*వచ్చే నెల 6వ తేదీ నుంచి 5 రోజులపాటు బారాషాహీద్ దర్గాలో రొట్టెల పండుగ* *రొట్టెల పండుగకు వచ్చే లక్షలాదిమంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం.* -------------------------------------- 🔸 నేటి సాయంత్రం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని బారాషాహీద్ దర్గాలో రొట్టెల పండుగ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు, రాష్ట్ర వక్ప్ బోర్డు ఛైర్మెన్ అబ్దుల్ అజీజ్ గారు, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, తహసిన్ ఇంతియాజ్ మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 🔸 భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. మంత్రి పొంగూరు నారాయణ 🔸 నేను, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గత 10 సంవత్సరాలనుంచి ఈ రొట్టెల పండుగను నిర్వహిస్తున్నాం. రాష్ట్ర వక్ప్ బోర్డు ఛైర్మెన్ అబ్దుల్ అజీజ్. 🔸 బారాషాహీద్ దర్గాలో రొట్టెల పండుగకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏర్పాట్లు చేస్తారు. రాష్ట్ర వక్ప్ బోర్డు ఛైర్మెన్ అబ్దుల్ అజీజ్. 🔸 ముస్లిం మతపెద్దల సహాయ సహకారాలతో రొట్టెలపండుగను విజయవంతం చేస్తాం. టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. పై కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, మైనార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
*వచ్చే నెల 6వ తేదీ నుంచి 5 రోజులపాటు బారాషాహీద్ దర్గాలో రొట్టెల పండుగ* *రొట్టెల పండుగకు వచ్చే లక్షలాదిమంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం.* -------------------------------------- 🔸 నేటి సాయంత్రం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని బారాషాహీద్ దర్గాలో రొట్టెల పండుగ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు, రాష్ట్ర వక్ప్ బోర్డు ఛైర్మెన్ అబ్దుల్ అజీజ్ గారు, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, తహసిన్ ఇంతియాజ్ మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 🔸 భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. మంత్రి పొంగూరు నారాయణ 🔸 నేను, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గత 10 సంవత్సరాలనుంచి ఈ రొట్టెల పండుగను నిర్వహిస్తున్నాం. రాష్ట్ర వక్ప్ బోర్డు ఛైర్మెన్ అబ్దుల్ అజీజ్. 🔸 బారాషాహీద్ దర్గాలో రొట్టెల పండుగకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏర్పాట్లు చేస్తారు. రాష్ట్ర వక్ప్ బోర్డు ఛైర్మెన్ అబ్దుల్ అజీజ్. 🔸 ముస్లిం మతపెద్దల సహాయ సహకారాలతో రొట్టెలపండుగను విజయవంతం చేస్తాం. టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. పై కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, మైనార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
- భారత్ మాత కి జై 🇮🇳1
- మనసున్న వారు మూర్కులకు మృగం క్రూరమైన వారికి కూడా సహాయం చేయగలరు1
- భారత్ మాత కి జై 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో1
- పోలాకి: అర్హత కలిగిన వారికి గృహాలు మంజూరు చెయ్యండి.. జడ్పిటిసి అర్హత కలిగిన నిరుపేదలకు గృహాలు అందించేందుకు కృషి చేయాలని జడ్పిటిసి ధర్మాన కృష్ణ చైతన్య ఆదేశించారు. శనివారం పోలాకి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన, హౌసింగ్ శాఖ అధికారులతో మాట్లాడుతూ, ఏ ప్రభుత్వమైనా నిరుపేదలకు అందాల్సిన పథకాలను అందించాలని సూచించారు. గత ప్రభుత్వంలో నిర్మించుకున్న గృహాలకు అవసరమైన బిల్లులు మంజూరు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో సభ్యులు పాల్గొన్నారు.1
- ఆటోలో నుండి జారిపడి మహిళలకు తీవ్ర గాయాలు నరసన్నపేట:శనివారం సాయంత్రం నరసన్నపేట నుండి చిక్కాల వలస వెళుతున్న ఆటోలో ప్రయాణిస్తున్న సవలాపురం అన్నపూర్ణ అనే మహిళ ప్రమాదవశాత్తు జారిపడి రహదారిపై పడిపోయింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించగా, ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది ఆమెను నరసన్నపేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.1
- మోడరన్ హరిదాసులు ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజలు1
- డ్రగ్స్ లేని సమాజమే లక్ష్యంగా కదలాలి యువత బాధ్యతగా తీసుకోవాలి పిలుపునిచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు కోటబొమ్మాళి, డిసెంబరు 16: ఆంధ్రప్రదేశ్ను భవిష్యత్తులో డ్రగ్స్ లేని రాష్ట్రంగా మార్చాలని.. పోలీసులు వస్తారని, ప్రజాప్రతినిధులు చూసుకుంటారని ఎదురుచూడకుండా.. విద్యార్థులే దీనిని బాధ్యతగా తీసుకుని అరికట్టేందుకు ముందుకు రావాలని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి దేవస్థానం వద్ద మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కోసం చేపట్టిన ‘అభ్యుదయం’ సైకిల్ యాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. సమాజ హితం కోసం తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ, గత వెయ్యి కిలోమీటర్లుగా ఈ చైతన్య యాత్రను కొనసాగిస్తున్న 25 మంది పోలీసుల కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. పాయకరావుపేటలో మొదలైన ఈ యాత్ర ఇచ్చాపురంలో త్వరలోనే ముగుస్తుంది అన్నారు. అనంతరం 'డ్రగ్స్ వద్దు - భవిష్యత్తు ముద్దు' అనే నినాదాలతో కూడిన గోడపత్రికలను మంత్రి ఆవిష్కరించారు. మాదకద్రవ్యాల నిర్మూలన కోసం అందరం కలిసి నడుం బిగిస్తామంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం యువతతో కలిసి ఆయన స్వయంగా సైకిల్ తొక్కి యాత్రను ఉత్సాహపరిచారు. "డ్రగ్స్ వద్దు బ్రో" అంటూ యువత ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. డ్రగ్స్ వల్ల కలిగే కష్టాలు, నష్టాల గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకోవాలని, అప్పుడే వీటిని అరికట్టడం సాధ్యమవుతుందని మంత్రి స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ, మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చేందుకు పోలీసు యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోందని, యువత ఈ వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, కింజరాపు హరిప్రసాద్, బోయన రమేష్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.1