Shuru
Apke Nagar Ki App…
కర్నాటి క్రిష్ణయ్య నగర్ లో సిపిఐ మండల కార్యదర్శి మారిశెట్టి వెంకటేశ్వరరావు పర్యటన!! ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామంలోని కర్నాటి క్రిష్ణయ్య నగర్ లో ఇండ్లు చుట్టూ చేరిన వరద ప్రాంతాన్ని సందర్శించిన నేలకొండపల్లి మండల సిపిఐ కార్యదర్శి మారిశెట్టి వెంకటేశ్వరరావు. ఈసందర్భంగా అధికారులతో మాట్లాడి ఇక్కడ ఇండ్ల చుట్టూ చేరిన వరద సమస్య లేకుండా, ఇక్కడ నివాసము ఉంటుంన్న ప్రజలకు అసౌకర్యం కలకుండా చేయాలని అధికారులతో మాట్లాడిన మారిశెట్టి వెంకటేశ్వరరావు. ఇండ్లు చుట్టూ వరద చేయడం వలన బోరు బావుల్లో మురికి నీరు చేరుట వలన విపరీతంగా వాసన వస్తుంది. కావున అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు గుడిమెట్ల శ్రీనివాసరావు, బడుగు మాధవరావు గుగులోతు స్వామి తదితరులు పాల్గొన్నారు.
Shivaji Prees Repoter
కర్నాటి క్రిష్ణయ్య నగర్ లో సిపిఐ మండల కార్యదర్శి మారిశెట్టి వెంకటేశ్వరరావు పర్యటన!! ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామంలోని కర్నాటి క్రిష్ణయ్య నగర్ లో ఇండ్లు చుట్టూ చేరిన వరద ప్రాంతాన్ని సందర్శించిన నేలకొండపల్లి మండల సిపిఐ కార్యదర్శి మారిశెట్టి వెంకటేశ్వరరావు. ఈసందర్భంగా అధికారులతో మాట్లాడి ఇక్కడ ఇండ్ల చుట్టూ చేరిన వరద సమస్య లేకుండా, ఇక్కడ నివాసము ఉంటుంన్న ప్రజలకు అసౌకర్యం కలకుండా చేయాలని అధికారులతో మాట్లాడిన మారిశెట్టి వెంకటేశ్వరరావు. ఇండ్లు చుట్టూ వరద చేయడం వలన బోరు బావుల్లో మురికి నీరు చేరుట వలన విపరీతంగా వాసన వస్తుంది. కావున అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు గుడిమెట్ల శ్రీనివాసరావు, బడుగు మాధవరావు గుగులోతు స్వామి తదితరులు పాల్గొన్నారు.
More news from Guntur and nearby areas
- Post by KLakshmi Devi1
- భారత్ మాత కి జై 🇮🇳1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి 🙏1
- Post by Nirmal KR NEWS 3691
- రన్నింగ్ లో ఉన్న ఫ్యాన్సీ షాపు అమ్మకానికి గలదని ప్రకటన, నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ మెయిన్ రోడ్డు నుండి పెట్రోల్ బంకు ఎదురు వీధి సమీపంలో, తిప్పరాజు వారి వీధి మూర్తి హాస్పిటల్ ప్రక్కన చిన్న బజార్ పెద్ద బజార్ పోవు కూడలి వద్ద గల, శ్రీ రాజేశ్వరి ఫ్యాన్సీ షాపు, 35 సంవత్సరాల నుండి రన్నింగ్ లో ఉన్న రెండు అంకణాల షాపు అన్నట్లోని స్టాక్ తో సహా ఆరు లక్షల రూపాయలకు అమ్మకానికి కలదు. ఆసక్తి కలిగిన వారు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని వారు క్రింది ఫోన్ నెంబర్ 91 83413 86888 కు సంప్రదించగలరు తెలియజేస్తున్నారు.1
- స్వచ్ఛభారత్ – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శేషాద్రి నగర్లో శుభ్రత కార్యక్రమం. స్వచ్ఛభారత్ – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గం పాడిపేట పంచాయతీలోని శేషాద్రి నగర్లో ప్రభుత్వం నాయకుల ఆధ్వర్యంలో శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కాలనీలో పారిశుధ్య పనులు చేపట్టి, ప్రజలకు పరిశుభ్రత ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. స్వచ్ఛత ప్రతి పౌరుడి బాధ్యతని నాయకులు పేర్కొంటూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పంచాయతీ కార్యదర్శి వారి సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.1
- పోలాకి: అర్హత కలిగిన వారికి గృహాలు మంజూరు చెయ్యండి.. జడ్పిటిసి అర్హత కలిగిన నిరుపేదలకు గృహాలు అందించేందుకు కృషి చేయాలని జడ్పిటిసి ధర్మాన కృష్ణ చైతన్య ఆదేశించారు. శనివారం పోలాకి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన, హౌసింగ్ శాఖ అధికారులతో మాట్లాడుతూ, ఏ ప్రభుత్వమైనా నిరుపేదలకు అందాల్సిన పథకాలను అందించాలని సూచించారు. గత ప్రభుత్వంలో నిర్మించుకున్న గృహాలకు అవసరమైన బిల్లులు మంజూరు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో సభ్యులు పాల్గొన్నారు.1
- మనసున్న వారు మూర్కులకు మృగం క్రూరమైన వారికి కూడా సహాయం చేయగలరు1