Shuru
Apke Nagar Ki App…
*రంగాపురం కేజీబీవీలో బియ్యం బాగోతం* బుధవారం రాత్రి రెడ్డిగూడెం మండలం రంగాపురం కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయం నుంచి అక్రమంగా తరలిస్తున్న 687 కేజీల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఓ శ్యామల ఆధ్వర్యంలో వ్యాన్లో బ్లాక్ మార్కెట్కు తరలిస్తుండగా ఈ వాహనాన్ని అధికారులు పట్టుకున్నారు. ఈ అక్రమ నిల్వలపై సమగ్ర విచారణ జరిపి కలెక్టర్కు నివేదిక అందజేస్తామని తహశీల్దార్ సుశీల దేవి తెలిపారు.
వేముల నాగరాజు
*రంగాపురం కేజీబీవీలో బియ్యం బాగోతం* బుధవారం రాత్రి రెడ్డిగూడెం మండలం రంగాపురం కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయం నుంచి అక్రమంగా తరలిస్తున్న 687 కేజీల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఓ శ్యామల ఆధ్వర్యంలో వ్యాన్లో బ్లాక్ మార్కెట్కు తరలిస్తుండగా ఈ వాహనాన్ని అధికారులు పట్టుకున్నారు. ఈ అక్రమ నిల్వలపై సమగ్ర విచారణ జరిపి కలెక్టర్కు నివేదిక అందజేస్తామని తహశీల్దార్ సుశీల దేవి తెలిపారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- గుంటూరు జిల్లా ప్రజలు సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలని మంగళవారం SP వకుల్ జిందాల్ సూచించారు. ట్రాఫిక్ చలాన్ల చెల్లింపుల పేరుతో వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా RTOchallan.APK, echallan.APK ລ້ అనధికార లింకులు వస్తున్నాయని అన్నారు. ప్రజలు తెలియక ఈ లింకులను క్లిక్, డౌన్లోడ్ చేయడంవల్ల వారి మొబైల్ ఫోన్లు హ్యాక్కు గురవుతున్నాయన్నారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు చోరీ అవుతాయన్నారు.1
- గుంటూరు జిల్లా ః *అంబటి రాంబాబు కు బెయిల్ మంజూరు* సత్తెనపల్లి లక్కీ డ్రా కేసులో అరెస్టు అయిన అంబటి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు లో రిమాండ్ ఖైదీ గా ఉన్న అంబటి. అంబటి కు కస్టడి పిటిషన్ డిస్మిస్ చేసిన జడ్జి1
- Post by Sk Noori4
- వేమలపల్లి మండలం శేట్టిపాలెం గ్రామంలో యూరియా ఆన్లైన్ విధానాన్ని తీసివేయాలని, రైతాంగానే ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ శ్రేణులు మరియు గ్రామ రైతులు పెద్ద ఎత్తున శేట్టిపాలెం గ్రామ కో-ఆపరేటివ్ బ్యాంక్ ను ముట్టడి చేశారు మరియు యూరియా పంపిణి అడ్డుకున్నారు. పోలీసులు బిజెపి శ్రేణులతో వాగ్వాదం జరగడంతో రైతులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బిజెపి మండల పార్టీ అధ్యక్షులు పెదమాం భరత్ మాట్లాడుతూ యూరియా ఆన్లైన్ విధానం వల్ల రైతులు గోసపడుతున్నారని,, బుకింగ్ సమయం లో రెండు మూడు నిమిషాల్లోనే యూరియా పూర్తిగా అయిపోతుందని, అన్ని గ్రామాలకు సంబంధించిన కో-ఆపరేటివ్ బ్యాంకులలో ఆ గ్రామానికి సంబంధించిన రైతులకు యూరియా అందించాలని పక్క ఊరి రైతులకు ఇవ్వడం వల్ల ఇక్కడి గ్రామ రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆన్లైన్ విధానం వల్ల పాస్ పుస్తకాలు పట్టుకొని రైతులు రోడ్ల వెంట తిరుగుతున్నారని ఆన్లైన్ విధానం తెలియని రైతులు ఒక్క దశలోనూ యూరియా అందలేదని వరి పొలాలకు ఇప్పుడు యూరియా అత్యవసరమని యూరియా అందకపోతే రైతులు తీవ్ర నష్టపోతారని నిరక్షరాశులయిన రైతులు,మహిళా రైతులు,ఆన్లైన్ విధానం వల్ల తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారని, శెట్టిపాలెం గ్రామానికి సంబంధించిన రైతాంగానికి యూరియా దొరకడం లేదు అని ప్రతిరోజు టన్నుల కొద్దీ యూరియా వస్తున్న యూరియా కొరత గ్రామంలో తీవ్రంగా ఉంది, కోపరేట్ సొసైటీ ఉన్నప్పటికీ యూరియా దొరకపోవడం బాధాకరమని తక్షణమే ప్రత్యేకంగా శెట్టిపాలెం గ్రామ రైతులకు యూరియా తీసుకురావాలని AEO కిషన్ నాయక్ వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమం కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జవ్వాజి సత్యనారాయణ యాదవ్, బీజేపీ జిల్లా నాయకులు బోల్లేదు లవయ్య,బీజేపీ గ్రామ వార్డు సభ్యులు పెదమాం ప్రసాద్, ఇరుగుదిండ్ల జ్యోతి నవీన్, బిజెపి నాయకులు ఇరుగుదిండ్ల నరేష్, పేరం విలేకర్, కోల చంద్రయ్య, ఆలకుంట్ల మధు, ఈట మహేష్,జగినాల రమేష్ దుండిగల రేణుక, బోగారి సైదులు, పాలడుగు శంకర్, సతీష్, శీను, మహేష్, రామకృష్ణ, ప్రశాంత్, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.1
- వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని కొత్తపల్లిలో కోతుల బెడద తీవ్రంగా కొనసాగుతుండటంతో, సర్పంచ్ సునీత సమస్యకు వినూత్న పరిష్కారం సూచించారు. గురువారం గ్రామ పంచాయతీ సిబ్బందిలో ఒకరికి ఎలుగుబంటి వేషం ధరించి కోతులను భయపెట్టే ప్రయత్నం చేశారు. ఈ చర్యతో కోతులు తరిమివేయబడటంతో గ్రామస్తులు ఉపశమనం పొందారు. స్థానికులు ఈ వినూత్న ప్రయత్నాన్ని ఆసక్తికరంగా చర్చిస్తున్నారు.1
- కలెక్టరేట్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) మ్యాపింగ్పై జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సమీక్ష సమావేశం నిర్వహించారు. 2025 ఓటర్ జాబితాను 2002 ఎస్.ఐ.ఆర్తో మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రోజుకు కనీసం 50 మ్యాపింగ్లు పూర్తి చేసి, వారం రోజుల్లో ప్రక్రియ పూర్తిచేయాలని సూచించారు.1
- గుంటూరు జిల్లా ః *అంబటి రాంబాబు కు బెయిల్ మంజూరు* సత్తెనపల్లి లక్కీ డ్రా కేసులో అరెస్టు అయిన అంబటి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు లో రిమాండ్ ఖైదీ గా ఉన్న అంబటి. అంబటి కు కస్టడి పిటిషన్ డిస్మిస్ చేసిన జడ్జి1
- *నకిరేకల్ నియోజకవర్గం* *రామన్నపేట మండలం* ఈరోజు రామన్నపేట మండలం *తుర్కపల్లి* గ్రామానికి చెందిన *సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త* *దొడ్డి మారయ్య* గారు అనారోగ్యంతో మృతి చెందగా వారి మృతదేహంపై కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి నివాళులర్పించి దహన సంస్కారాలకు *ఐదువేల* *రూపాయలు* *(5000/_)* ఆర్థిక సాయం అందజేసిన దైద రవీందర్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిసర జానారెడ్డి తుర్కపల్లి సర్పంచ్ పిచ్చిరెడ్డి ఉప సర్పంచ్ మల్లయ్య జే వెంకన్న ప్రశాంత్ జానయ్య సూరయ్య యాదగిరి శంకర్ వెంకట చారి సాలయ్య నర్సింహ కృష్ణయ్య కుమార్ మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు1
- మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో జరిగిన లక్కీ డ్రా ప్రక్రియపై తీవ్ర వివాదం రేకెత్తింది. డ్రా సమయంలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీఆర్ఎస్ నాయకులు, అధికారులు లక్కీ డ్రా నిర్వహణలో అక్రమతలు చోటు చేసుకున్నాయని, కాంగ్రెస్ అభ్యర్థులకు అనుకూలంగా ముందుగానే కుట్ర పన్నినట్లు ఆరోపించారు. లక్కీ డ్రా కోసం ఉపయోగించిన చిట్టీలలో అసమానతలు ఉన్నాయని, బీఆర్ఎస్ అభ్యర్థుల చిట్టీలను సన్నగా మడిచారని, కాంగ్రెస్ అభ్యర్థుల చిట్టీలను సులభంగా గుర్తించేలా లావుగా మడిచారని నాయకులు తెలిపారు.1