logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*వైఎస్ఆర్సిపి యువజన విభాగం ఆధ్వర్యంలో జరిగిన యువత పోరు కార్యక్రమానికి 1500 మందికి పైగా తరలివచ్చిన యువత* *జెండా ఊపి యువత పోరు.. కార్యక్రమాన్ని ప్రారంభించిన.. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.* *యువత సమస్యల పై వినూత్న రీతిలో రిక్షా తొక్కుతూ నిరసన తెలియజేసిన యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున.* *నెల్లూరు ఓల్డ్ జడ్పీ ఆఫీస్ నుంచి కలెక్టరేట్ వరకు.. యువతకు ప్రభుత్వం చేస్తున్న.. అన్యాయాలను.. ఎండగడుతూ సాగిన ర్యాలీ* *యువత పోరు విజయవంతం కావడంతో.. హర్షం వ్యక్తం చేస్తున్న యువత.* ---------------------------------------- నెల్లూరు వైఎస్సార్సీపీ *యువజన విభాగం జిల్లా అధ్యక్షులు, కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున గారి ఆధ్వర్యంలో నిర్వహించిన యువత పోరు కార్యక్రమానికి 1500 మందికి పైగా యువత భారీగా తరలివచ్చారు.* ఈ కార్యక్రమానికి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ & *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* హాజరై.. యువజన పోరు ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా .. *ప్రభుత్వం యువతకు చేస్తున్న అన్యాయాలను.. నినదీస్తూ..యువత ప్లకార్డులు చేత పట్టుకొని ర్యాలీ నిర్వహించారు* ర్యాలీ లో జిల్లా యువజన విభాగం అధ్యక్షులు, *ఊటుకూరు నాగార్జున వినూత్న రీతిలో.. రిక్షా తొక్కుతూ.. యువత పడుతున్న ఇబ్బందుల పై.. నిరసన తెలియజేశారు.* ఓల్డ్ జడ్పీ కార్యాలయం నుంచి.. కలెక్టరేట్ వరకు.. *యువత, నిరుద్యోగుల ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో.. ర్యాలీ హోరెత్తింది.* అనంతరం కలెక్టరేట్ వద్దకు..చేరుకొని వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు,కార్పొరేటర్ *ఊటుకూరు నాగార్జున, వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి, వైఎస్ఆర్సిపి యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చీదెళ్ల కిషన్ లు.. DRO భాస్కర్ రావు గారికి.. యువత ఎదుర్కొంటున్న సమస్యలపై మెమోరాండం అందజేసి.. యువత, నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు.* • నిరుద్యోగ భృతి పేరుతో బాబు చంద్రబాబు యువతను దగా చేశారని.. వైఎస్ఆర్సిపి రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి చీదెళ్ల కిషన్ అన్నారు. • రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సిపి నేతలపై అక్రమ కేసులు పెడుతున్నప్పటికీ.. చంద్రబాబు చేత తల్లికి వందనం అమలు చేయించిన ఘనత వైఎస్ఆర్సిపి యువజన విభాగానిదేనన్నారు. • రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం మెడలు వంచి యువత కు నిరుద్యోగ భృతి కూడా.. యువతకు అందే విధంగా వైఎస్ఆర్సిపి పోరాటం చేస్తుందని తెలిపారు. ▪️ ఈరోజు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుమేరకు.. యువత పోరు కార్యక్రమాన్ని జిల్లాలో దిగ్విజయంగా నిర్వహించామని వై సి పి విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి అన్నారు. ▪️ ఈరోజు చంద్రబాబు చేస్తున్న అన్యాయాలకు.. యువతతో పాటు విద్యార్థులు కూడా ఎంతో నష్టపోతున్నారని తెలిపారు. ▪️ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు.. విడుదల చేయకపోవడంతో.. చదువు పూర్తి చేసుకొన్న విద్యార్థులు కళాశాలల నుంచి.. సర్టిఫికెట్లు తీసుకోలేక.. ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కార్పోరేటర్ *ఊటుకూరు నాగార్జున* మాట్లాడుతూ.. 👉 ఈరోజు జిల్లాలో వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుమేరకు.. నెల్లూరు సిటీ వైసిపి ఇన్చార్జి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి సహకారంతో జిల్లాలో పెద్ద ఎత్తున యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. 👉 వైఎస్ఆర్సిపి ఇచ్చిన ఒక పిలుపుతో.. జిల్లా నలుమూలల నుంచి యువత ఉప్పెనలా యువత పోరు కార్యక్రమానికి తరలి రావడం జరిగిందన్నారు. 👉 ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే .. కూటమి ప్రభుత్వంపై ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందన్నారు. 👉 ఎన్నికల సమయంలో చంద్రబాబు యువతను మభ్యపెట్టి.. ఓట్లు వేయించుకొని..ఈ రోజు వారికి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని అన్నారు. 👉 కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం పూర్తవుతున్నప్పటికీ.. యువతకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబు అమలు చేయలేదని అన్నారు. 👉 అధికారంలోకి రాగానే యువతకు 3వేల రూపాయల నిరుద్యోగ భృతి, ఏడాదికి 5 లక్షల ఉద్యోగాలు.. కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు.. ఈరోజు ఆ హామీలన్ని మరచి.. అధికారంలోకి రాగానే యువతను వెన్నుపోటు పొడిచారని అన్నారు. 👉 చంద్రబాబు నాయుడి జీవితం అబద్దాల పుట్ట అని అన్నారు. 👉 ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు దుర్మార్గపు పాలనపై పుస్తకం విడుదల చేయడం జరిగిందని.. అదే చంద్రబాబు జీవితంలో ఇప్పటివరకు చేసిన తప్పులను లెక్కిస్తూ పుస్తకాలను రచిస్తే.. అబద్ధాలు చంద్రన్న మోసాల- బాబు అని ఊరికో లైబ్రరీ పెట్టాల్సి వస్తుందన్నారు. 👉 రెండు లక్షల 50 వేల మంది వాలంటీర్లకు.. అబద్ధపు హామీలు..ఇచ్చి మోసం చేశారని.. అలాగే ఏడాదికి ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువతను చంద్రబాబు మోసం చేశారని తెలిపారు. 👉 మరోపక్క రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతుంటే.. చంద్రబాబు జబర్దస్త్ స్కిట్లతో ఎంజాయ్ చేస్తున్నారని మండిపడ్డారు. 👉 రాష్ట్రంలో ఆడబిడ్డలపై హత్యలు,మానభంగాలు పెచ్చు మీరిపోయాయని.. వాటిని నిలువరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. 👉 ఈరోజు చంద్రబాబు మోసపూరిత హామీలను నమ్మి నిలువునా మోసపోయామని ప్రజలు గ్రహించి.. .. మళ్ళి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలనను తెచ్చుకోవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని అన్నారు. 👉 ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరి మార్చుకొని.. యువతకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని.. లేదంటే భవిష్యత్తులో వైఎస్ఆర్సిపి మరింత ఉధృతంగా పోరుబాట సాగిస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

on 23 June
user_SRIHARI POONDLA
SRIHARI POONDLA
Journalist Nellore Urban, Spsr Nellore•
on 23 June
ee7c5ddd-2511-4dcb-a1b6-58e86a1f7419

*వైఎస్ఆర్సిపి యువజన విభాగం ఆధ్వర్యంలో జరిగిన యువత పోరు కార్యక్రమానికి 1500 మందికి పైగా తరలివచ్చిన యువత* *జెండా ఊపి యువత పోరు.. కార్యక్రమాన్ని ప్రారంభించిన.. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.* *యువత సమస్యల పై వినూత్న రీతిలో రిక్షా తొక్కుతూ నిరసన తెలియజేసిన యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున.* *నెల్లూరు ఓల్డ్ జడ్పీ ఆఫీస్ నుంచి కలెక్టరేట్ వరకు.. యువతకు ప్రభుత్వం చేస్తున్న.. అన్యాయాలను.. ఎండగడుతూ సాగిన ర్యాలీ* *యువత పోరు విజయవంతం కావడంతో.. హర్షం వ్యక్తం చేస్తున్న యువత.* ---------------------------------------- నెల్లూరు వైఎస్సార్సీపీ *యువజన విభాగం జిల్లా అధ్యక్షులు, కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున గారి ఆధ్వర్యంలో నిర్వహించిన యువత పోరు కార్యక్రమానికి 1500 మందికి పైగా యువత భారీగా తరలివచ్చారు.* ఈ కార్యక్రమానికి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ & *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* హాజరై.. యువజన పోరు ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా .. *ప్రభుత్వం యువతకు చేస్తున్న అన్యాయాలను.. నినదీస్తూ..యువత ప్లకార్డులు చేత పట్టుకొని ర్యాలీ నిర్వహించారు* ర్యాలీ లో జిల్లా యువజన విభాగం అధ్యక్షులు, *ఊటుకూరు నాగార్జున వినూత్న రీతిలో.. రిక్షా తొక్కుతూ.. యువత పడుతున్న ఇబ్బందుల పై.. నిరసన తెలియజేశారు.* ఓల్డ్ జడ్పీ కార్యాలయం నుంచి.. కలెక్టరేట్ వరకు.. *యువత, నిరుద్యోగుల ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో.. ర్యాలీ హోరెత్తింది.* అనంతరం కలెక్టరేట్ వద్దకు..చేరుకొని వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు,కార్పొరేటర్ *ఊటుకూరు నాగార్జున, వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి, వైఎస్ఆర్సిపి యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చీదెళ్ల కిషన్ లు.. DRO భాస్కర్ రావు గారికి.. యువత ఎదుర్కొంటున్న సమస్యలపై మెమోరాండం అందజేసి.. యువత, నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు.* • నిరుద్యోగ భృతి పేరుతో బాబు చంద్రబాబు యువతను దగా చేశారని.. వైఎస్ఆర్సిపి రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి చీదెళ్ల కిషన్ అన్నారు. • రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సిపి నేతలపై అక్రమ కేసులు పెడుతున్నప్పటికీ.. చంద్రబాబు చేత తల్లికి వందనం అమలు చేయించిన ఘనత వైఎస్ఆర్సిపి యువజన విభాగానిదేనన్నారు. • రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం మెడలు వంచి యువత కు నిరుద్యోగ భృతి కూడా.. యువతకు అందే విధంగా వైఎస్ఆర్సిపి పోరాటం చేస్తుందని తెలిపారు. ▪️ ఈరోజు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుమేరకు.. యువత పోరు కార్యక్రమాన్ని జిల్లాలో దిగ్విజయంగా నిర్వహించామని వై సి పి విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి అన్నారు. ▪️ ఈరోజు చంద్రబాబు చేస్తున్న అన్యాయాలకు.. యువతతో పాటు విద్యార్థులు కూడా ఎంతో నష్టపోతున్నారని తెలిపారు. ▪️ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు.. విడుదల చేయకపోవడంతో.. చదువు పూర్తి చేసుకొన్న విద్యార్థులు కళాశాలల నుంచి.. సర్టిఫికెట్లు తీసుకోలేక.. ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కార్పోరేటర్ *ఊటుకూరు నాగార్జున* మాట్లాడుతూ.. 👉 ఈరోజు జిల్లాలో వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుమేరకు.. నెల్లూరు సిటీ వైసిపి ఇన్చార్జి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి సహకారంతో జిల్లాలో పెద్ద ఎత్తున యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. 👉 వైఎస్ఆర్సిపి ఇచ్చిన ఒక పిలుపుతో.. జిల్లా నలుమూలల నుంచి యువత ఉప్పెనలా యువత పోరు కార్యక్రమానికి తరలి రావడం జరిగిందన్నారు. 👉 ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే .. కూటమి ప్రభుత్వంపై ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందన్నారు. 👉 ఎన్నికల సమయంలో చంద్రబాబు యువతను మభ్యపెట్టి.. ఓట్లు వేయించుకొని..ఈ రోజు వారికి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని అన్నారు. 👉 కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం పూర్తవుతున్నప్పటికీ.. యువతకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబు అమలు చేయలేదని అన్నారు. 👉 అధికారంలోకి రాగానే యువతకు 3వేల రూపాయల నిరుద్యోగ భృతి, ఏడాదికి 5 లక్షల ఉద్యోగాలు.. కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు.. ఈరోజు ఆ హామీలన్ని మరచి.. అధికారంలోకి రాగానే యువతను వెన్నుపోటు పొడిచారని అన్నారు. 👉 చంద్రబాబు నాయుడి జీవితం అబద్దాల పుట్ట అని అన్నారు. 👉 ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు దుర్మార్గపు పాలనపై పుస్తకం విడుదల చేయడం జరిగిందని.. అదే చంద్రబాబు జీవితంలో ఇప్పటివరకు చేసిన తప్పులను లెక్కిస్తూ పుస్తకాలను రచిస్తే.. అబద్ధాలు చంద్రన్న మోసాల- బాబు అని ఊరికో లైబ్రరీ పెట్టాల్సి వస్తుందన్నారు. 👉 రెండు లక్షల 50 వేల మంది వాలంటీర్లకు.. అబద్ధపు హామీలు..ఇచ్చి మోసం చేశారని.. అలాగే ఏడాదికి ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువతను చంద్రబాబు మోసం చేశారని తెలిపారు. 👉 మరోపక్క రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతుంటే.. చంద్రబాబు జబర్దస్త్ స్కిట్లతో ఎంజాయ్ చేస్తున్నారని మండిపడ్డారు. 👉 రాష్ట్రంలో ఆడబిడ్డలపై హత్యలు,మానభంగాలు పెచ్చు మీరిపోయాయని.. వాటిని నిలువరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. 👉 ఈరోజు చంద్రబాబు మోసపూరిత హామీలను నమ్మి నిలువునా మోసపోయామని ప్రజలు గ్రహించి.. .. మళ్ళి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలనను తెచ్చుకోవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని అన్నారు. 👉 ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరి మార్చుకొని.. యువతకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని.. లేదంటే భవిష్యత్తులో వైఎస్ఆర్సిపి మరింత ఉధృతంగా పోరుబాట సాగిస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • వివాహితను నెల రోజులుగా లైంగికంగా వేధిస్తున్న కాంగ్రెస్ నాయకుడు ఏనుగు రవీందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు దేవేందర్ రెడ్డి కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కాంగ్రెస్ నాయకుడి అరాచకం దేవేందర్ రెడ్డి టార్చర్‌ను భరించలేక తన భర్తకు ఫిర్యాదు చేసిన వివాహిత బాన్సువాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మహిళను వేధిస్తుండగా రెడ్ హ్యాండగా పట్టుకున్న వివాహిత భర్త ఆసుపత్రి నుండి నడిరోడ్డుపై చెప్పులతో కొడుతూ పోలీసులకు అప్పగించిన వివాహిత భర్త దీంతో బాన్సువాడ పోలీస్ స్టేషన్‌కు చేరిన పంచాయితీ బాధితురాలిని, ఆమె భర్తని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు
    1
    వివాహితను నెల రోజులుగా లైంగికంగా వేధిస్తున్న కాంగ్రెస్ నాయకుడు ఏనుగు రవీందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు దేవేందర్ రెడ్డి
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కాంగ్రెస్ నాయకుడి అరాచకం 
దేవేందర్ రెడ్డి టార్చర్‌ను భరించలేక తన భర్తకు ఫిర్యాదు చేసిన వివాహిత
బాన్సువాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మహిళను వేధిస్తుండగా రెడ్ హ్యాండగా పట్టుకున్న వివాహిత భర్త 
ఆసుపత్రి నుండి నడిరోడ్డుపై చెప్పులతో కొడుతూ పోలీసులకు అప్పగించిన వివాహిత భర్త
దీంతో బాన్సువాడ పోలీస్ స్టేషన్‌కు చేరిన పంచాయితీ
బాధితురాలిని, ఆమె భర్తని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist చిట్యాల, నల్గొండ, తెలంగాణ•
    13 hrs ago
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    3 hrs ago
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    1 hr ago
  • భారత్ మాత కి జై 🇮🇳 భారత మాత ముద్దు బిడ్డ భారత రత్న భారత దేశ మాజీ ప్రధాని శ్రీమాన్ అటల్ బిహారీ వాజ్ పాయ్ గారి శత జయంతి
    1
    భారత్ మాత కి జై 🇮🇳 
భారత మాత ముద్దు బిడ్డ భారత రత్న భారత దేశ మాజీ ప్రధాని శ్రీమాన్ అటల్ బిహారీ వాజ్ పాయ్ గారి శత జయంతి
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Malkajgiri, Medchal Malkajgiri•
    12 hrs ago
  • మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్ పాయి చిత్రాన్ని నర్సంపేట పట్టణానికి చెందిన గోకారామస్వామి సబ్బు బిళ్ళపై చిత్రించి పలువురిని ఆబ్బురపరిచారు. అటల్ బిహారీ వాజ్ పాయి 101 జయంతి సందర్భంగా లక్నోలో 65 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం దేశానికి గర్వకారణం అని ఈ సందర్భంగా చిత్రకారుడు గోకారామస్వామి అన్నారు.
    1
    మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్ పాయి చిత్రాన్ని నర్సంపేట పట్టణానికి చెందిన గోకారామస్వామి సబ్బు బిళ్ళపై చిత్రించి పలువురిని ఆబ్బురపరిచారు. అటల్ బిహారీ వాజ్ పాయి 101 జయంతి సందర్భంగా లక్నోలో 65 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం దేశానికి గర్వకారణం అని ఈ సందర్భంగా చిత్రకారుడు గోకారామస్వామి అన్నారు.
    user_Srinivas goud Reporter
    Srinivas goud Reporter
    Journalist నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    23 hrs ago
  • క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ బీసీ జే ఏ సి నేతలు. సంగారెడ్డి పట్టణం లోని ఎఫ్ ఏ సి ప్రార్ధన మందిరం చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొని క్రిస్టియన్ సోదరా సోదరిమనులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా చర్చి పాస్టర్ జి దేవదానం ఆధ్వర్యంలో ప్రార్ధన లు నిర్వహించారు ఇట్టి కార్యక్రమం లో క్రిస్టియన్ సంఘం నాయకులు మేఫి,జీవ రత్నం,లాజర్ ప్రభాకర్, ఐజాక్, జోసెఫ్ ఎలీషా, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రా కార్యదర్శి గోకుల్ కృష్ణ, నాగరాణి బీసీ జే ఏ సి వైస్ చైర్మన్ శ్రీధర్ బీసీ జే ఏ సి మీడియా ప్రతినిధి అమిదిపురం మహేష్ కుమార్ మహేంద్ర బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ సుధాకర్ దేవాదాస్, నాయకులు రమేష్ సురేష్బిక్షపతి, ఆంజనేయులు, మహిళ అధ్యక్షురాలు మంజుల అధికార ప్రతినిధి మంగ గౌడ్, మానస, వీరమణి నిర్మల తదితరులతో పాటు క్రైస్తవులు భారీ సంఖ్య లో పాల్గొన్నారు.
    2
    క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ బీసీ జే ఏ సి నేతలు. సంగారెడ్డి పట్టణం లోని ఎఫ్ ఏ సి ప్రార్ధన మందిరం  చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్  ముఖ్య అతిధిగా పాల్గొని క్రిస్టియన్ సోదరా సోదరిమనులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా చర్చి పాస్టర్ జి దేవదానం ఆధ్వర్యంలో ప్రార్ధన లు నిర్వహించారు ఇట్టి కార్యక్రమం లో క్రిస్టియన్ సంఘం నాయకులు మేఫి,జీవ రత్నం,లాజర్ ప్రభాకర్, ఐజాక్, జోసెఫ్ ఎలీషా, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రా కార్యదర్శి గోకుల్ కృష్ణ, నాగరాణి బీసీ జే ఏ సి వైస్ చైర్మన్ శ్రీధర్ బీసీ జే ఏ సి మీడియా ప్రతినిధి అమిదిపురం మహేష్ కుమార్ మహేంద్ర బీసీ సంక్షేమ సంఘం జిల్లా  కార్యదర్శి శ్రీనివాస్  సుధాకర్ దేవాదాస్, నాయకులు రమేష్ సురేష్బిక్షపతి, ఆంజనేయులు, మహిళ అధ్యక్షురాలు మంజుల అధికార ప్రతినిధి మంగ గౌడ్, మానస, వీరమణి నిర్మల  తదితరులతో పాటు క్రైస్తవులు భారీ సంఖ్య లో పాల్గొన్నారు.
    user_Mahesh Kumar
    Mahesh Kumar
    Sangareddy, Telangana•
    20 hrs ago
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    3 hrs ago
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    1 hr ago
  • దేశ్ కా నేత కైసా హొ అటల్ బిహారీ జైసా హొ అందరే మే ఏక్ సింగారి అటల్ బిహారీ అటల్ బిహారీ.... "కీ" షే" భారత రత్న భారత దేశ మాజీ ప్రధాని శ్రీమాన్ అటల్ బిహారీ వాజ్ పాయ్ గారి జయంతి
    1
    దేశ్ కా నేత కైసా హొ అటల్ బిహారీ జైసా హొ అందరే మే ఏక్ సింగారి అటల్ బిహారీ అటల్ బిహారీ....
"కీ" షే" భారత రత్న భారత దేశ మాజీ ప్రధాని శ్రీమాన్ అటల్ బిహారీ వాజ్ పాయ్ గారి జయంతి
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Malkajgiri, Medchal Malkajgiri•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.