Shuru
Apke Nagar Ki App…
ఘనంగా కేవికే లో జాతీయ ఐక్యతా దినోత్సవం ఘంటసాల : ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రం లో శుక్రవారం జాతీయ ఐక్యతా దినోత్సవంలో భాగంగా ప్రతిజ్ఞ చేశారు . కేవికే సమన్వయ కర్త డా. డి. సుధా రాణి మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతిని పురస్కరించుకుని, దేశం యొక్క సంస్కృతులను, ప్రాంతాలను, విభిన్న విశ్వాసాలను సూచిస్తుందన్నారు. భారతదేశ సమైక్యత సహోదర భావనను బలోపేతం చేయడానికి పౌరుల మధ్య ఐక్యత, సామరస్యం, సమగ్రతను ప్రోత్సహించడం విభిన్నతలో ఏకత్వం అని సుధారాణి తెలిపారు . అవినీతి నిర్మూలన పై ప్రతిజ్ఞ చేశారు. . శాస్త్రవేత్తలు, కేవికే సిబ్బంది పాల్గొన్నారు.
PALLIKONDA VASU
ఘనంగా కేవికే లో జాతీయ ఐక్యతా దినోత్సవం ఘంటసాల : ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రం లో శుక్రవారం జాతీయ ఐక్యతా దినోత్సవంలో భాగంగా ప్రతిజ్ఞ చేశారు . కేవికే సమన్వయ కర్త డా. డి. సుధా రాణి మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతిని పురస్కరించుకుని, దేశం యొక్క సంస్కృతులను, ప్రాంతాలను, విభిన్న విశ్వాసాలను సూచిస్తుందన్నారు. భారతదేశ సమైక్యత సహోదర భావనను బలోపేతం చేయడానికి పౌరుల మధ్య ఐక్యత, సామరస్యం, సమగ్రతను ప్రోత్సహించడం విభిన్నతలో ఏకత్వం అని సుధారాణి తెలిపారు . అవినీతి నిర్మూలన పై ప్రతిజ్ఞ చేశారు. . శాస్త్రవేత్తలు, కేవికే సిబ్బంది పాల్గొన్నారు.
More news from Guntur and nearby areas
- Post by KLakshmi Devi1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి 🙏1
- రన్నింగ్ లో ఉన్న ఫ్యాన్సీ షాపు అమ్మకానికి గలదని ప్రకటన, నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ మెయిన్ రోడ్డు నుండి పెట్రోల్ బంకు ఎదురు వీధి సమీపంలో, తిప్పరాజు వారి వీధి మూర్తి హాస్పిటల్ ప్రక్కన చిన్న బజార్ పెద్ద బజార్ పోవు కూడలి వద్ద గల, శ్రీ రాజేశ్వరి ఫ్యాన్సీ షాపు, 35 సంవత్సరాల నుండి రన్నింగ్ లో ఉన్న రెండు అంకణాల షాపు అన్నట్లోని స్టాక్ తో సహా ఆరు లక్షల రూపాయలకు అమ్మకానికి కలదు. ఆసక్తి కలిగిన వారు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని వారు క్రింది ఫోన్ నెంబర్ 91 83413 86888 కు సంప్రదించగలరు తెలియజేస్తున్నారు.1
- భారత్ మాత కి జై 🇮🇳1
- Post by Ravi Poreddy1
- స్వచ్ఛభారత్ – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శేషాద్రి నగర్లో శుభ్రత కార్యక్రమం. స్వచ్ఛభారత్ – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గం పాడిపేట పంచాయతీలోని శేషాద్రి నగర్లో ప్రభుత్వం నాయకుల ఆధ్వర్యంలో శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కాలనీలో పారిశుధ్య పనులు చేపట్టి, ప్రజలకు పరిశుభ్రత ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. స్వచ్ఛత ప్రతి పౌరుడి బాధ్యతని నాయకులు పేర్కొంటూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పంచాయతీ కార్యదర్శి వారి సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.1
- Post by Nirmal KR NEWS 3691
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి🙏1