ఆపదలో అపన్న హస్తం అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే తాటి... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం లో మూక మామిడి పంచాయితీ గ్రామంలో గురువారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఊకె రాజులు రమణ దంపతుల ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన పూర్తిగా కాలిపోయి కుటుంబం నిరాశలై ఉన్నారని విషయం తెలుసుకొని శనివారం రోజున ఆ కుటుంబాన్ని పరామర్శించిన బూర్గంపాడు అశ్వరావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రనాయకులు తాటి వెంకటేశ్వర్లు, బాధిత కుటుంబాన్ని స్థానిక సర్పంచ్ కొరస ఆదిలక్ష్మి, తో కలిసి స్వయంగా పరమశించారు అనంతరం సర్పంచ్ స్థానిక టిఆర్ఎస్ నాయకులతో కలిసి బియ్యం వంట సామాన్లగృహోపకరణ. సామాన్లు నిత్యవసర వస్తువులను అందజేశారు. అదే సమయంలో ఆర్థిక సహాయాన్ని కూడా బాధిత కుటుంబానికి అందజేశారు ఈ నేపథ్యంలో కాలిపోయిన ఇంటి అవశేషాలు చూసి ప్రభుత్వం నుండి రావలసిన సహాయం వెంటనే అందించేలా అధికారులుచర్యలు తీసుకోవాలని ఇలాంటి ఆపద సమయంలో గ్రామస్తులు యువకులు చూపిన సహాయ సహకారాలు అందించడం పట్ల యువకులను అభినందించారు. పంచాయతీ అభివృద్ధిలో యువత పెద్దలు అందరూ కలిసి ఆపదలో ఉన్న వారికి సాయం చేసే గుణం కలిగి ఉండాలని అన్నారు. బాధిత కుటుంబం మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో అనంతరం స్థానిక సర్పంచ్ గ్రామ పంచాయతీ పరిధి గ్రామాల యువకులు వారిని శాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాస్ లైన్ నాయకులు నూప భాస్కర్, పోతుగంటి లక్ష్మణ్, శాస్త్రి బోయిన వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచులు, బయట రాజేష్, వాడే నాగరాజ్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కేసరి వెంకటేశ్వర్లు, కొప్పుల మోహన్రావు, టిఆర్ఎస్ పార్టీ మూకమామిడి గ్రామపంచాయతీ అధ్యక్షుడు మెచ్చ నాగేశ్వరరావు, నాయకులు రింగు బాలకృష్ణ, పోడియం ప్రేమ్ కుమార్, కానీతి రమేష్, దేవుళ్ళ సీమోను, తురసం శెట్టి బాబు, బచ్చల సురేష్, సున్నం వీరస్వామి, వేముల వెంకట్రావు, కొమరం కృష్ణ, కొప్పుల నరసయ్య, తదితరులు గ్రామ పెద్దలు యువకులు మహిళలు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు.
ఆపదలో అపన్న హస్తం అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే తాటి... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం లో మూక మామిడి పంచాయితీ గ్రామంలో గురువారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఊకె రాజులు రమణ దంపతుల ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన పూర్తిగా కాలిపోయి కుటుంబం నిరాశలై ఉన్నారని విషయం తెలుసుకొని శనివారం రోజున ఆ కుటుంబాన్ని పరామర్శించిన బూర్గంపాడు అశ్వరావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రనాయకులు తాటి వెంకటేశ్వర్లు, బాధిత కుటుంబాన్ని స్థానిక సర్పంచ్ కొరస ఆదిలక్ష్మి, తో కలిసి స్వయంగా పరమశించారు అనంతరం సర్పంచ్ స్థానిక టిఆర్ఎస్ నాయకులతో కలిసి బియ్యం వంట సామాన్లగృహోపకరణ. సామాన్లు నిత్యవసర వస్తువులను అందజేశారు. అదే సమయంలో ఆర్థిక సహాయాన్ని కూడా బాధిత కుటుంబానికి అందజేశారు ఈ నేపథ్యంలో కాలిపోయిన ఇంటి అవశేషాలు చూసి ప్రభుత్వం నుండి రావలసిన సహాయం వెంటనే అందించేలా అధికారులుచర్యలు తీసుకోవాలని ఇలాంటి ఆపద సమయంలో గ్రామస్తులు యువకులు చూపిన సహాయ సహకారాలు అందించడం పట్ల యువకులను అభినందించారు. పంచాయతీ అభివృద్ధిలో యువత పెద్దలు అందరూ కలిసి ఆపదలో ఉన్న వారికి సాయం చేసే గుణం కలిగి ఉండాలని అన్నారు. బాధిత కుటుంబం మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో అనంతరం స్థానిక సర్పంచ్ గ్రామ పంచాయతీ పరిధి గ్రామాల యువకులు వారిని శాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాస్ లైన్ నాయకులు నూప భాస్కర్, పోతుగంటి లక్ష్మణ్, శాస్త్రి బోయిన వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచులు, బయట రాజేష్, వాడే నాగరాజ్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కేసరి వెంకటేశ్వర్లు, కొప్పుల మోహన్రావు, టిఆర్ఎస్ పార్టీ మూకమామిడి గ్రామపంచాయతీ అధ్యక్షుడు మెచ్చ నాగేశ్వరరావు, నాయకులు రింగు బాలకృష్ణ, పోడియం ప్రేమ్ కుమార్, కానీతి రమేష్, దేవుళ్ళ సీమోను, తురసం శెట్టి బాబు, బచ్చల సురేష్, సున్నం వీరస్వామి, వేముల వెంకట్రావు, కొమరం కృష్ణ, కొప్పుల నరసయ్య, తదితరులు గ్రామ పెద్దలు యువకులు మహిళలు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు.
- 54 అడుగుల వద్ద ప్రవహిస్తున్న గోదావరి సారపాక కు బూర్గంపాడుకు రాకపోకలు నిలిపివేత భద్రాచలం వద్ద గోదావరి మూడో ప్రమాదక హెచ్చరిక దాటి ప్రవహిస్తున్న గోదావరి లోతట్టు ప్రాంతాలలో చేరుకున్న వరద నీరు బూర్గంపాడుకు సారపాకకు రాకపోకలు నిలిపివేత లోతుట్ట ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్న మండల అధికారులు ప్రస్తుతం గోదావరి ఉదయం 6 గంటల సమయం నందు 55. 10 ఫీడ్స్ వద్ద ప్రవహించినది 15,40,412 క్యూసెక్కుల వరద నీరు ప్రవహించగా ప్రస్తుతం ఒక అడుగు తగ్గి 54 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తున్నది1
- వికలాంగులకు వీల్చైర్ల పంపిణీ చేసిన ఎస్ ఐ వెంకటేష్...... ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రంగారావు బంజరు గ్రామంలో జోనేబోయిన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గురు వికలాంగులకు వీల్చైర్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని వి.ఎం. బంజరు ఎస్ఐ వెంకటేష్ అభినందించారు.1
- అడిగేవాడు లేడని,ప్రభుత్వం అండతో ఫీజుల పేరుతో జనాల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ కాలేజీకి నేరుగా వెళ్లి *వీందో డ్రామా... వాందో డ్రామా😤* అడిగేవాడు లేడని,ప్రభుత్వం అండతో ఫీజుల పేరుతో జనాల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ కాలేజీకి నేరుగా వెళ్లి యాజమాన్యాన్ని ఏకిపారేసిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న🔥* దొంగ ర్యాంకుల పేరుతో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి జనాన్ని మోసం చేస్తే చూస్తూ ఊరుకోవడానికి అక్కడ ఉన్నది చేతకాని రేవంత్ రెడ్డి కాదు,దోపిడిదారి కేసీఆర్ కాదు.....దమ్మున్న తీన్మార్ మల్లన్న....ఒక్కొకడికి ఇక తీన్మారే ఇలాంటి నాయకులు కదా మనకు కావాల్సింది....1
- వరంగల్ జిల్లా: ప్రతి శుక్రవారం... పార్టీ లోని ఒక కుటుంబంతో కలిసి భోజనం, ఒక కార్యకర్తకు అండగా మొత్తం పార్టీ కుటుంబం!*❤️ *✊ ప్రతి శుక్రవారం... పార్టీ లోని ఒక కుటుంబంతో కలిసి భోజనం, ఒక కార్యకర్తకు అండగా మొత్తం పార్టీ కుటుంబం!*❤️ *మాధం రజినీ కుమార్ యాదవ్ గారి అధ్యక్షతన, పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ గారి పర్యవేక్షణలో ప్రతి శుక్రవారం రాత్రి @8 PM నిర్వహిస్తున్న TRP డిన్నర్ హోమ్ మీట్ కార్యక్రమం నిజంగా ఆదర్శప్రాయమైనది.* *పార్టీలోని కార్యకర్తలు, నాయకులు ప్రతి వారం ఒక TRP కుటుంబం ఇంటికి వెళ్లి కలిసి భోజనం చేస్తూ, "మీ కుటుంబానికి మేమంతా అండగా ఉన్నాం" అనే భరోసాను కల్పిస్తున్నారు.* *ఇది కేవలం భోజన కార్యక్రమం కాదు... కుటుంబాల మధ్య అనుబంధాన్ని పెంచే, కార్యకర్తలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ఉద్యమం.* *ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతి TRP నాయకుడు, కార్యకర్త వెనుక ఇంత పెద్ద కుటుంబం అండగా ఉందనే ధైర్యంతో ముందుకు సాగుతున్నాడు.* *ఇదే TRP కుటుంబం... ఇదే కార్యకర్తకు ఇచ్చే గౌరవం... ఇదే ఐక్యతకు నిదర్శనం! 🔥✊*1
- మొరాకో-స్పెయిన్ సరిహద్దులో వలస సంక్షోభం తీవ్రం. 57 మంది మృతి. 🔹 వలసదారులను చట్టబద్ధం చేస్తారనే ఆశతో మొరాకో నుంచి భారీగా స్పెయిన్లోకి ప్రవేశం 🔹 కేవలం 24 గంటల్లోనే సుమారు 60 వేల మంది దేశంలోకి వచ్చినట్లు స్పెయిన్ అధికారులు వెల్లడి 🔹 సరిహద్దు దాటే ప్రయత్నాల్లో 57 మంది మృతి 🔹 వలసదారులు-భద్రతా బలగాల మధ్య ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు 🔹 పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయని ప్రధాని పెడ్రో సాంచెజ్ తెలిపారు1