టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు..................... తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆ సంఘ జిల్లా కార్యాలయంలో ఇస్లాం పవిత్ర రంజాన్ మాసంను పురస్కరించుకొని ముస్లిం సోదర ఉపాధ్యాయులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం మాట్లాడుతూ భారత దేశంలో లౌకిక విలువలను కాపాడుకోవాలని అన్ని మతాల ఆచార వ్యవహారాలను గౌరవించాలని కోరారు. విభిన్న సంస్కృతులు గల భారతదేశ ప్రజలందరూ కలిసిమెలిసి ఉంటున్నారని అందుకు భారత రాజ్యాంగం తోడ్పాటు అందిస్తుందని అన్నారు. సామాజిక స్పృహ గల ఉపాధ్యాయ సంఘంగా ప్రతి సంవత్సరం టీఎస్ యుటిఎఫ్ నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇస్తారు విందు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జిల్లా కమిటీని అభినందించారు. ఈ కార్యక్రమంలో మౌలాల సయ్యద్ హతీఫ్ హైమద్, ఖాదర్, హాషం, గఫూర్, షాహిన్, అస్గర్, బియా బాని, టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎడ్ల సైదులు, జిల్లా ఉపాధ్యక్షులు నర్రా శేఖర్ రెడ్డి, జిల్లా కార్యదర్శులు గేర నరసింహ, నలపరాజు వెంకన్న, మిట్టపల్లి మురళయ్య, కొమర్రాజు సైదులు టాప్రా జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్ టీఎస్ యుటిఎఫ్ నుండి వివిధ మండలాల బాధ్యులు అన్సారి, ఎండి ఖైరుద్దీన్, సయ్యదుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు..................... తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆ సంఘ జిల్లా కార్యాలయంలో ఇస్లాం పవిత్ర రంజాన్ మాసంను పురస్కరించుకొని ముస్లిం సోదర ఉపాధ్యాయులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం మాట్లాడుతూ భారత దేశంలో లౌకిక విలువలను కాపాడుకోవాలని అన్ని మతాల ఆచార వ్యవహారాలను గౌరవించాలని కోరారు. విభిన్న సంస్కృతులు గల భారతదేశ ప్రజలందరూ కలిసిమెలిసి ఉంటున్నారని అందుకు భారత రాజ్యాంగం తోడ్పాటు అందిస్తుందని అన్నారు. సామాజిక స్పృహ గల ఉపాధ్యాయ సంఘంగా ప్రతి సంవత్సరం టీఎస్ యుటిఎఫ్ నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇస్తారు విందు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జిల్లా కమిటీని అభినందించారు. ఈ కార్యక్రమంలో మౌలాల సయ్యద్ హతీఫ్ హైమద్, ఖాదర్, హాషం, గఫూర్, షాహిన్, అస్గర్, బియా బాని, టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎడ్ల సైదులు, జిల్లా ఉపాధ్యక్షులు నర్రా శేఖర్ రెడ్డి, జిల్లా కార్యదర్శులు గేర నరసింహ, నలపరాజు వెంకన్న, మిట్టపల్లి మురళయ్య, కొమర్రాజు సైదులు టాప్రా జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్ టీఎస్ యుటిఎఫ్ నుండి వివిధ మండలాల బాధ్యులు అన్సారి, ఎండి ఖైరుద్దీన్, సయ్యదుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
- నల్గొండ జిల్లా.. మిర్యాలగూడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 2k రన్ కార్యక్రమం.. 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా 2కె రన్.. 2k రన్ ను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి.. స్థానిక రాజీవ్ చౌక్ నుండి హనుమాన్ పేట ఫ్లైఓవర్ వరకు కొనసాగిన 2 కే రన్.. చెత్తరహిత మిర్యాలగూడగా తీర్చిదిద్దడంలో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపు.. పరిసరాల పరిశుభ్రత,పచ్చదనం పెంపొందించడం తమ లక్ష్యం.. వచ్చే రెండేళ్లలో మిర్యాలగూడ పట్టణాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం.1
- నల్గొండ జిల్లా కేంద్రంలోని అన్లిమిటెడ్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యువకుడి పరిస్థితి విషమంగా మారింది. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టిన సంఘటనలో మహిళ యువకుడు గాయపడ్డ సంఘటన తెలిసిందే.1
- యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి.. వర్ధన్నపేట అవగాహన సదస్సులో ఏసీపీ పిలుపు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కదలాలి, పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచన.: ఏసీపీ నర్సయ్య. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగం మరియు పిల్లల భద్రతపై భారీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏసీపీ అంబటి నర్సయ్య మాట్లాడుతూ, నేటి యువత దేశానికి వెన్నెముక అని, అలవాటుగా మారే డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండి తమ బంగారు భవిష్యత్తును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక నిఘా ఉంచాలని, సమాజంలో మత్తు పదార్థాల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, తహసిల్దార్ విజయసాగర్, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది మరియు భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.1
- హన్మకొండ:కాకతీయ యూనివర్సిటీ న్యూ పీజీ హాస్టల్లో ఉదయం విద్యార్థులకు వడ్డించిన ఇడ్లీలో పురుగులు కనిపించడంతో కలకలం రేగింది. ఆహారం నాణ్యతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థులు హాస్టల్ ముందు ఆందోళనకు దిగారు. విద్యార్థులు మెస్ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని, అధికారుల పర్యవేక్షణ లోపంతో తమ ఆరోగ్యం ముప్పులో పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన విద్యార్థులకు, అధికారులు ఘటనపై విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు.1
- ఖమ్మం అంబేద్కర్ భవన్ లో వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా సోమవారం రాత్రి డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ తో కలిసి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన జాగృతి అధ్యక్షురాలు. మంగళవారం ఉదయం కవిత, విశారదన్ తో పాటు నిరాహార దీక్ష చేపట్టిన వారిని అరెస్ట్ చేసిన పోలీసులు. కవితతో పాటు దీక్ష చేస్తున్న వారిని హైదరాబాద్ రోడ్డులో తరలిస్తున్న ఖమ్మం పోలీసులు.1
- **గజ్వేల్, సిద్దిపేట జిల్లా మార్చి 9:** ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ నియోజకవర్గంలోని మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి కొండపోచమ్మ సాగర్కు నీటిని వెంటనే పంపాలని బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. అకారం పంప్హౌస్ను తక్షణం స్టార్ట్ చేసి, కొండపోచమ్మ సాగర్లోకి నీళ్లు వదిలి, కెనాల్ ప్రాంతంలో 2-3 కిలోమీటర్ల రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అదే సమయంలో, గజ్వేల్ ఏరియా 132 కెవీ సబ్స్టేషన్ ద్వారా రైతులకు 24 గంటల మెరుగైన విద్యుత్ సరఫరా చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ రైతు సమస్యల పరిష్కారానికి గజ్వేల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరూ పాల్గొన్న సమావేశంలో ఈ తీర్మానాలు ఆమోదించబడ్డాయి. కాలేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో మల్లన్నసాగర్కు ప్రాధాన్యత ఉన్నప్పటికీ, స్థానిక రైతుల సాగునీటి అవసరాల కోసం ఈ నీటి రిలీజ్ అత్యవసరమని వంటేరు ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.4
- Termites existence, not to be ignored, love your home.1
- నల్లగొండ బ్రేకింగ్: నల్లగొండ హైదరాబాద్ రోడ్డులోని అన్లిమిటెడ్ షాపింగ్ మాల్ ఎదుట ఘోర రోడ్డు ప్రమాదం... అతివేగంతో దూసుకొచ్చిన కారు... ప్రమాదంలో ఓ మహిళా, ఓ యువకుడు ప్రాణాపాయస్థితిలో... ద్విచక్ర వాహనం, రోడ్డుపై సఫాయి చేస్తున్న మున్సిపల్ కార్మికురాలిపై దూసుకెళ్లిన కారు... మున్సిపల్ మహిళా కార్మికురాలి రెండు కాళ్లు విరిగినట్లు సమాచారం.. స్కూటీపై వెళ్తున్న యువకుడికి తలకు తీవ్ర గాయం.. యువకుడి పరిస్థితి ప్రాణాపాయంగా ఉన్నట్లు సమాచారం.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలింపు.. ద్విచక్ర వాహనదారుడికి సీరియస్ కావడంతో ఐకాన్ హాస్పిటల్కు తరలింపు.. కారు డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపణ.. కారు డ్రైవర్ని అదుపులో తీసుకొని విచారిస్తున్న టూ టౌన్ పోలీసులు... *ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.*3