Shuru
Apke Nagar Ki App…
జె ఈ ఈ మెయిన్స్ లో ఆర్క అఖండ విజయం మంగళవారం ప్రకటించిన జెఈఈ మెయిన్స్ లో 48 మంది ఆర్క విద్యార్థులు జె ఈ ఈ అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించి ఆర్కా విద్యా సంస్థ గొప్పతనాన్ని చాటరన్నారు. ఈ సందర్భంగా కాలేజీ చైర్మన్ శ్రీరాములు మాట్లాడుతూ అర్హత సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా ఆర్క విద్యా సంస్థ విద్యా ప్రమాణాల్లో రాజీ పడకుండా ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు కావలసిన అన్ని రకాల సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. 48 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించడం అంతేకాకుండా కోన కంచి వైష్ణవి 99.97% అత్యున్నత పర్సంటేజ్ సాధించడం విద్యా సంస్థకే గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ అనిల్ కుమార్ వాసుబాబు శ్రీనివాస్ పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
Journalist SIDDHU
జె ఈ ఈ మెయిన్స్ లో ఆర్క అఖండ విజయం మంగళవారం ప్రకటించిన జెఈఈ మెయిన్స్ లో 48 మంది ఆర్క విద్యార్థులు జె ఈ ఈ అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించి ఆర్కా విద్యా సంస్థ గొప్పతనాన్ని చాటరన్నారు. ఈ సందర్భంగా కాలేజీ చైర్మన్ శ్రీరాములు మాట్లాడుతూ అర్హత సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా ఆర్క విద్యా సంస్థ విద్యా ప్రమాణాల్లో రాజీ పడకుండా ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు కావలసిన అన్ని రకాల సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. 48 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించడం అంతేకాకుండా కోన కంచి వైష్ణవి 99.97% అత్యున్నత పర్సంటేజ్ సాధించడం విద్యా సంస్థకే గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ అనిల్ కుమార్ వాసుబాబు శ్రీనివాస్ పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- జెఈఈ మెయిన్–2026 ఫలితాలలో భాష్యం అద్భుత ప్రతిభ..ఓపెన్ కేటగిరీలో 100 పర్సంటేజీ తో ఆలిండియా టాపర్ టి.దుర్గా సుప్రభాత్ Shot News:జెఈఈ మెయిన్ – 2026 ఫలితాలలో భాష్యం బఐటి జెఈఈ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. మంగళవారం చంద్రమౌళినగర్లోని భాష్యం మెయిన్ క్యాంపస్లో ఆయన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్లో జరిగిన జేఈఈ మెయిన్ పరీక్షలో టి.దుర్గా సుప్రభాత్ ఆంధ్రప్రదేశ్ నుండి 100 పర్సంటైల్ సాధించి చరిత్ర సృష్టించాడన్నారు. టి.దుర్గా సుప్రభాత్ 100 పర్సంటైల్తో పాటు ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 11వ ర్యాంకును సాధించాడన్నారు.1
- నరసరావుపేట మండలం లింగంగుంటలో రాజకీయ ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీ సోషల్ మీడియా ప్రెసిడెంట్ హన్నుపై టీడీపీ నేతలు దాడి చేశారని ఆయన బంధువులు ఆరోపించారు. ఈ దాడిలో హన్నుకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తక్షణమే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధిత బంధువులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనకుండా పోలీసులు నిఘా ఉంచారు. దాడికి గల పూర్తి కారణాలు మరియు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.1
- Post by V Ramarao1
- Post by Ramprasad islavath1
- చాలా చక్కటి పోస్ట్! అందరికీ అర్ధమైయ్యేట్లు వువరించారు. అందరూ విని పాటించాల్సిన విషయాలు. *చక్కని ఆరోగ్యం కోరుకునేవారు,40సం.పైబడిన వారు ఈ వీడియో చూడడానికి సమయం కేటాయించండి. ఫాలోఅవ్వండి.*2
- 👉 రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి నల్గొండ ఆర్ & బి శాఖ మాత్యుల క్యాంప్ కార్యాలయం (ఇందిరా భవన్)లో జిల్లా కలెక్టర్ మరియు అధికారులతో రబీ ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు. 👉 యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 👉 అన్ని కొనుగోలు కేంద్రాలకు అవసరమైనన్ని లారీలు అందుబాటులో ఉంచాలని సూచించారు. 👉 రాత్రి, పగలు లైటింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు. 👉 ఎక్కువగా ధాన్యం వచ్చే గ్రామాలను గుర్తించి ప్రత్యేకంగా విశ్లేషణ చేయాలని సూచించారు. 👉 ఆ గ్రామాలకు అదనపు లారీలు పంపి రవాణా వేగవంతం చేయాలని చెప్పారు. 👉 రోడ్లపై ధాన్యం పేరుకుపోకుండా అవసరమైతే పాఠశాలలు, ఫంక్షన్ హాళ్ల వద్ద తాత్కాలిక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 👉 రైతులు మరియు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు తాగునీరు, నీడ వంటి మౌలిక వసతులు తప్పనిసరిగా కల్పించాలని తెలిపారు. 👉 నల్గొండ నియోజకవర్గంలో సుమారు 2.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాబోయే అవకాశం ఉందని అంచనా. ➡️ ధాన్యం సేకరణలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సమన్వయంతో పనిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.1
- రేపు తెరుచుకోనున్న కేదార్నాథ్ ఆలయం రేపు ఉదయం 8 గంటలకు తెరుచుకోనున్న కేదార్నాథ్ టెంపుల్ వేదమంత్రాలు, సంప్రదాయ పూజల అనంతరం తెరుచుకోనున్న ఆలయం భక్తులకు రేపటి నుంచే కేదారేశ్వరుడి దర్శనం కేదార్నాథ్ ఆలయం సర్వాంగసుందరంగా ముస్తాబు 51 క్వింటాళ్ల పూలతో ఆలయానికి అలంకరణ...1
- గుంటూరు: ప్రత్తిపాడులో అంకమ్మ గుడి సెంటర్ వద్ద ఆర్టీసీ బస్సు టైర్ క్రింద మహిళ పడిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది.ఈ సంఘటనలోరెండు కాళ్లు నుజ్జునుజ్ అయ్యాయి.ప్రత్తిపాడు మిరపకాయలకు కూలి పని చేసుకుని బస్సు ఎక్కే క్రమంలో జారిపడి ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురి అయిన మహిళ పెదనందిపాడు కు చెందిన బొమ్మతోటి సౌదామని అనే మహిళ గా గుర్తించారు.1