ్చరించారు. దళిత యువకుడు దిలీప్ మృతి ఆత్మహత్య కాదని ప్రేమ వ్యవహార హత్య అన్నారు. ఈ కేసులో పోలీసు ఉన్నతాధికారులు నీరు కార్చకుండా సమగ్ర విచారణ చేపట్టి నిందితులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దిలీప్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవాల్సిన అంత పిరికివాడు కాదని ఆయన అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్వయంగా ఆ యువకుడే తన తల్లిని చూసుకోవాలని తాను ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని తనపై కొందరు దుండగులు దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారని పోలీసులకు వాగ్మూలం ఇచ్చాడన్నారు. ఇవన్నీ క్లుప్తంగా ఉన్నాయని వాటిపై సమగ్ర విచారణ చేస్తే నిజమైన నిందితులు దొరుకుతారన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డిని గొడ్డలితో నరికి గుండెపోటుగా చిత్రీకరించి ప్రచారాలు చేశారని ఆయన అన్నారు. తెలుగు నేలపై హత్యలు ఆత్మహత్యలుగా, ప్రమాదవశాత్తు జరిగే మరణాలుగా మారతున్నాయంటే అవి ఒక్క కడప జిల్లాలోనేని ఆయన ఆరోపించారు. దిలీప్ మృతి కూడా కేవలం సెల్ టవర్ ఆధారంగా కాకుండా మరో కోణంలో విచారించాలని పోలీసులను కోరారు.
    2
    కలసపాడు మండలం ముద్దంవారిపల్లె కు గ్రామానికి చెందిన ఇమాన్యుల్, కాశి నాయన మండలం గంగనపల్లి గ్రామానికి చెందిన దిలీప్ అనే దళిత యువకులు అనుమానస్పద రీతిలో ఇటీవల మృతి చెందారు. బుధవారం వారి కుటుంబ సభ్యులను  ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వరుసగా దళిత యువకులను టార్గెట్ చేస్తూ హత మారిస్తే ఊరుకోమని హెచ్చరించారు. దళిత యువకుడు దిలీప్ మృతి ఆత్మహత్య కాదని ప్రేమ వ్యవహార హత్య అన్నారు. ఈ కేసులో పోలీసు ఉన్నతాధికారులు నీరు కార్చకుండా సమగ్ర విచారణ చేపట్టి నిందితులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దిలీప్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవాల్సిన అంత పిరికివాడు కాదని ఆయన అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్వయంగా ఆ యువకుడే తన తల్లిని చూసుకోవాలని తాను ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని తనపై కొందరు దుండగులు దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారని పోలీసులకు వాగ్మూలం ఇచ్చాడన్నారు. ఇవన్నీ క్లుప్తంగా ఉన్నాయని వాటిపై సమగ్ర విచారణ చేస్తే నిజమైన నిందితులు దొరుకుతారన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డిని గొడ్డలితో నరికి గుండెపోటుగా చిత్రీకరించి ప్రచారాలు చేశారని ఆయన అన్నారు. తెలుగు నేలపై హత్యలు ఆత్మహత్యలుగా, ప్రమాదవశాత్తు జరిగే మరణాలుగా మారతున్నాయంటే అవి ఒక్క కడప జిల్లాలోనేని ఆయన ఆరోపించారు. దిలీప్ మృతి కూడా కేవలం సెల్ టవర్ ఆధారంగా కాకుండా మరో కోణంలో విచారించాలని పోలీసులను కోరారు.
    user_Obaiah Journalist
    Obaiah Journalist
    జర్నలిస్ట్ పోరుమామిళ్ళ, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • तिरुमाला जाते समय घी से भरा टैंकर पलट गया कडप्पा: तिरुमाला मंदिर में घी ले जा रहा एक टैंकर कोंडापुरम मंडल के पास राष्ट्रीय राजमार्ग 67 पर पलट गया रविवार शाम को कडपा जिले में घी फैल गया, जिसके चलते ग्रामीणों ने गिरे हुए घी को डिब्बों में इकट्ठा करना शुरू कर दिया। पुलिस ने बताया कि वाहन में इंदापुर की एक डेयरी इकाई से तिरुमाला तक लगभग 21,000 लीटर घी ले जाया जा रहा था। यह दुर्घटना एतुरु गांव के पास चित्रावती नदी के पुल के नजदीक हुई, जब कथित तौर पर गलत दिशा से एक कार आ रही थी। वाहन से बचने की कोशिश में चालक ने नियंत्रण खो दिया और टैंकर पलट गया। कुछ घी सड़क पर गिर गया जबकि टैंकर से और घी रिसने लगा, जिसे देखकर ग्रामीण इकट्ठा हो गए और उसे बाल्टियों और डिब्बों में भर लिया। कोंडापुरम पुलिस मौके पर पहुंची और भीड़ को तितर-बितर किया। ड्राइवर और सफाईकर्मी को मामूली चोटें आईं। मामला दर्ज कर लिया गया है और पुलिस ने कहा है कि दुर्घटना के कारणों का पता लगाने के लिए जांच चल रही है।
    1
    तिरुमाला जाते समय घी से भरा टैंकर पलट गया
कडप्पा: तिरुमाला मंदिर में घी ले जा रहा एक टैंकर कोंडापुरम मंडल के पास राष्ट्रीय राजमार्ग 67 पर पलट गया
रविवार शाम को कडपा जिले में घी फैल गया, जिसके चलते ग्रामीणों ने गिरे हुए घी को डिब्बों में इकट्ठा करना शुरू कर दिया।
पुलिस ने बताया कि वाहन में इंदापुर की एक डेयरी इकाई से तिरुमाला तक लगभग 21,000 लीटर घी ले जाया जा रहा था। यह दुर्घटना एतुरु गांव के पास चित्रावती नदी के पुल के नजदीक हुई, जब कथित तौर पर गलत दिशा से एक कार आ रही थी। वाहन से बचने की कोशिश में चालक ने नियंत्रण खो दिया और टैंकर पलट गया।
कुछ घी सड़क पर गिर गया जबकि टैंकर से और घी रिसने लगा, जिसे देखकर ग्रामीण इकट्ठा हो गए और उसे बाल्टियों और डिब्बों में भर लिया।
कोंडापुरम पुलिस मौके पर पहुंची और भीड़ को तितर-बितर किया। ड्राइवर और सफाईकर्मी को मामूली चोटें आईं।
मामला दर्ज कर लिया गया है और पुलिस ने कहा है कि दुर्घटना के कारणों का पता लगाने के लिए जांच चल रही है।
    user_Chandrasekhar
    Chandrasekhar
    Tirupati (Rural), Andhra Pradesh•
    9 hrs ago
  • ఎవరి హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందో మీరే చూడండి!
    1
    ఎవరి హయాంలో ఆర్థిక  విధ్వంసం జరిగిందో మీరే చూడండి!
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • శ్రీ సుగుటూరు గంగమ్మ తల్లి జాతరలో పాల్గొన్న చల్లా బాబురెడ్డి గారు పుంగనూరు నందు అత్యంత వైభవం గా నిర్వహించే శ్రీ శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వర్యులు శ్రీ చల్లా రామచంద్రారెడ్డి
    2
    శ్రీ సుగుటూరు గంగమ్మ తల్లి జాతరలో పాల్గొన్న చల్లా బాబురెడ్డి గారు
పుంగనూరు నందు అత్యంత వైభవం గా నిర్వహించే శ్రీ శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వర్యులు శ్రీ చల్లా రామచంద్రారెడ్డి
    user_MAA PUNGANUR NEWS
    MAA PUNGANUR NEWS
    Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • Post by Anji Raju
    1
    Post by Anji Raju
    user_Anji Raju
    Anji Raju
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • L&T కంపెనీ నిర్లక్ష్యం వల్లే అగ్ని ప్రమాదం : ఫైర్ గుంటూరు:L&T కంపెనీ నిర్లక్ష్యం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని ఫైర్ డీజీపీ వెంకటరమణ అన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. పక్క పొలంలో మంటలు వ్యాపించి ఎండు గడ్డి మీద ఉన్న పైపులకు అంటుకున్నాయని చెప్పారు. గతంలో నరేంద్ర మోదీ వచ్చిన సమయంలో కూడా ఇదే విధంగా జరిగిందన్నారు. పైపుల స్టాక్ను అక్కడ నుంచి వేరే ప్రాంతాలకు తరలించాలని గుత్తేదారు సంస్థకు ఆదేశాలు ఇచ్చామన్నారు.
    1
    L&T కంపెనీ నిర్లక్ష్యం వల్లే అగ్ని ప్రమాదం : ఫైర్
గుంటూరు:L&T కంపెనీ నిర్లక్ష్యం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని ఫైర్ డీజీపీ వెంకటరమణ అన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. పక్క పొలంలో మంటలు వ్యాపించి ఎండు గడ్డి మీద ఉన్న పైపులకు అంటుకున్నాయని చెప్పారు. గతంలో నరేంద్ర మోదీ వచ్చిన సమయంలో కూడా ఇదే విధంగా జరిగిందన్నారు. పైపుల స్టాక్ను అక్కడ నుంచి వేరే ప్రాంతాలకు తరలించాలని గుత్తేదారు సంస్థకు ఆదేశాలు ఇచ్చామన్నారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • బద్వేలు : బద్వేలు మున్సిపాలిటీలో మరియు ముఖ్యంగా మైనార్టీ వార్డు అయినటువంటి 13వ వార్డులో రంజాన్ మాసం అయినా కూడా మున్సిపాలిటీ అధికారులు గానీ ,మున్సిపాలిటీలో ఉన్న శానిటైజర్ అధికారులు గానీ రంజాన్ మాసం స్టార్ట్ అయ్యి 21 రోజులు అయిపోయిన గాని ఎటువంటి క్లీనింగ్ చేయలేదు అని ముఖ్యంగా బద్వేలు మున్సిపాలిటీ కమిషనర్ నరసింహారెడ్డి కి ఎన్నోసార్లు చెప్పిన గాని పట్టించుకోవడం లేదు అని స్థానికులు పోతున్నారు. ఇప్పటికైనా కాలువలను శుభ్రం చేయాలని విన్నవిస్తున్నారు.
    1
    బద్వేలు : బద్వేలు మున్సిపాలిటీలో మరియు ముఖ్యంగా మైనార్టీ వార్డు అయినటువంటి 13వ వార్డులో రంజాన్ మాసం అయినా కూడా మున్సిపాలిటీ అధికారులు గానీ ,మున్సిపాలిటీలో ఉన్న శానిటైజర్ అధికారులు గానీ రంజాన్ మాసం స్టార్ట్ అయ్యి 21 రోజులు అయిపోయిన గాని ఎటువంటి క్లీనింగ్ చేయలేదు అని ముఖ్యంగా బద్వేలు మున్సిపాలిటీ కమిషనర్ నరసింహారెడ్డి కి ఎన్నోసార్లు చెప్పిన గాని పట్టించుకోవడం లేదు అని స్థానికులు పోతున్నారు. ఇప్పటికైనా కాలువలను శుభ్రం చేయాలని విన్నవిస్తున్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.