Shuru
Apke Nagar Ki App…
उत्तर प्रदेश के संभल असमोली में अपना हक पार्टी के नेता अजय यादव ने एक जनसभा में बोलते हुए यादव समुदाय से मथुरा में कृष्ण जन्मभूमि की "मुक्ति" और कृष्ण मंदिर के निर्माण के लिए काम करने का आग्रह किया। उन्होंने इसे प्रत्येक यादव का कर्तव्य बताया और कहा कि पहला कदम अनुरोध करना होगा, और यदि वह विफल होता है, तो दूसरा युद्ध होगा। इन यादव भाइयों को लगता है की मुसलमान इनको वोट देकर इनकी सरकार बनाएगा?
MAKKI TV NEWS
उत्तर प्रदेश के संभल असमोली में अपना हक पार्टी के नेता अजय यादव ने एक जनसभा में बोलते हुए यादव समुदाय से मथुरा में कृष्ण जन्मभूमि की "मुक्ति" और कृष्ण मंदिर के निर्माण के लिए काम करने का आग्रह किया। उन्होंने इसे प्रत्येक यादव का कर्तव्य बताया और कहा कि पहला कदम अनुरोध करना होगा, और यदि वह विफल होता है, तो दूसरा युद्ध होगा। इन यादव भाइयों को लगता है की मुसलमान इनको वोट देकर इनकी सरकार बनाएगा?
- SomanKasaragod, Kerala🙏on 11 July
- SomanKasaragod, Kerala🙏on 11 July
- SomanKasaragod, Kerala🙏on 11 July
- SomanKasaragod, Kerala🙏on 11 July
- SomanKasaragod, Kerala🙏on 11 July
- SomanKasaragod, Kerala🙏on 11 July
- SomanKasaragod, Kerala🙏on 11 July
More news from Medak and nearby areas
- Post by Nagesh Thalari3
- మోసం చేసి భూమి లాగేశాడు లబోదిబోమంటున్న బాధితుడు. పలమనేరు డిసెంబర్ 18( ప్రజా ప్రతిభ) అప్పు ఇస్తానని నమ్మించి మోసంతో భూమి లాగేశాడని విషయం తెలుసుకున్న బాధితుడు శంకరప్ప లబోదిబోమంటున్న కన్నీటి గాథ గురువారం వెలుగు చూసింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు గంగవరం మండలం మేలుమాయి పంచాయతీ జె. కొత్తూరు గ్రామం వాల్మీకి మొగిలప్ప కుమారుడు శంకరప్పకు సర్వే నెంబర్ 756/1సి/1 లో 2.12 సెంట్లు భూమి ఉందని తెలిపాడు. సదరు భూమిలో వ్యవసాయం చేసుకోవడానికి డబ్బు అవసరమైందని పలమనేర్ టౌన్ బసవన్న కట్ట వీధిలో ఉన్న రామ స్వామి కుమారుడు శ్రీనివాసులు శెట్టిని అప్పు అడిగానని వివరించాడు. తనకు మద్యం అలవాటు ఉందని దాని ఆసరాగా తీసుకొని శ్రీనివాసులు శెట్టి తనను మద్యం మత్తు లోకి దించి డబ్బులు ఇస్తానని పలమనేరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద కాగితాల్లో సంతకం పెట్టమని నమ్మించారన్నారు. ఈ భూమిపై గంగవరం సొసైటీ బ్యాంకులో 2021లో రూ 66,000 లోను తీసుకున్నానని ఇంతవరకు చెల్లించి లేదన్నారు. అప్పు ఇస్తానని నమ్మించి మోసం చేసిన శ్రీనివాసులు శెట్టి సంతకాలు తీసుకున్న పేపర్లు ద్వారా దొడ్డిదారుల్లో మా కుటుంబ సభ్యులు అనుమతులు లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా తెలిసిందన్నారు. ఇప్పటి వరకు భూమిని తానే సాగు చేసుకుంటున్నానని, ప్రభుత్వం మంజూరు చేసే రైతు భరోసా, కిసాన్ డబ్బులు తన అకౌంట్లోకే పడుతున్నాయన్నారు. మోసం చేసిన విషయాన్ని తెలుసుకొని శ్రీనివాసులు శెట్టి వద్దకు వెళ్లి అడగగా ఎప్పుడో నాకు అమ్మేశావని, భూమి కావాలంటే 9 లక్షలు రూపాయలు చెల్లిస్తే తిరిగి రాసిస్తానని లేకుంటే ఇతరులకు అమ్మేస్తానని బెదిరి స్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఆ భూమి తప్ప వేరే మార్గం లేదని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డిఓ, తహసిల్దారు స్పందించి పరిశీలించి నాకు మద్యం తాపించి భూమి కొట్టేయాలని ఉద్దేశంతో డబ్బు ఇవ్వకుండా మోసం చేసిన శ్రీనివాసులు శెట్టి పై చట్టపరమైన చర్యలు తీసుకుని ఈ పేద వాడికి న్యాయం చేయాలని కోరాడు.1
- Post by Omnamashivaya S1
- విజయవాడలో అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠా అరెస్టు1
- Post by KLakshmi Devi1
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1