Shuru
Apke Nagar Ki App…
తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ముల వలే కలిసుందామని తెలంగాణ రాష్ట్రమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అంధ్రాలోని మేడూరులోని స్యయంబు శ్రీ వీరాంజనేయస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆలయం వద్ద స్వాగతం పలికి సన్మానించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
Vijay Yanamala
తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ముల వలే కలిసుందామని తెలంగాణ రాష్ట్రమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అంధ్రాలోని మేడూరులోని స్యయంబు శ్రీ వీరాంజనేయస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆలయం వద్ద స్వాగతం పలికి సన్మానించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
More news from Guntur and nearby areas
- Post by KLakshmi Devi2
- Post by Ravi Poreddy1
- జై హొ సనాతన ధర్మం1
- మీరు ఇది చూశారా?1
- నెల్లూరు నగరంలోని తిక్కన్న టెలిఫోన్ భవన్ బృందావన్ సమీపంలో గల శ్రీ దుర్గా హాస్పిటల్ నందు విలేకరుల సమావేశాన్ని డాక్టర్ యశోదర గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం డిసెంబర్ 21వ తేదీ ఆదివారం తమ పూర్వీకుల జ్ఞాపకార్థం దుర్గా హాస్పిటల్ నందు ఉచిత మెగా క్యాంపు మరియు ఉచిత పరీక్షలు మరియు మందులు ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. వచ్చిన పేషెంట్లకు భోజన వస్తి కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రత్యేకంగా గర్భిణీలకు గర్భసంచి నరాల బలహీనత తలనొప్పి పిల్లలు లేని సమస్య వెన్నుపూస తదితర ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ వైద్య శిబిరంలో న్యూరో సర్జన్ డాక్టర్ పి ఎస్ రెడ్డి మరియు ప్రసూతి మరియు గర్వకోస వ్యాధి నిపుణులు డాక్టర్ యశోదర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది.1
- స్వామియే శరణమయ్యప్ప...1
- Post by Madhavpatil Jadav2
- భారత్ మాత కి జై 🇮🇳 జై హొ సనాతన ధర్మం1