Shuru
Apke Nagar Ki App…
తలుపుల .. మండల కేంద్రంలో ఆటో, ద్విచక్ర వాహనదారులు రోడ్డుకు అడ్డంగా ఇష్టానుసారంగా వాహనాలు నిలుపుతున్నారని ట్రాఫిక్ కు ఆంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ చెన్నయ్య హెచ్చరించారు. శనివారం మండల కేంద్రంలో ఓబిఆర్ రహదారి ,మెయిన్ బజార్ నందు తమ సిబ్బందితో తిరుగుతూ పలువురికి హెచ్చరిస్తున్నారు. అలాగే రోడ్డుకు అడ్డంగా దుకాణ దారులు ముంగిట ద్విచక్ర వాహనాలు ఉన్నయెడల వాళ్లపై చర్యలు తీసుకుంటామన్నారు. హోటల్ వారు రోడ్డు వ్యర్థ పదార్థాలు హోటల్ లో శుభ్రపరచిన నీరును వదులుతున్నారని పలువురు తమ దృష్టికి తీసుకొచ్చారని హోటల్ వారు రోడ్ల పైన నీరువేస్తే చరలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.
Srivartha news
తలుపుల .. మండల కేంద్రంలో ఆటో, ద్విచక్ర వాహనదారులు రోడ్డుకు అడ్డంగా ఇష్టానుసారంగా వాహనాలు నిలుపుతున్నారని ట్రాఫిక్ కు ఆంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ చెన్నయ్య హెచ్చరించారు. శనివారం మండల కేంద్రంలో ఓబిఆర్ రహదారి ,మెయిన్ బజార్ నందు తమ సిబ్బందితో తిరుగుతూ పలువురికి హెచ్చరిస్తున్నారు. అలాగే రోడ్డుకు అడ్డంగా దుకాణ దారులు ముంగిట ద్విచక్ర వాహనాలు ఉన్నయెడల వాళ్లపై చర్యలు తీసుకుంటామన్నారు. హోటల్ వారు రోడ్డు వ్యర్థ పదార్థాలు హోటల్ లో శుభ్రపరచిన నీరును వదులుతున్నారని పలువురు తమ దృష్టికి తీసుకొచ్చారని హోటల్ వారు రోడ్ల పైన నీరువేస్తే చరలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- కదిరి నంద్యాల బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనవరి10 వతేదీన బాక్సింగ్ లీగ్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. కదిరి విద్యార్థులు విశేష ప్రతిభను కనబర్చి పలు విభాగాల్లో ప్రథమ స్థానాలు సాధించి ఘన విజయాన్ని సాధించినట్లు కోచ్ షేక్షావలి తెలిపారు. మార్గదర్శకత్వంలో విద్యార్థి విష్ణువర్ధన్ సబ్ జూనియర్స్ -52 కేజీ విభాగంలో, అలాగే జూనియర్ -52 కేజీ విభాగంలో ప్రథమ స్థానాలను కైవసం చేసుకున్నట్లు కోచ్ తెలిపారు.1
- आंध्र प्रदेश के अनंतपुर रेलवे स्टेशन पर गिग वर्कर्स की सुरक्षा को लेकर चिंता बढ़ाने वाली एक गंभीर घटना सामने आई है. यहां एक डिलीवरी बॉय चलती ट्रेन से उतरने की कोशिश में प्लेटफॉर्म पर गिर गया. यह हादसा प्रशांति एक्सप्रेस का बताया गया, जो स्टेशन पर महज 1 से 2 मिनट के लिए रुकी थी. जानकारी के अनुसार, एसी कोच में सफर कर रहे एक यात्री ने ऑनलाइन खाना ऑर्डर किया था. डिलीवरी पार्टनर ट्रेन में चढ़कर खाना देने पहुंचा, लेकिन जैसे ही उसने पैकेट सौंपा, ट्रेन चल पड़ी. जल्दबाजी में उतरने की कोशिश के दौरान उसका संतुलन बिगड़ गया और वह प्लेटफॉर्म पर गिर पड़ा.1
- కడప జిల్లాలో అన్నదమ్ముల దాడిలో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. కలసపాడు మండలం రామాపురంకి చెందిన నలుగురు అన్నదమ్ములు. చిన్న గురవయ్య, నడిపి గురయ్యకు డబ్బుల విషయంలో విబేదాలు ఉండగా ఆదివారం దీనిపై మాట్లాడుకుందామని గోపవరం వద్దగల సత్య టౌన్షిప్ వద్ద కలిశారు. గొడవ పెద్దదై దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో చిన్న గురవయ్య మృతి చెందగా పెద్ద గురవయ్య కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బద్వేల్ ఆసుపత్రికి తరలించారు.1
- Post by Bondhu Suresh1
- కర్నూలు జిల్లా... ఆలూరు నియోజకవర్గం... నేడు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఆలూరులో వడ్డెర కులస్తులు అంగరంగ వైభయంగా జరుపుకున్నారు... పురవీధుల్లో వడ్డే ఓబన్న చిత్రపటం ఊరేగింపుగా చేస్తూ ఆయన చిత్రపటానికి పూలమాల ఏసి ఘనంగా నివాళులర్పించారు... ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి నాయకులు గుమ్మనూరు కమలమ్మ, గుమ్మనూరు నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ దేశం కోసం పోరాడిన తొలి స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యానికి వెన్నుముకల ఆయన నిలిచారన్నారు.. ఆయన చేసిన అలుపెరుగని పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని నారాయణ అన్నారు...4
- Post by Paramesh Ratnagiri1
- యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి స్వామివారి దర్శనం కోసం ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో వేల సంఖ్యలో భక్తులు తరలి రావడంతో స్వామివారి దర్శనం ఆలస్యంగా జరిగింది. కళ్యాణ కట్ట వద్ద పలనిలాలు సమర్పించి భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో గంటల తరబడి వచ్చి ఉన్నారు. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన యాదాద్రి దేవాలయంలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి.1
- బద్వేలు: అన్నదమ్ముల మధ్య గొడవ.. ఒకరు మృతి.! కడప జిల్లా గోపవరం మండలం నెల్లూరు రోడ్డులోని సత్య టౌన్షిప్ వద్ద గాయాలతో ఇద్దరు వ్యక్తులు పడి ఉన్నారు. ఇరువురి తలలపై తీవ్ర గాయాలై ఉన్నాయి. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరోవ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో కడప రిమ్స్కు తరలించినట్లు సమాచారం. వారు ఇద్దరూ కలసపాడు మండలం ఎగువ రామాపురానికి చెందిన అన్నదమ్ములుగా స్థానికులు గుర్తించారు. ఆర్థిక లావాదేవీలతోనే ఇరువురు దాడికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం.2