బీసీ రిజర్వేషన్ల కోసం ఇకపై ఎవరు ఆత్మబలిదానం చేసుకోవద్దు. బీసీ యువ నాయకుడు శ్రీ సాయి ఈశ్వర్ చారి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న 42 శాతం బీసీలకు ఇస్తానన్న రిజర్వేషన్ల అమలు జరుపకపోవడం వల్లమనస్థాపం చెంది పెట్రోల్ పోసుకొని ఆత్మబలిదానం చేయడానికి ప్రయత్నించడం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలనిర్లక్ష్య ధోరణియే. ఈ సంఘటన పై సంగారెడ్డి జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ ప్రభు గౌడ్ గారు స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ కేంద్ర రాష్ట్రంప్రభుత్వలు బాధ్యతారహితంగా ప్రవర్తించడం వల్ల ఈరోజు మా బీసీ నాయకుడైన సాయి ఈశ్వర చారి గారు తీవ్ర మనస్తాపం చెంది బీసీలకు న్యాయం జరగాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దిగిరావాలని తాను బీసీల గురించి ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడినాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తొందరగా ఒక నిర్ణయానికి వచ్చి ఇలాంటి దుర్ఘటనలు ఇకముందు జరగకుండా తొందరగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోవాలని కోరినారు. బీసీ నాయకులుగాని యువకులు గాని తొందరపడి ఎలాంటి ఆవేశాలకు లోను కాకుండా ఎదిరించే కొట్లాడుకొని42 శాతం రిజర్వేషన్లుసాధించుకుందాం అని పేర్కొన్నారు. అవసరమైతెపక్షంలో అఖిలపక్ష నేర్పాట్లు చేసి ఢిల్లీ వరకు పోయి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి రిజర్వేషన్ రిజర్వేషన్లను సాధించుకుందామని అన్నారు. ఈ సమావేశంలో సంగారెడ్డి బీసీ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోకుల్ కృష్ణ కుమ్మరి సాయిలు వైస్ చైర్మన్ శ్రీధర్ మహేంద్ర కన్వీనర్ పట్లోళ్ల మల్లికార్జున్ పాటిల్ కోకన్వీనర్ సుధాకర్ గౌడ్ మహేష్ మరియు గౌలీశ్వర్ శ్రీనివాస్ మంజుల గౌడ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు
బీసీ రిజర్వేషన్ల కోసం ఇకపై ఎవరు ఆత్మబలిదానం చేసుకోవద్దు. బీసీ యువ నాయకుడు శ్రీ సాయి ఈశ్వర్ చారి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న 42 శాతం బీసీలకు ఇస్తానన్న రిజర్వేషన్ల అమలు జరుపకపోవడం వల్లమనస్థాపం చెంది పెట్రోల్ పోసుకొని ఆత్మబలిదానం చేయడానికి ప్రయత్నించడం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలనిర్లక్ష్య ధోరణియే. ఈ సంఘటన పై సంగారెడ్డి జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ ప్రభు గౌడ్ గారు స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ కేంద్ర రాష్ట్రంప్రభుత్వలు బాధ్యతారహితంగా ప్రవర్తించడం వల్ల ఈరోజు మా బీసీ నాయకుడైన సాయి ఈశ్వర చారి గారు తీవ్ర మనస్తాపం చెంది బీసీలకు న్యాయం జరగాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దిగిరావాలని తాను బీసీల గురించి ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడినాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తొందరగా ఒక నిర్ణయానికి వచ్చి ఇలాంటి దుర్ఘటనలు ఇకముందు జరగకుండా తొందరగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోవాలని కోరినారు. బీసీ నాయకులుగాని యువకులు గాని తొందరపడి ఎలాంటి ఆవేశాలకు లోను కాకుండా ఎదిరించే కొట్లాడుకొని42 శాతం రిజర్వేషన్లుసాధించుకుందాం అని పేర్కొన్నారు. అవసరమైతెపక్షంలో అఖిలపక్ష నేర్పాట్లు చేసి ఢిల్లీ వరకు పోయి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి రిజర్వేషన్ రిజర్వేషన్లను సాధించుకుందామని అన్నారు. ఈ సమావేశంలో సంగారెడ్డి బీసీ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోకుల్ కృష్ణ కుమ్మరి సాయిలు వైస్ చైర్మన్ శ్రీధర్ మహేంద్ర కన్వీనర్ పట్లోళ్ల మల్లికార్జున్ పాటిల్ కోకన్వీనర్ సుధాకర్ గౌడ్ మహేష్ మరియు గౌలీశ్వర్ శ్రీనివాస్ మంజుల గౌడ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు
- సంగారెడ్డి న్యూస్ : ఎవరు...??? షార్ట్ ఫిలిం ఎమ్మెస్సార్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఈరోజు స్టార్ట్ అయింది ఇది ఒక హర్రర్ మరియు జిల్లా సస్పెన్స్ షార్ట్ ఫిలిం చిత్ర దర్శకుడు రాజు వర్క్ ఉంది మరియు కెమెరామెన్ శ్రవణ్ కుమార్ గౌడ్ ఈ చిత్రంనిది సుమారు 15 నిమిషాలు అతి త్వరలో సస్పెన్స్ తో కూడిన చిత్రాన్ని ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందని దర్శకుడు చెప్పడం జరిగింది మీరు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాo1
- Post by Nirmal KR NEWS 3691
- ముమ్మరంగా ఎన్నికల ప్రచారం లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని అన్ని గ్రామాలలో అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. స్థానిక సంస్థ ఎన్నికల నేపథ్యంలో లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లోని అన్ని గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల గుర్తులతో ప్రజలను ఓటర్లను కలుస్తున్నారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని, తమకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను వారు కోరుతున్నారు.1
- Post by Ravi Poreddy1
- Post by KLakshmi Devi1
- అసలు రమాదేవి అనే పేషెంట్ కు ఏమి జరిగింది? వివరణ నరసరావుపేట ఏరియా హాస్పిటల్ డాక్టర్ టి. నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ..1
- *పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, గురజాల టౌన్ నందు గురజాల గ్రామదేవత పాతపాటేశ్వరమ్మ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా "గురజాల టౌన్ లోని బస్టాండ్" ఎదురుగా ఏర్పాటు చేసిన సభలో గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు మాట్లాడటం జరిగింది*1
- Post by Nirmal KR NEWS 3691