Shuru
Apke Nagar Ki App…
విద్యార్థుల క్షేత్రస్థాయి పర్యటన క్షేత్ర పర్యటనలతో విద్యార్థులలో విజ్ఞానం పెరుగుతుందని దండేపల్లి మండలంలోని గుడిరేవు ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం బుచ్చయ్య అన్నారు. సోమవారం పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి జైపూర్ మండలంలోని ధర్మల్ పవర్ స్టేషన్, శైవ క్షేత్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా కేంద్రాల విశిష్టతల గురించి విద్యార్థులకు ఆయన వివరించారు. క్షేత్రస్థాయి పర్యటనలు విషయ పరిజ్ఞానాన్ని పెంచుతాయని హెచ్ఎం బుచ్చయ్య వివరించారు.
P.G.Murthy
విద్యార్థుల క్షేత్రస్థాయి పర్యటన క్షేత్ర పర్యటనలతో విద్యార్థులలో విజ్ఞానం పెరుగుతుందని దండేపల్లి మండలంలోని గుడిరేవు ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం బుచ్చయ్య అన్నారు. సోమవారం పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి జైపూర్ మండలంలోని ధర్మల్ పవర్ స్టేషన్, శైవ క్షేత్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా కేంద్రాల విశిష్టతల గురించి విద్యార్థులకు ఆయన వివరించారు. క్షేత్రస్థాయి పర్యటనలు విషయ పరిజ్ఞానాన్ని పెంచుతాయని హెచ్ఎం బుచ్చయ్య వివరించారు.
More news from Nizamabad and nearby areas
- Post by Madhavpatil Jadav2
- Post by Ravi Poreddy1
- Post by Nagesh Thalari3
- Post by KLakshmi Devi2
- నెల్లూరు నగరంలోని తిక్కన్న టెలిఫోన్ భవన్ బృందావన్ సమీపంలో గల శ్రీ దుర్గా హాస్పిటల్ నందు విలేకరుల సమావేశాన్ని డాక్టర్ యశోదర గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం డిసెంబర్ 21వ తేదీ ఆదివారం తమ పూర్వీకుల జ్ఞాపకార్థం దుర్గా హాస్పిటల్ నందు ఉచిత మెగా క్యాంపు మరియు ఉచిత పరీక్షలు మరియు మందులు ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. వచ్చిన పేషెంట్లకు భోజన వస్తి కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రత్యేకంగా గర్భిణీలకు గర్భసంచి నరాల బలహీనత తలనొప్పి పిల్లలు లేని సమస్య వెన్నుపూస తదితర ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ వైద్య శిబిరంలో న్యూరో సర్జన్ డాక్టర్ పి ఎస్ రెడ్డి మరియు ప్రసూతి మరియు గర్వకోస వ్యాధి నిపుణులు డాక్టర్ యశోదర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది.1
- మీరు ఇది చూశారా?1
- స్వామియే శరణమయ్యప్ప...1
- మోడ్రన్ హరిదాసు : విష్ణు నామ సంకీర్తనలు పాడుచు వీధులు తిరుగుచున్న మోడరన్ హరిదాసు1