కామన్వెల్త్ గేమ్స్–2026: భారత్కు పతకాలపై భారీ ఆశలునీరజ్ చోప్రాతో పాటు భారత అథ్లెట్లు రోహిత్ యాదవ్ మరియు యశ్ వీర్ సింగ్ కూడా జావెలిన్ త్రో ఫైనల్లో పోటీ పడుతున్నారు. ప్రెస్ నోట్ తేదీ: 31 జూలై 2026 కామన్వెల్త్ గేమ్స్–2026: భారత్కు పతకాలపై భారీ ఆశలు స్కాట్లాండ్లోని గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్–2026లో భారత క్రీడాకారులు మరోసారి తమ ప్రతిభను చాటేందుకు సిద్ధమయ్యారు. ఈరోజు జరిగే కీలక పోటీల్లో భారత జట్టుకు పలు పతకాల అవకాశాలు ఉన్నాయని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రాపై దేశ ప్రజల దృష్టి నిలిచింది. నీరజ్ చోప్రాతో పాటు భారత అథ్లెట్లు రోహిత్ యాదవ్ మరియు యశ్ వీర్ సింగ్ కూడా జావెలిన్ త్రో ఫైనల్లో పోటీ పడుతున్నారు. బాక్సింగ్, జూడో, సైక్లింగ్ తదితర విభాగాల్లో కూడా భారత క్రీడాకారులు పతకాల కోసం బరిలోకి దిగుతున్నారు. భారత క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి దేశానికి మరిన్ని పతకాలు సాధించాలని దేశ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ప్రతి భారతీయుడు వారికి మద్దతుగా నిలిచి, విజయవంతమైన ప్రదర్శనకు శుభాకాంక్షలు తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జై హింద్!
కామన్వెల్త్ గేమ్స్–2026: భారత్కు పతకాలపై భారీ ఆశలునీరజ్ చోప్రాతో పాటు భారత అథ్లెట్లు రోహిత్ యాదవ్ మరియు యశ్ వీర్ సింగ్ కూడా జావెలిన్ త్రో ఫైనల్లో పోటీ పడుతున్నారు. ప్రెస్ నోట్ తేదీ: 31 జూలై 2026 కామన్వెల్త్ గేమ్స్–2026: భారత్కు పతకాలపై భారీ ఆశలు స్కాట్లాండ్లోని గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్–2026లో భారత క్రీడాకారులు మరోసారి తమ ప్రతిభను చాటేందుకు సిద్ధమయ్యారు. ఈరోజు జరిగే కీలక పోటీల్లో భారత జట్టుకు పలు పతకాల అవకాశాలు ఉన్నాయని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రాపై దేశ ప్రజల దృష్టి నిలిచింది. నీరజ్ చోప్రాతో పాటు భారత అథ్లెట్లు రోహిత్ యాదవ్ మరియు యశ్ వీర్ సింగ్ కూడా జావెలిన్ త్రో ఫైనల్లో పోటీ పడుతున్నారు. బాక్సింగ్, జూడో, సైక్లింగ్ తదితర విభాగాల్లో కూడా భారత క్రీడాకారులు పతకాల కోసం బరిలోకి దిగుతున్నారు. భారత క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి దేశానికి మరిన్ని పతకాలు సాధించాలని దేశ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ప్రతి భారతీయుడు వారికి మద్దతుగా నిలిచి, విజయవంతమైన ప్రదర్శనకు శుభాకాంక్షలు తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జై హింద్!
- వరంగల్ జిల్లా: ప్రతి శుక్రవారం... పార్టీ లోని ఒక కుటుంబంతో కలిసి భోజనం, ఒక కార్యకర్తకు అండగా మొత్తం పార్టీ కుటుంబం!*❤️ *✊ ప్రతి శుక్రవారం... పార్టీ లోని ఒక కుటుంబంతో కలిసి భోజనం, ఒక కార్యకర్తకు అండగా మొత్తం పార్టీ కుటుంబం!*❤️ *మాధం రజినీ కుమార్ యాదవ్ గారి అధ్యక్షతన, పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ గారి పర్యవేక్షణలో ప్రతి శుక్రవారం రాత్రి @8 PM నిర్వహిస్తున్న TRP డిన్నర్ హోమ్ మీట్ కార్యక్రమం నిజంగా ఆదర్శప్రాయమైనది.* *పార్టీలోని కార్యకర్తలు, నాయకులు ప్రతి వారం ఒక TRP కుటుంబం ఇంటికి వెళ్లి కలిసి భోజనం చేస్తూ, "మీ కుటుంబానికి మేమంతా అండగా ఉన్నాం" అనే భరోసాను కల్పిస్తున్నారు.* *ఇది కేవలం భోజన కార్యక్రమం కాదు... కుటుంబాల మధ్య అనుబంధాన్ని పెంచే, కార్యకర్తలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ఉద్యమం.* *ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతి TRP నాయకుడు, కార్యకర్త వెనుక ఇంత పెద్ద కుటుంబం అండగా ఉందనే ధైర్యంతో ముందుకు సాగుతున్నాడు.* *ఇదే TRP కుటుంబం... ఇదే కార్యకర్తకు ఇచ్చే గౌరవం... ఇదే ఐక్యతకు నిదర్శనం! 🔥✊*1
- మహబూబాబాద్ లోని 22వ వార్డ్ లో రోడ్లు వేయాలని సిపిఐ వినూత్న నిరసన.. మహబూబాబాద్లోని 22వ వార్డులో రూ.50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయకులు, కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో కాలనీలో వరి నాట్లు వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని సీపీఐ శ్రేణులు కోరారు.1
- ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి చేసిన PDSU....ఉద్రిక్తత పరిస్థితి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నిధులను విడుదల చేయాలని PDSU ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ ని ముట్టడించారు. ముందుగా ప్రదర్శన ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త నెలకొంది. జిల్లా అధ్యక్షుడు జి.మస్తాన్ మాట్లాడుతూ.. పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు.1
- *వరంగల్ - నల్గొండ - ఖమ్మం గ్రాడ్యుయేట్స్* గడ్డ తీన్మార్ మల్లన్న అడ్డరా బై💯 *వరంగల్ - నల్గొండ - ఖమ్మం గ్రాడ్యుయేట్స్* గడ్డ తీన్మార్ మల్లన్న అడ్డరా బై💯 మూడు ప్రధాన పార్టీలకు మూడు షేర్ల నీళ్ళు తాగించింది అప్పుడే మర్చిపోయారా..??? ఒకవేళ మర్చిపోయి ఉంటే...ఈ సారి మూడు చెరువుల నీళ్ళు తాగడానికి సిద్ధంగా ఉండండి🌊🌊🌊 WGL- NLG-KMM గ్రాడ్యుయేట్స్ ఎన్నికల వార్ వన్ సైడ్...అది తీన్మార్ మల్లన్న సైడ్🔥1
- బూర్గంపాడు మండలం సారపాక బస్సప్ప క్యాంపును చుట్టుముట్టిన గోదావరి వరద..! - కాలనీలోకి చేరిన వరద నీరు.. భయాందోళనలో స్థానికులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: బూర్గంపాడు మండలం సారపాక బస్సప్ప క్యాంపును చుట్టుముట్టిన గోదావరి వరద..! - కాలనీలోకి చేరిన వరద నీరు.. భయాందోళనలో స్థానికులు - లోతట్టు ప్రాంతాల్లో నీటి మట్టం పెరుగుతుండటంతో అప్రమత్తమైన అధికారులు - అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచనలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక బస్సప్ప క్యాంపులో గోదావరి వరద ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. గోదావరి నీటిమట్టం పెరగడంతో కాలనీ చుట్టూ వరద నీరు చేరి పలు ఇళ్లను చుట్టుముట్టింది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు క్రమంగా చేరుతుండటంతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితి మరింత విషమిస్తే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు. గోదావరి ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.2