Shuru
Apke Nagar Ki App…
భాష్యం స్కూల్లో ఘనంగా దసరా ఉత్సవాలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం భాష్యం స్కూల్ నందు ముందస్తు దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు నవదుర్గల వేషధారలతో, కోలాటాలు, ఆటపాటలతో ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమంలో భాష్యం స్కూల్స్ జోనల్ ఇంచార్జ్ జవ్వాది వెంకట శ్రీనివాస్ మాట్లాడుతూ నవదుర్గల రూపాలు వారి విశిష్టతలను వివరించారు. ఈ కార్యక్రమంలో భాష్యం స్కూల్ ప్రిన్సిపాల్ సిహెచ్ రవి, చాంప్స్ ఇంచార్జ్ కె నాగశ్రి కె రాజేశ్వరి మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Desamsetti saibabu
భాష్యం స్కూల్లో ఘనంగా దసరా ఉత్సవాలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం భాష్యం స్కూల్ నందు ముందస్తు దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు నవదుర్గల వేషధారలతో, కోలాటాలు, ఆటపాటలతో ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమంలో భాష్యం స్కూల్స్ జోనల్ ఇంచార్జ్ జవ్వాది వెంకట శ్రీనివాస్ మాట్లాడుతూ నవదుర్గల రూపాలు వారి విశిష్టతలను వివరించారు. ఈ కార్యక్రమంలో భాష్యం స్కూల్ ప్రిన్సిపాల్ సిహెచ్ రవి, చాంప్స్ ఇంచార్జ్ కె నాగశ్రి కె రాజేశ్వరి మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
More news from Nizamabad and nearby areas
- Post by Madhavpatil Jadav2
- సుపరిపాలనకు వాజ్పేయీ మార్గదర్శి మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ శ్రీకాకుళం, డిసెంబరు 19: దేశాభివృద్ధికి, సుపరిపాలనకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ మార్గదర్శకుడని రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ కొనియాడారు. శ్రీకాకుళం నగరం సూర్యమహాల్ కూడలిలో ఏర్పాటు చేసిన వాజ్పేయీ కాంస్య విగ్రహాన్ని వారు గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. వాజ్పేయీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు, స్వర్ణ చతుర్భుజి వంటి రవాణా వ్యవస్థల ఆధునీకరణే నేటి భారత్ పురోగతికి బలమైన పునాదులని పేర్కొన్నారు. ఆయన అడుగుజాడల్లోనే ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీతి, నిజాయితీతో కూడిన పాలనను అందిస్తున్నాయని, సుపరిపాలన ద్వారానే సామాన్యుడికి సంక్షేమ ఫలాలు అందుతాయని వివరించారు. వైద్య విద్యను సామాన్యుడికి చేరువ చేసేందుకు పీపీపీ: వైద్య విద్యను సామాన్యుడికి చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ (ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం) విధానానికి ప్రాధాన్యత ఇస్తోందని మంత్రులు స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ వైద్య కళాశాలలను నిర్మించి, రాష్ట్రంలో డాక్టర్ల కొరతను తీర్చవచ్చని తెలిపారు. కళాశాలల నిర్వహణలో ప్రైవేటు భాగస్వామ్యం ఉన్నప్పటికీ, యాజమాన్య హక్కులు, సీట్ల కేటాయింపుపై పూర్తి నియంత్రణ ప్రభుత్వానిదే ఉంటుందని వారు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ఈ ప్రక్రియ సాగుతోందని, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించే క్రమంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రులు పునరుద్ఘాటించారు.1